Home » Author »madhu
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఐఎస్ఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయగా..కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
వకీల్సాబ్కు వసూళ్ల వర్షం కురుస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత థియేటర్లకు దూసుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కలెక్లన్ల విషయంలో సునామీ సృష్టిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ పొరుగున ఉన్న హార్యానాలోని గుర్గావ్..గోల్డ్ రోడ్ లో ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు ఆఫర్ ఇచ్చింది.
ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్లో సూపర్ ఫైట్ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్ పంత్.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది.
West Bengal Assembly Election : పశ్చిమ బెంగాల్ 4వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణ, అలిపురదౌర్, కూచ్బిహార్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. మొత్తం 44 స్థానాలకు గాను 373 మంది అభ్యర్థు�
దీక్షలతోనే తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు వైఎస్ తనయ షర్మిల. పార్టీ జెండా.. అజెండాను మాత్రం ప్రకటించని ఆమె.. దానికి ఇంకో రెండు నెలలు టైముందని చెప్పకనే చెప్పారు.
మహారాష్ట్రలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పదా..? అంతకంతకూ పెరుగుతన్న కేసుల కట్టడికి పూర్తి ఆంక్షలే సరైన మందా..? లాక్డౌన్ పెడితేనే వైరస్ అదుపులోకి వస్తుందా..? మరి లాక్డౌన్పై ఉద్దవ్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..?
తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. టూ స్టేట్స్లోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్వేవ్ పీక్స్కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.
గురువారం జరిపిన దాడుల్లో 285 డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని మహారాష్ట, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాలు చెబుతున్నాయి.
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకూ అంతగా ఆసక్తి చూపించని ప్రజలు... ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకొనేందుకు ముందుకొస్తున్నారు.
నడి రోడ్డుపై ఓ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల ప్రకటించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఖమ్మం శివార్లలోని నాయకన్గూడానికి చేరుకోనున్నారు.
సోనాఘడ్ తాలుకా సెల్లిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ రైతు. ఆయన మేకలు పెంచుకుంటూ..కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.