Home » Author »madhu
pregnant woman Mahabubabad ఫ మహబూబాబాద్ జిల్లా అబార్షన్లకు అడ్డగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామానికి సమీపంలోని బోటిమీది తండాలో ఆలస్యంగా వెలుగు చేసిన అబార్షన్ సంచలనం సృష్టించగా.. ఈ ఘటనలో బాధిత మహిళ ప్రాణాలు విడిచిం
Hyderabad police : హైదరాబాద్లో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించి చిన్నారిని రక్షించారు. చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ను కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్ అబిడ్స్ పరిధిలో మూడు సంవత్సరాల చిన్నారి �
MLC Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండబోతుందా ?. ఉపాధ్యాయ సంఘాలకే ఎన్నికలు వదిలెయ్యలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారా?. ఆ నాలుగు జిల్లాల నేతలను పిలిపించిన అధినేత.. ఏం చెప్పి పంపించారు ?. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోట�
MP Vijayasai Reddy : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీ
Manthani Lawyers Murder : వామన్రావు హత్య కేసులో నిందితునిగా ఉన్న బిట్టు శ్రీనుకు కూడా నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ అయిన పుట్ట మధుకు మేనల్లుడైన బిట్టు శ్రీనుపై గతంలో రౌడీషీట్ ఓపెన్ అయింది. పుట్ట మధుకు రాజ
Manthani Couples Murder : లాయర్ వామన్ రావు, ఆయన భార్య నాగమణిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు మంథని మున్సిపల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వారిని కోర్టులో ప్�
Tirupati Laddu For Voters : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు దూసుకపోతున్నారు. అయితే..ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పంథాను ఎన్నుకు�
Wedding Gift : ఏదైనా శుభకార్యానికి పిలిస్తే..గిఫ్ట్ లు తీసుకెళ్లడం కామన్. ఈ బహుమతుల విషయంలో..తోచిన విధంగా ఇస్తుంటారు. కొందరు క్యాష్ ఇస్తే..మరికొంతమంది దుస్తులు, వస్తువులు, ఇతరత్రా వాటిని ఇస్తారు. కానీ..ఓ స్నేహితుడి వివాహానికి హాజరైన తోటి ఫ్రెండ్స్ వినూ
speed is increased : రోడ్లపై రయ్యి రయ్యి మంటూ..వేగంగా వెళ్లడం కొంతమందికి సరదా. పరిమితికి మించి ప్రయాణిస్తున్నా..భారీ వాహనాలు ఇష్టానుసారంగా నడిపిస్తుంటారు. గమ్యానికి చేరుకోవాలనే తొందర..వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. అయితే..అతి వేగానికి గమ�
Groom Marries Minor Sister : కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువుల సందడితో మంటపం కోలాహాలంగా ఉంది. అంతలోనే..అలజడి. పెళ్లి కూతురు కనిపించడం లేదని, అంతటా వెతికారు. ఎక్కడా ఆచూకీ తెలియలేదు. దీంతో పెళ్లి కూతురు చెల్లెలను పెళ్లి కూతురును చ�
Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి ప�
NASA : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన మార్స్ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2గంటల 25నిమిషాల సమయంలో మార్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అంగారకుడిపై గ్రహాంతర జీవ�
Antarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. కల్యాణోత్సవా
Digital Survey in Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికారులు త్వరలోనే డిజిటల్ సర్వే చేసి.. వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ ఇవ్వనున్నారు. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పా�
chalasani srinivas daughter : ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Attack on another Advocate : తెలంగాణలో లాయర్ వామన్రావు దంపతులపై దాడి ఘటన మర్చిపోకముందే… నెల్లూరులో అడ్వకేట్పై దాడి జరిగింది. నెల్లూరు బార్ అసోషియేషన్ సభ్యుడైన లాయర్ రమేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో విచక్షణార�
Uppalapadu Prakasam Dist : మొన్నటివరకు అతను వాచ్మన్. పంచాయతీ ఎన్నికలు అతనికో హోదాను తెచ్చిపెట్టాయి. గ్రామానికే సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రకాశం జిల్లా ఉప్పలపాడు వాసుల ఆదరణ చూరగొన్న ఏసేబు.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్నాడు. మొన్నటివరకు సాద
Chandrababu Naidu : ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కుప్పంలో టీడీపీ మద్దతుదారుల ఓటమిపై స్పందించిన చంద్రబాబు… తాను రాజీనామా ఎందుకు చేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడి
ratha saptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు మొదలైన ఉత్సవాలు…రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. తిరు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందుకు వందల మంది భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం
Arasavalli Temple : రథసప్తమి సందర్భంగా భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు సూర్యభగవానుడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి �