Home » Author »madhu
ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అదృష్టం అంటూ ఓ రాజస్థానీ కుటుంబం సంబరాలు జరుపుకుంది. 35 ఏండ్ల తర్వాత..లేకలేక జన్మించిన ఆ ఆడబిడ్డకు ఘన స్వాగతం పలికారు.
ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్ ను ఈ సంవత్సరం జూలైలో దేశీ మార్కెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఓలా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.
తాను ఏర్పాటు చేసిన కైలాశ ద్వీపానికి రావొద్దని భారతీయులకు సూచన చేస్తున్నారు వివాస్పద మత గురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
.ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని, ఇళ్లలోనే ప్రోనింగ్ చేయడం మంచిది అని యూనియన్ హెల్త్ మినిస్టరీ వెల్లడించింది.
ఆక్సిజన్ అందిస్తూ..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు. అతడే..పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్.
ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ లను దొంగిలించి..మరలా తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ ను ఎదుర్కొన్నాం..ఇక మాస్క్ లతో పని లేదంటోంది అక్కడి ప్రభుత్వం. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తల పంది ఆకారంలో..చర్మంపై పొలుసులతో ఉన్న ఓ వింత శిశువు జననం ఇవ్వడం చూసిన డాక్టర్లు షాక్ తిన్నారు.
COVID-19 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా 3లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానం�
UAE దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు గురువారం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తెలిపింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా అన�
ఒక ప్రభుత్వ ఉద్యోగి 2005లోనే తాను చేస్తున్న ఉద్యోగం మానివేసినప్పటికీ..ఇప్పటికీ జాతం మాత్రం తీసుకుంటూనే ఉన్నాడు. ఇటలీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటలీలోని కాటాన్జారో నగరంలో ఉన్న పుగ్లీసీ సియాసియో ఆసుపత్రిలో సాల్వేటోర్ సుమాస్
Bengal Elections పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ముగిసింది. కరోనా నిబంధనల మధ్య సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగగా.. కొవిడ్ బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. నాలుగు జిల్లాల పరిధిలోని 43 నియోజకవర్గాల్లో 306 మంది అభ్య
దేశంలో రష్యాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ "స్పుత్నిక్ వి" వియోగానికి భారత్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ప్రధాని మోడీ శుక్రవారం బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సరెండర్ చేయబోమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంది. రోజూ 5వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
అనేక రాష్ట్రాలు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో..కేరళ రాష్ట్రం ఆపన్నహస్తం అందిస్తోంది. పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేస్తోంది.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది.
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు.