Home » Author »madhu
కరోనా వైరస్ సోకకగానే..భయ పడొద్దని, ధైర్యమే మందు..అని స్వీయనియంత్రణే రక్షణ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు.
ఎస్జీఎం నగర్ లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటుంన్నారు. భర్త ఆటోను తోలుతూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.
చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్ కు మంటలు అంటుకున్నాయి.
18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని నేషనల్ హెల్త్ అథార్టీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్�
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.
మెక్సికోలోని ఓ క్లినిక్ లో ఏకంగా 80 మందికి బోగస్ టీకాలను ఇచ్చినట్లు నిర్ధారించారు. అయితే..ఈ టీకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఓ మహిళా పోలీస్ ఏకంగా రేవ్ పార్టీలో పాల్గొన్న వార్త హల్ చల్ చేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన వారే అతిక్రమించడంతో ఆమెను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కు పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.
లింగోజిగూడ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలంటూ..మంత్రి కేటీఆర్ ను కలిసిన గ్రేటర్ బీజేపీ నేతలపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉంది.
కరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం...లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న కొంతమంది కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. దాదాపు 10 మందికి వైరస్ ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగ దీక్షకు వచ్చిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.
కరోనా వైరస్ తో ప్రజలు భయకంపితులవుతున్నారు. తగ్గుముఖం పడుతుందనుకున్న క్రమంలో..మళ్లీ వైరస్ పంజా విసురుతుండడంతో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కరోనా సెకండ్వేవ్తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది.
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
వ్యాక్సిన్ కంటే ఆల్కాహాల్ మంచిదని ఓ మహిళ చెబుతోంది. ఇంజక్షన్ వల్ల ఉపయోగం లేదంటోంది. ఎంత తాగితే అంత బావుంటారని, కనీసం మందుషాపులైనా తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేస్తోంది.
అతను ఒకటి కాదు..రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలపైనా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో పైశాచికత్వం ప్రదర్శించాడు.
స్టాక్మార్కెట్లను కరోనా మరోసారి ముంచేసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను సెకన్లలోనే ఆవిరి చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాల్లో మొదలవుతున్న ఆంక్షలు, లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం మార్కెట్లను తీవ్ర నష్టాల్లోకి �
తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అంగారకునిపై ఉన్నా నాసా హెలికాఫ్టర్ అక్కడి వాతావరణంలో ఎగిరేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్స్పై తీవ్రమైన శీతాకాల పరిస్థితులు ఉన్నాయని.. తమ ప్రణాళిక నిజమైతే చారిత్రక హెలికాఫ్టర్ను ఎగిరేలా చేస్తామన్ని నాసా ప్రకటించింది.