Home » Author »Narender Thiru
నా రాజీనామాను సిద్ధంగా ఉంచుతున్నాను. కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, రాజీనామా తీసుకుని గవర్నర్కు ఇవ్వొచ్చు. వాళ్లు నా ఎదురుగా వచ్చి రాజీనామా చేయాలి అని ఎందుకు అడగరు? నేను సీఎంగా ఉండకూడదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ అడ�
అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కు తీసుకోవాలి. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అనే స్కీం నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ అనే విధానం వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రభుత్వం భద్రతా దళాలను మరింత బలహీన పరుస్తోంది. ఒకపక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించుక
కంపెనీ ప్రమోషన్ కోసం క్యాసినో నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వాహకులు మద్యం సరఫరా చేసేందుకు అనుమతులు తీసుకున్నారు. అయితే, ఈ విషయం కార్యక్రమం జరిగే హోటల్ యాజమాన్యానికి క్యాసినో నిర్వాహకులు తెలియజేయలేదు.
ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. �
కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తిరుగుబాటు చేసిన నేతలంతా తిరిగి పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే శివసేనకు పూర్తిస్థాయి మద్దతు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అన్నారు. ఆయన ఏఐసీసీ ప్రతినిధి�
సీఆర్పీఎఫ్, 19వ బెటాలియన్ రోడ్ ఓపెనింగ్ పార్టీకి చెందిన జవాన్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్ ఓపెనింగ్ కోసం ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్నకు వెళ్తుండగా, నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ బృందంలో ఉన్న ముగ్గురు జవాన్లు అక్కడిక
తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. సినీ కార్మికులు సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు ఫిలిం ఛాంబర్కు, ఫిలిం ఫెడరేషన్ నుంచి నోటీసులు ఇవ్వాలని, అయితే తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని అన్నారు.
గర్భంతో ఉన్న గంగి అనే గిరిజన మహిళను ఆమె భర్త కంకేర్లంక హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు. అక్కడ గంగి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే, బాబులో హృదయ స్పందన లేకపోవడంతో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోర్నపల్ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లమని సూచించారు.
అనంత్ సింగ్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాలోని అతడి ఇంటిపై 2019లో దాడి చేశారు. ఈ సందర్భంగా ఏకే 47 తుపాకితోపాటు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుక�
తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో �
ప్రస్తుతం రుచిర భూటాన్లో భారత దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు. ఆమె 1987 ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం ఐరాసలో టి.ఎస్.తిరుమూర్తి భారత ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతం రెడ్డి (వైసీపీ), గత ఫిబ్రవరిలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. వైసీపీ నుంచి దివంగత గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమ
రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల నాలుకపై ఉండే మృత కణాలు, నాలుకకు అతుక్కుపోయిన పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల నాలుక శుభ్రంగా ఉండి, ప్రతి రుచిని మరింత ఎక్కువగా, త్వరగా గుర్తించగలుగుతుంది.
తాజాగా పులి.. తాడ్వాయి వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా వెళ్తే విశాఖ మన్యం వైపు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని రామ్నగర్కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది.
అబ్దుల్ కలాం తర్వాత వరుసగా మూడుసార్లు ఉత్తరాది వాసులకే రాష్ట్రపతి పీఠం దక్కింది. ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్... వీరంతా ఉత్తరాదికి చెందిన వారే. అందుకే ఈ సారి దక్షిణాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలని భావిస్తున్నట్�
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బోగినేపల్లి గ్రామంలో మైనర్ బాలిక కిడ్నాప్నకు గురైంది. ఆమెను బంధువులు, మేనమామే కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో, బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
ఆర్పీజీ సంస్థ ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా ట్విట్టర్లో పేర్కొన్నారు.
వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇటీవలి వరదల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 70కి చేరింది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. అసోంలో వరద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.