Home » Author »Narender Thiru
గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వదరల వల్ల రాష్ట్రంలో 127 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 28 జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. ఇంకా 22 లక్షల మంది వరద ముంపు ప్రాంతాల్లోనే చిక్కుకున్నారు.
ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు.
తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి.
రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖను గవర్నర్ ఇప్పటికే ఆదేశించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన గవర్నర్, రాగానే మహారాష్ట్ర సంక్షోభంపై దృష్టి పెట్టారు.
ఈ జర్నల్ ప్రకారం.. విటమిన్ బి6, బి12 సప్లిమెంట్లు విడిగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మగవారిలో 30-40 శాతం వరకు పెరుగుతుంది. అయితే, మల్టీ విటమిన్స్తో కలిపి బి6, బి12 తీసుకుంటే ఈ ముప్పు ఉండదు. నిజానికి విటమిన్ బి అనేది శరీరానికి అత్యంత ఆవశ్యకమ�
ఆయన మరణం తర్వాత విడుదలైన తొలి పాట ఇదే. దీన్ని యూట్యూబ్లో ‘ఎస్వైఎల్’ పేరుతో ఈ నెల 23న విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 3.3 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది.
అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.
పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, త్రిపుర, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్లోని సంగ్రూర్, ఉత్తర ప్రదేశ్లోని అజాంఘర్, రాంపూర్ లోక్సభ స్థానాలకు, మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివ�
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిచాయి. 32 మంది బలిదానంతో ఆనాడు విశాఖ ఫ్యాక్టరీ సాధించాం. ఇప్పుడు ఒక్క కలం పోటుతో ఫ్యాక్టరీని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ ప్రతి అంశంలో బ�
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా దీక్షలు సాగుతున్నాయి. ఉక్రెయిన్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు రష్యా సైనిక దాడి కారణంగా ఇండియా తిరిగొచ్చారు.
ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను �
ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుకున్నారు. దీనిపై జూపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామని చెప్పాను. కానీ, చర్చకు ఇంటికే వస్తానని చెబితే స్వాగతం �
ఇది సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నమ్మక ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పోరాటంలో శివసేనే గెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్య థాక్రే, తండ్రితోపాటే అధికారిక బంగ్లా అయిన ‘వర్ష’లోనే ఉండేవ
స్థిర, చరాస్తులు కొనుగోలు చేయాలన్నా అధికారులకు ముందుగానే తెలియజేసి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ జీవోపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమైంది. ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి జీవో ఇచ్చారని విమర్శలు వచ్చాయి.
తాజాగా కాలుష్య నియంత్రణకు మరో నిర్ణయం తీసుకుంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలోని భారీ, కమర్షియల్ వాహనాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి 2023 ఫిబ్రవరి నెల చివరి వరకు భారీ వాహనాల్ని అనుమతించరు. భారీ వాహనాలు అన్నీ డీజిల్
కారు తుడుస్తున్నట్లు నటించిన ఆ పిల్లాడు, నిజంగానే డబ్బులు కొట్టేశాడేమోనని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదంటోంది ఫాస్టాగ్. దీనికి సంబంధించి ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజాగా క్లారిటీ ఇస్తూ ఒక సర్క్య�
కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్�
ఇటీవల హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో ఉద్ధవ్ సర్కారు నవనీత్ కౌర్తో, ఆమె భర్తను కూడా అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవనీత్ క�
లోకల్ డ్రింక్స్ను ప్రోత్సహించడం వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని హెచ్ఈసీ తన సూచనల్లో పేర్కొంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పొదుపు చర్యలు
ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బాలాసాహెబ్ థాక్రే పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని తీర్మానం చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాళ�