Home » Author »madhu
India – England Test match : చెన్నై టెస్ట్ మ్యాచ్లో తొలిరోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. సుమారు ఏడాది తర్వాత సొంత గ్రౌండ్లో పూర్తిగా నిరాశపర్చింది. కెరీర్ లో 100 వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్ జో రూట�
TMC Bike Rally And BJP Parivartan Yatra : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ మరింత హీటెక్కుతోంది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరోపణలు, దాడులు చేసుకుంటూ రాజకీయ వైరాన్ని మరింత లోతుకు తీసుకెళ్తున్�
Farmers Chakkajam : రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ చక్కాజామ్ పేరుతో జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేయనున్నారు. రిపబ్లిక్ డే ట్రాక్టర్ పరేడ్ తర్వాత కేంద్రం రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపడంతో రైతు సంఘాలు చక్కాజామ్కు పిలుపునిచ్చాయి
Metro Business : హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతీ స్టేషన్ను అందంగా తీర్చిదిద్దిన సంస్థ.. ఇప్పుడు వాటితోనే ఆదాయం రాబట్టేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్పాత్ మార్గంలో వీ
weddings in Tirumala, : కరోనా వల్ల ఆగిపోయిన తిరుమలలోని సామూహిక వివాహాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఆన్ల�
Kottalanka Wife Murder : ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ భర్త.. చివరికి ఆ యువకుడి ఉన్మాదం తెలుసుకున్న ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లిలో జరిగింది.. ప్రియురాలి వ్యామోహంలో పెళ్లయిన రెండు నెలలకే భార
Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ
kcr nalgonda tour : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లిఫ్టులన్నీంటికి ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. తొమ్మది ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారాయన. మరోవైపు.. ఆ పథకాలకు పదో తేదీన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడ�
CM KCR meeting : టీఆర్ఎస్ బలోపేతంపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యారాయన. 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. ఆ మీటింగ�
sensex : ఒకటి కాదు.. రెండు కాదు.. 200 లక్షల కోట్లు.. బుల్ నాన్స్టాప్ పరుగులతో చేకూరిన సంపద ఇది.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సంపద ఇప్పుడు ఆకాశాన్నంటింది. దలాల్ స్ట్రీట్ రికార్డ్లకు కేరాఫ్గా మారింది.. బడ్జెట్ కారణంగా ప్రార�
farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబ�
husband who murdered his wife : ఇష్టపడ్డాడు.. వద్దంటున్నా వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. చదువుకు ఆటంకం కలిగించనంటూ వాగ్దానం చేసి మనువాడాడు. అంతలోనే అనుమానాన్ని నరనరాన నింపకొని కర్కోటకుడిగా మారాడు. ఇష్టపడ్డ ఇల్లాలినే దారుణంగా హత్య చేశాడు. నమ్మించి తీసుకెళ్లి మట
Hens Arrested : కోళ్లు కటకటాల పాలయ్యాయి.. అవును మీరు విన్నది నిజమే.. కోళ్లు పోలీస్స్టేషన్లో బందీగా మారాయి. పందెంరాయుళ్ల వల్ల ఆరుబయట తిరగాల్సిన మూగజీవాలు బందీ ఖానాలో బిక్కుబిక్కుమంటున్నాయి. సంక్రాంతి అయిపోయి నెల కావస్తున్నా.. పందేల మోజు తీరని బెట్టి
delete fake accounts : నాకు అర్జెంట్ ఉంది. కొద్దిగా డబ్బులు అవసరం ఉంది. ఎలాగైనా సహయం చేయి..మళ్లా ఇచ్చేస్తా…అంటూ ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ లు పంపిస్తుంటారు. ఫోన్ చేసి అడగొచ్చు కదా..అని అనుకుంటాం. మొహమాటం పడుతున్నాడేమో..అందుకే ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ పంపిస్తు�
Spinach can send emails now : ఏంటీ బచ్చలి ఆకుకూర మొక్కలు మెయిల్స్ పంపిస్తాయా ? అంత సీన్ లేదు అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. టెక్నాలజీ వాడడంతో ఇది సాధ్యమైందంటున్నారు. ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. �
drone helicopter : టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. హెలికాప్టర్, విమానాల మాదిరిగా..డ్రోన్లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ..వాటిని తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఎన్నో పనులు చేసే విధంగా రూపొందిస్తున్నారు. త్వరలోనే సైన్యంలోకి
Rihanna Muslim : ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతమౌతోంది. పలువురు వీరి పోరాటానికి మద్దతు తెలియచేస్తున్నారు. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్ తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్
Virat Kohli : టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ దేశంలోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా మరోసారి మారిపోయాడు. 237.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో వరుసగా నాలుగో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు డఫ్ అండ్ ఫెల్ప్స్ సెలబ్రిటీ వాల్యుయేషన్ స్టడీ -2020
chakka jam : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఉధృతమవుతోంది. వచ్చే శని, ఆదివారాల్లో భారీ నిరసనలకు రైతులు ప్లాన్ చేస్తున్నారు. ఘాజీపూర్ సరిహద్దుకు ప్రతి ఇంటి నుంచి ఒక్క రైతునైనా పంపాలని పశ్చిమ యూపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఖాప్ పంచాయతీలు తీర్మ
Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ప్లాంట్ను విక్రయించాలన్న కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర నిర్ణయాన్ని.. ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న�