Home » Author »madhu
జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ తన కస్టమర్ల నుంచి రూ. 300 కోట్లను వసూలు చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్ పై భారీగా వడ్డింపులు చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు
కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు.
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
గాలి ద్వారా వైరస్ ను అడ్డుకొనేందుకు కేరళ శాస్త్రవేత్తలు కొత్త పరికరం కనుగొన్నారు. వుల్ఫ్ ఎయిర్ మాస్క్ అనే దానిని కనిపెట్టారు.
కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.
కోతి మెదడులో చిప్ చేర్చడం ద్వారా..అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంటున్నారు ఎలన్ మస్క్. కోతి వీడియో గేమ ఆడుతుంటే..దానిని వీడియో తీసి..యూ ట్యూబ్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది.
ఫుల్ గా మందు సేవించిన వాళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వాహకులకు సూచించారు.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందన్నారు మహేశ్ బాబు.
చందనపు దొంగ వీరప్పన్ ఉండే సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్లు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని దుకాణ యజమానులకు సూచించింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని..ఇందులో చెర్రీ, జూ.ఎన్టీఆర్ ల నటన హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
విజయవాడ తండ్రి, కూతుళ్లది ఆత్మహత్యా..? హత్యా..? కావాలనే వాళ్లను అడ్డు తొలగించారా..? ఇద్దరినీ చంపేసి డ్రామాకు తెరలేపారా..? ఇప్పుడివే ప్రశ్నలు విజయవాడ పోలీసులను వేదిస్తున్నాయి.
వెంకన్న సన్నిధిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు.. ఇప్పటి వరకు కేంద్ర నిధులు, తిరుపతి అభివృద్ధిపైనే దృష్టి సారించారు. ఇక ఇప్పుడు హిందూత్వ కార్డ్ను తీసుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెట్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కోవిడ్ నివారణకు ఆయా సంస్థలు తీసుకోవాల్సి చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం ఓవై�
భారత్ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.
పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్
వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు
ఉగాది పండుగ వచ్చిందంటే..చాలు..ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లా గుర్తుకు వస్తుంది. ఈ పండుగను ముస్లింలు కూడా జరుపుకుంటుంటారు.