Home » Author »Narender Thiru
అనంతపురంలోని తాడిపత్రిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డితోపాటు, అతడి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంట్లో నుంచి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వారం రోజుల్లోనే అమెరికా నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయి. దేశంలోని మంగళూరు పశ్చిమ తీరానికి ఇవి దిగుమతి అవుతాయి. రవాణా చార్జీలు, లోడింగ్తో కలిపి టన్నుకు 716 డాలర్లుగా ధర నిర్ణయించారు. అమెరికా నుంచి ఇండియా యూరియా దిగుమతులు గతంలో చాలా తక్కువ ఉండే�
ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.
రాష్ట్రపతి ఎన్నిక తీరు, ప్రచారం, సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక కోసం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
కేంద్రం తీసుకురానున్న ‘అగ్నిపథ్’ పథకంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది యువతకు మేలు చేస్తుందన్నారు.
షర్మిలకు అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి. నేనేంటో చూపిస్తా. గాలికి వచ్చి గాలికి పోయే పార్టీ మీది. మీ నాన్న, అన్నలు డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారు.
డేరా సచ్చా సౌదా ఆశ్రమం నిర్వహిస్తున్న డేరా బాబా.. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో 2017 నుంచి హరియాణాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేష
గత పదిహేను రోజుల్లోనే (జూన్1-15వరకు) దేశవ్యాప్తంగా 47.5 లక్షల మంది వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అంతకుముందు పదిహేను రోజుల్లో 41.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే, తాజాగా ఆరు లక్షల మంది ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు. పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు. రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్కు చేరుకుని పరిస్థితి�
మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. అసోం, మేఘాలయలో వరదల ప్రభావానికి ఆరుగురు చిన్నారులుసహా తొమ్మిది మంది మరణించారు. కొండ చరియలు విరిగిపడటం వల్ల ఒక ఇల్లు కూలిపోయింది.
వినియోగదారుల పేమెంట్స్ డాటాకు సంబంధించిన సమాచారం భద్ర పరిచే అంశంలో నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డులపై గత ఏడాది జూలై 14న ఆర్బీఐ నిషేధం విధించింది. ఈ నిషేధం ప్రకారం కొత్త కస్టమర్లకు క్రెడిట్, డెబిట్, ప్రిపెయిడ్ కార్డులు జారీ చేయకూడద
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
జంట నగరాల పరిధిలోని 2,865 మంది పోలీసుల సిబ్బందిని బదిలీ చేసింది. 2,600 మంది పోలీసు కానిస్టేబుల్స్, 640 మంది హెడ్ కానిస్టేబుల్స్, 219 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
విమానయాన రంగం డాలరు విలువతో ముడిపడి ఉంది. విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల దేశీయ విమాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంస్థలు సేవలు కొనసాగించాలంటే కనీసం 10-15 శాతం విమాన టిక్కెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ పరిసరాల్ని ముట్టడిస్తున్నాయి. దశలవారీగా ముట్టడి కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఖైరతాబాద్, నాంపల్లి చుట్టు పక్కల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బుధవారం రోజు కరోనాతో 11 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 58,215 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కేసుల శాతం 0.12గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,32,11,728 కేసులు నమోదుకాగా, 5,24,803 మంది మరణించారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే విశ్వవిద్యాలయంలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని బాపూరావు ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి నేటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ నియామకం జరగలేదు.
కొంతకాలంగా నవ్యతను భర్తతోపాటు, అత్తారింటి సభ్యులు పలు రకాలుగా వేధిస్తున్నారు. దీంతో నవ్యత భర్తతోపాటు, అత్త తరఫు కుటుంబంపై నాగ దుర్గారావు చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, నవ్యత అత్తామామలు తమకున్న పలుకుబడి ఉపయోగించి కేసు