Home » Author »Narender Thiru
పీవీ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. పుట్టింది తెలంగాణలోని నేటి హన్మకొండ జిల్లాలో ఉన్న వంగర అనే చిన్న గ్రామంలో. అప్పటి కాంగ్రెస్తో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత 1957-77
తెలుగు వారు గర్వపడే వ్యక్తి పీవీ. ఆయనకు భారత ప్రభుత్వం, ప్రధాని తరఫున నివాళులు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నాం. ఢిల్లీలో పీఎం మ్యూజియంలో పీవీ గుర్తుగా పలు జ్ఞాపకాలను ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు చరిత్ర అందరికీ తెలిసేలా పుస్�
గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూపులో ఉన్న 15-20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. వాళ్లంతా గువహటి నుంచి ముంబై రావాలనుకుంటున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
లక్ష్మీని ఆసుపత్రిలో చేర్పించిన రోజు ఆమె ఒంటి నిండా బంగారం ఉండగా, తీరా డిశ్చార్జ్ సమయానికి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు నగల దోపిడీ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.
సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు.
ఈ ఫీచర్ వాడుకోవాలంటే ముందుగా క్రోమ్ బ్రౌజర్లో ఇంటర్నెట్ ఉన్నప్పుడే మెయిల్.గూగుల్.కామ్ (mail.google.com)ను బుక్ మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత జీ మెయిల్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్లోకి వెళ్తే ‘సీ ఆల్ సెట్టింగ్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.
కోడి రామ్మూర్తి స్టేడియం పనులకు పది కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అదనంగా రూ.69 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
కారులో వెళ్తున్న కొందరు యువకులు మహిళకు, ఆమె కూతురుకు లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న కారులోనే ఆమెపై, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఒక కాలువ దగ్గర వదిలేసి వెళ్లారు.
తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి
సుబ్బారావు తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నాంపల్లి కోర్టు నుంచి సికింద్రాబాద్ కోర్టుకు బదిలీ చేస్తారు. అక్కడ మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరుగుతుంది. కాగా, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు అంట
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. ఒక్క రోజులోనే 45 శాతం కేసులు పెరగడం గమనార్హం. గతవారం రోజుల్లోనే లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఆరుగురు నిందితుల డీఎన్ఏ వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లతోపాటు, సాదుద్దీన్ డీఎన్ఏను కూడా పోలీసులు సేకరించాలి అనుకుంటున్నారు.
కొడుకు ఆదిత్య థాక్రేతోపాటు, సుభాష్ దేశాయ్ మాత్రమే మంత్రివర్గం నుంచి ఉద్ధవ్ వెంట ఉన్నారు. షిండే వైపు తొమ్మిది మంది మంత్రులు, ఉద్ధవ్ వైపు ఇద్దరు మంత్రులు మాత్రమే ఉండటంతో షిండే పై చేయి సాధించినట్లవుతోంది.
కల్యాణ లక్ష్మి సంతకాలం కోసం వెళ్లిన మహిళపై గ్రామ కార్యదర్శి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై కేసు పెడతానని మహిళ హెచ్చరించినప్పటికీ గ్రామ కార్యదర్శి వేధింపులు మానలేదు. దీంతో వేధింపులు తట్టుకోలేక గ్రామ సర్పంచ్కు ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందుతుంది.
సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్లు 3-4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండూ ఒకేసారి విడుదలవుతాయి.
ఆదివారం సాయంత్రానికి.. అంటే మూడు రోజుల్లోనే దాదాపు 57,000 దరఖాస్తులు వచ్చాయి. 17-21 ఏళ్ల యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే, గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా రిక్రూట్మెంట్ జరగలేదు.