Home » Author »madhu
హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతుంది. బయోలాజికల్ ‘ఈ వ్యాక్సిన్’ 3వ దశ ట్రయల్స్కు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఆక్స్ఫర్డ్ లేదా ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలకు చెందిన కరోనా టీకాను ఒక డోసు తీసుకున్నా.. కరోనా ఇన్ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని బ్రిటన్లో వెలువడిన ఒక అధ్యయనం తెలిపింది.
పది లక్షల కరోనా కేసులు...ఐదువేల కరోనా మరణాలు....ఇవి ఏ రాష్ట్రంలోనో, దేశంలోనో... మొత్తం కేసులో...నెలవారీ బాధితుల వివరాలో కాదు....మరో వారం రోజుల్లో భారత్లో ఒక్కరోజులో నమోదు కానున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య.
Justice NV Ramana : భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీరమణను పలువురు అభినందిస్తున్నారు. టీటీడీ మాజీ JEO, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఆయన ఛాంబర్లో కలిసి అభినందించారు. తెలుగు వ్యక్త
కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
.ఖుషీ నగర్ లో ఓ యువకుడు మాస్క్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. దీనిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కనిపించింది. వాహనంలో వెళుతూ..అతన్ని ఆపారు.
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఓ ప్రతిభా శాలి దిక్కుమాలిన రాకాసికి బలైంది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రామజన్మభూమి వివాదంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం వహించారా ? దీనిపై సుప్రీంకోర్టు బార్ అసోయేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
హుబ్బళ్లి నగర శివారులోని దేవరగుడిహళ్లి ప్రాంతంలో ఈనెల 12వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తలను కోసుకుని మొండెం అక్కడే వదిలి వెళ్లారు.
Covid-19 Affecting Children : ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా విరుచుకపడుతోంది. రెండో దశ తీవ్రంగా విజృంభిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా యువతపై వైరస్ బారిన పడుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఇక పిల్లల విషయానికి వ
ఆంజనేయుడి జన్మస్థలంపై మరోసారి వివాదం మొదలైంది. తమవాడంటే తమవాడని కర్నాటక, ఏపీ రాష్ట్రాలు ప్రకటించుకుంటున్నాయి.
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు శానిటైజర్ విభాగంపై దాడి చేశారు. పెద్ద మొత్తంలో మిథనాల్ వాడుతున్నట్లు గుర్తించారు.
దేశంలో కరోనా సెకండ్వేవ్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్పోటనం సృష్టిస్తోంది. దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఆక్సిజన్ కొరత మరింత తీవ్రతరం చేస్తోంది.
తెలంగాణను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ 2021, ఏప్రిల్ 24వ తేదీ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ఫ్రీగా వేసినా.. కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదా? ఒకవేళ కేంద్రానికి భారం అవుతుందనుకుంటే రాష్ట్రాలతో కలిసి షేర్ చేసుకుంటే సరిపోతుందా? మొత్తం అందరికీ వ్యాక్సిన్ ఉచితంగానే అందించినా దేశం జ�
కంటికి కనిపించని వైరస్.. నిలువెత్తు మనిషిని గడగడలాడిస్తోంది. ఎక్కడ దాగుందో తెలియక జనం కంగారుపడిపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తే పర్వాలేదు.. కానీ వెళ్తూ వెళ్తూ ప్రాణాలు తీసుకుపోతోంది.
కోవిడ్ రోగులకు ఉచితంగానే..తన ఆటోలో ప్రయాణించవచ్చని జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ చెబుతున్నాడు.
ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. యూపీకి చెందిన ఓ వ్యాపరవేత్త కేవలం 01కే ఆక్సిజన్ ను రీఫిల్ చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా తెలిసిందే.