Home » Author »madhu
కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 ఫ్లై ఓవర్ వద్ద మురికివాడల్లో నివాసం ఉండే చిన్న పిల్లలకు చదువు చెబుతున్నారు.
నాగార్జున సాగర్ కు త్వరలోనే డిగ్రీ కాలేజీ వస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నోముల భగత్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని, ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు.
వడోదర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ - 19 సోకిన రోగులకు హెల్తీ ఫుడ్ అందచేస్తానని..అది కూడా ఫ్రీగానే అంటూ..ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.
స్నేహితుడితో ఛాటింగ్ చేయవద్దని అన్నందుకు తమ్ముడిని ఇయర్ ఫోన్ కేబుల్ తో గొంతుకు బిగించి చంపేసిందో ఓ సోదరి.
కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. 2021, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా...INC ఛానెల్ ను బుధవారం లాంచ్ చేసింది.
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జోరందుకొంటోంది. కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర సర్కార్ ప్రకటించిన సెమీ లాక్డౌన్ 2021, ఏప్రిల్ 14వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
ఛత్తీస్గఢ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రిలో ఫ్రీజర్లు నిండిపోవడంతో మృతదేహాలను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు. మార్చురీ స్థాయికి మించి ఇప్పటికే భద్రపర్చారు.
: కరోనా... ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..
తండ్రికి కరోనా పాజిటివ్. పరిస్థితి విషమంగా ఉంది. కాస్త చూడండి సార్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగిందా పేషెంట్ కూతురు. తన తండ్రిని కాపాడండంటూ కనిపించిన వైద్యుడినల్లా ప్రాధేయపడింది. కానీ..
తృణముల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడం సంచలనం రేకేత్తిస్తోంది. ఒక రోజు ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని సూచించింది.
తిరుపతిలోని కృష్ణాపురం ఆన వద్ద సాయంత్రం బాబు సభ నిర్వహిస్తున్నారు. అయితే..బాబు ప్రసంగిస్తున్న సమయంలో..ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం పలు రైళ్లను ఐసోలేషన్ వార్డులగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ కోరిక మేరకు..రైల్వే శాఖ 21 కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి వేసింది.
హోటల్ లో ఓ పోలీసు వీరంగం సృష్టించారు. అక్కడున్న వారిని లాఠీతో చితకబాదాడు. పురుషులను లాఠీలతో బాదాడు.
విమాన ప్రయాణ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భోజన సేవలను నిలిపివేయాలని పౌర విమానయాన శాఖ 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న వినోద్.. ఇంటి గొడవలతో క్రిమినల్గా మారాడు. అడ్డొస్తోందని భార్యను అడ్డు తొలగించాడు. పక్కాగానే స్కెచ్ వేశాడు. గన్ మిస్ ఫైర్ అంటూ డ్రామాకు తెర లేపాడు.
కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే మాస్క్ లతో పరుపులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ గుట్టురట్టును చేశారు పోలీసులు.
Husband Turns Escort : కరోనా కారణంగా..ఎన్నో రంగాలు అతాకుతలమయి పోయాయి. ఎంతో మంది జీవితాలపై పెను ప్రభావం చూపెట్టింది. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి..తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయారు. దీంతో ఇతర పనులు చేసుకుంటూ..జీవనం సాగిస్తున్నారు. ఇలాగే ఉద్యోగం పోయి…సె�
శానిటైజర్ వల్ల అగ్నిప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.