Home » Author »madhu
hospital security guard : మానవత్వం చచ్చిపోతోంది. జనాలను మూర్ఖులుగా తయారవుతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. సాటి మనుషుల పట్ల జాలి అనేది లేకుండా పోతోంది. ఆసుపత్రికి వచ్చిన మహిళకు సహాయం చేయాల్సిన సెక్యూర్టీ గార్డు..దారుణంగా ప్రవర్తించాడు. �
Mohammad Shareef : ఎంతో మందికి సేవ చేశారు. ఎవరూ లేని వారు చనిపోతే..దగ్గరుండి..అంత్యక్రియలు జరిపించారు. ఒకటి..కాదు..రెండు కాదు..ఏకంగా..25 ఏళ్లలో 25 వేల అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయించారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైనట్లు
doubt wife : అనుమానాలు పెనుభూతాలై పోతున్నాయి. నిండు జీవితాలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. ఈ కారణంగా సాఫీగా సాగిపోవాల్సిన సంసారాలు రోడ్డు మీదకు పడుతున్నాయి. కొంతమంది దారుణంగా ప్రవరిస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా..ప్రాణాలు తీస్తున్నారు. ప్రధాన�
Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేను రాజ్ పుత్ ని..వయ్యారాలు వొలికించను..కేవలం ఎముకలు విరగ్గొడుతా..అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదంతా..మాజీ మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ర
BMC seals : భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ జోరుగా జరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీస�
donation cancer patients : బారెడు పొడవున్న జుత్తును కూచిపూడి నృత్యకారిణి దానం చేసింది. నృత్యం చేస్తూ..తీసిన ఫొటో..ప్రస్తుతం గుండుతో కనబడుతున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జడను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్
panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. చివరి నాలుగో దశ ఎన్నికలు 2021, ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం జరుగుతోంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పా�
Saffola Oodles : ఐదు నిమిషాల్లో నూడుల్స్..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటుంటారు. నెస్లే మ్యాగీ, యిప్పీ నూడుల్స్ ప్రస్తుతం ఉండగా..ఇందులో మరొకటి వచ్చి చేరింది. ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ మారికో లిమిటెడ్, సఫోలా ఊడిల్స్
Odisha’s Muktikant Biswal : ఢిల్లీలో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దులో భారీ ఎత్తున్న రైతులు నిరసనలు చేపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలకు పలువురు మద్దతు తెలియచేస్తున్న సం�
YSR Sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు జిల్లాల పార్టీలకు చెందిన నేతలు, అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు, తదితర అంశాలపై కూలకుంషంగా చర్చిస్తున్నారు. తాజాగా..2021, ఫ
Bengaluru Lockdown : భారతదేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఫుల్ స్పీడ్ గా కొనసాగుతోంది. కానీ..కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన నెలకొంది. కరోనా నిబంధనలు పాటించకుండా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాజిటివ్ కేసులు ఎక్కువ�
bc sarpanch : ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ జరిగిపోయింది. అధికార పార్టీకి బలపరిచిన అభ్యర్థులే అధికంగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వింత వింత ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తా
YS Sharmila : లోటస్పాండ్లో సందడి నెలకొంది. ఈ సందడి రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో పలు జిల్లాల నేతలతో షర్మిల భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ స్థాపనకు విస్తృతస్థాయిలో మంతనాలు నడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్కు సంబంధి�
prince harry : బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య కోసం ఆయన రాచరికాన్ని వదులుకున్నారు. తనకు రాచరికంగా లభించే అన్ని గౌరవ పదవులు త్యజించారు. మిలటరీ పదవులు, ఇతర పదవులు అన్నీ వదులుకుంటున్నట్టు రాణి ఎలిజిబెత్ 2కి తెలిపారు. ఈ విషయా�
Will milk prices rise ? : ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత సుమారు 2 వందల రూ�
Warning to motorists : రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో నియంత్రించడంపై సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝలిపించడానికి సిద్ధమయ్యారు. టూ వీలర్ నడిపేవారితో పాటు వెనకాల కూర్చునే వా�
TSRTC Bus ticket : టీఎస్ఆర్టీసీలో క్యాష్లెస్ టికెట్ జారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకునే కార్డులను జారీ చేయనుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారానే టికెట్ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయ
coronavirus vaccine : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ రూపొందించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. అమెరికాలో కూడా…వ్యాక్సిన్ నేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఎవరికి
Telangana Secretariat Construction : తెలంగాణ నూతన సచివాలయాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో డిజైన్ బయట, లోపల అంతర్గతంగా చిన్నచిన్న మార్పులు జరిగాయి. దేశంలోని పలుప్రాంతాల నుంచి రకరకాల రాయిని తెప్పించేందుకు అధికారులు రం
Karimnagar Chegurthi village : కరోనా తగ్గిపోయిందని అనుకుంటున్నారా ? వారికి నిజంగా ఇదో హెచ్చరికలాంటిదే. ఒకే ఊరిలో 33 మంది వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలో చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో ఈ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేస