Home » Author »madhu
MLC elections : తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో టీఆర్ఎస్ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక�
By-elections in Telugu states : ఏప్రిల్ 06వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగనుందని తెలుస్తోంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ప్�
Kerala Assembly Polls : కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదీ… అధికార ఎల్డీఎఫ్ పరిస్థితి ఎలా ఉంది… ప్రజల అభిమానంతో మరోసారి అధికారంలోకి వస్తుందా… గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన యూడీఎఫ్… ఈసారి గెలుస్తుందా…? అధికారం కోసం సుదీర్ఘ కాలంగా ఎదు�
Tamil Nadu : తమిళ తంబి మద్దతు ఎవరికీ… పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే గెలుస్తుందా… బీజేపీ అండతో అన్నాడీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా… జయలలిత నిచ్చెలి శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది… స్టార్ హీరో కమల్హాసన్ ఏ మేరకు ప్రభావం చూపిం
Prashant Kishor : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమైన బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలా�
Bengal elections : క్షణక్షణం ఉత్కంఠను తలపిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నా బెంగాల్ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టలాని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమై
Five States Assembly : ఐదు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమ�
dead lizard : ఓ బాలుడి చెంపకు బల్లి ముద్ర ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ బల్లి ముద్ర ఎలా వచ్చిందనే దానిపై తెగ చర్చించుకుంటున్నారు. తన చెంపను చూసుకున్న బాలుడు ఏం జరిగిందని ఆశ్చర్యపోయాడు. చివరకు విషయం తెలిసిన వారు నవ్వుకున్నారు. ఈ ఘ�
Lord Ram : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నా
Chittoor Kuppam : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయన పర్యటిస్తున్నారు. బాబు ఇలాకా అయిన..కుప్పంలో వెలువడిన ఫలితాలు టీడీపీని కలవరపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీ�
Akhand Bharat : భారత్లో పాకిస్తాన్ విలీనం తథ్యమని అది హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భగవంతుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని.. అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని, దీన్నెవరూ విభజించలేరని లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ ప�
Lawyers’ murder : న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్ వామన్రావు బతికి ఉంట�
20 Minutes 20 News : 1. గుణపాఠం నేర్చుకున్నానన్న చంద్రబాబు కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుడుపల్లిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కుప్పం విషయంలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. భవిష్యత్తులో మళ్ల�
ktr open letter : ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిజాలు దాచాయని, 2014 నుంచి 2020 వరకు ఒక లక్షా 32 వేల 899 ఉద�
Siddhivinayak temple : ఆలయంలోకి వచ్చే వారు తప్పనిసరిగా…యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని రావాల్సి ఉంటుందని, అందులోనే దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్ చూపించిన వాళ్లకు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందంటున్నారు. కరోన�
Chandrababu In Chittur : ‘14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తనను..ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు..ప్రతిపక్షంలో ఉన్న తనను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు..ఎవరికోసం పడుతున్నా..నా కోసమా ? నాకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ కీలక వ�
Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్�
Rahul : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూట్ మార్చారు. ఎప్పుడూ సింపుల్గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు. సొంత పార్టీ నేతలే గుర్తు పట్టలేనంతగా మేకోవర్ అవుతున్నారు. లాల్చీల ప్లేస్�
children : కోవిడ్ నుంచి కోలుకున్న పిల్లల్లో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై.. తాజా రీసెర్చ్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కరోనాను జయించిన పిల్లలకు ఆ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశముందని ఎన్హెచ్ఎస్ రీసెర్చ్ తెలిపింది. పిల్లల్లో దీర్ఘకా�
Hyderabad : భాగ్యనగరానికి మరొక గుర్తింపు లభించింది. దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్ టాప్లో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ అనే సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఇండియా స్క