Home » Author »Narender Thiru
మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 47వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అనేక ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తూ, మరికొన్నింటి శ్లాబ్స్ మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్గా మార్చారు.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
రేపు జరగబోయే బల పరీక్షలో ఉద్ధవ్ థాక్రే ఓడిపోతాడు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మేం ఈ పరీక్షలో విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నవారిదే గెలుపు. మాకే మెజారిటీ ఉంది. మాది బాలాసాహెబ్ స్థాపించిన శివసేన.
ఇటీవల కరోనా కేసులు తగ్గిన దృష్ట్యా ఉద్యోగులంతా తిరిగి ఆఫీస్లకు రావాల్సిందే అని ఆదేశించాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆఫీస్లకు వచ్చి పనిచేయకపోతే, ఉద్యోగంలోంచి తీసేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా లేని చాలా మంది �
నిందితులైన మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ రియాజ్లను రాజస్థాన్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా పనిచేసే సున్నీ ఇస్లామిస్ట్ సంస్థ అయిన దావత్-ఇ-ఇస్లామి అనే సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్న
గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేల�
అనుమతి తీసుకోకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను, రూ.50 వేలు జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఈటల రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారు. 84 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్ధరించారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఈటల హైకోర్టుకు వెళ్లి, ఆపే ప్రయత్నం చేశారు. కానీ, న్యాయస్థానం కూడా వాస్తవాలేంటో నిర్ధరించాలని చెప్పింది.
మోదీతోపాటు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ముఖ్య నేతలు వస్తుండటంతో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోదీ పర్యటనలో ఉన్నంత వరకు ఆయనకు మూడంచెల భద్రత ఉంటుంది.
ప్రతి ఏటా లక్షలాది మంది జనం ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ప్రాంతాలను సందర్శించాలనుకునే వాళ్లు రోడ్డు మార్గంలోనే వెళ్లాలి. దీనికి ఎక్కువ టైమ్ పడుతుంది. పైగా రోడ్లు ప్రమాదకరంగా ఉంటాయి. అయితే, హెలికాప్టర్ సేవల ద్వారా పర్యాటకులు త�
తాజాగా నిర్ణయించిన జీఎస్టీ పరిధి వివరాల ప్రకారం.. చేపలు, పెరుగు, తేనె, పనీర్, మఖానా, గోధుమ, ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, ప్యాక్డ్ లేదా లేబుల్డ్ మీట్, బెల్లం, మరమరాలు వంటివి జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది.
ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్పై అత్యాచార అభియోగం నమోదైంది.
వ్యాపార రంగంలో మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించింది. పల్లోంజికి నలుగురు సంతానం. సైరస్ మిస్త్రీ, షాపూర్ మిస్త్రీ అనే కొడుకులు, లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
గతంలోనే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏబీవీ సస్పెండ్ అయ్యారు. ఆయనపై నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన సమయంలో కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్నఅభియోగాలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
భూ సంస్కరణలు తెచ్చి, భూమిలేని పేదలకు భూమి ఇచ్చింది పీవీ. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే పీవీ సరళీకృత ఆర్థిక విధానాలే కారణం. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన కృషి మరువలేనిది.
పదో తరగతి పాసైనందుకుగాను, తనకుతానే అభినందనలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీ ప్రింటు చేయించుకున్నాడు. ఆ ఫ్లెక్సీని తన ఇంటికి దగ్గర్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫ్లెక్సీ అంశం స్థానికంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్, తెరాస ఎమ్మెల్యేలు ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే (కాంగ్రెస్) పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే (తెరాస) రేగా కాంతారావు మధ్య మాటల య
ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధం. బొమ్మలూరులో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా.