Home » Author »Narender Thiru
ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆర్.కె.శర్మపై మరో మహిళా అథ్లెట్ ఆరోపణలు చేసింది. డెబోరా హెరాల్డ్ అనే అండమాన్కు చెందిన సైక్లిస్టు కూడా ఆర్.కె.శర్మ తనను వేధించాడని ఆరోపించింది. శర్మతోపాటు అతడి అసిస్టెంట్ కోచ్ గౌతమణి దేవి తనను కొట్టారని, వేధింపులకు గురి చేశారని డెబోర�
మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే, గాడిదల్ని పెంచాలని నిర్ణయించుకుని, 2020లో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. తర్వాత 42 లక్షల పెట్టుబడితో, 20 గాడిదల్ని కొన్నాడు. పాల కోసమే గాడిదల్ని పెంచుతున్నాడు.
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స�
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో కాన్పూర్ జిల్లాతోపాటు, యూపీలోని పలు చోట్ల ఇస్లాం సంఘాల ఆధ్వర్యంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అల్లర్లకు కారణమైన 37 మందిని గుర్తించారు.
నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా ఒక అభ్యర్థి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ఇప్పటికే క్రికెట్లో అధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, తాజా వేలంతో ఏ దేశంలోని బోర్డుకు అందనంత ఎత్తులో నిలిచింది. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచులు నిర్వహించనున్నారు. అంటే బీసీసీఐకి ఒక మ్యాచుకు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరనుంది.
శరద్ పవార్తో సమావేశం సందర్భంగా ఆయన ఒప్పుకోకపోవడంతో, వామపక్షాలు గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించాయి. దీనికి శరద్ పవార్ కూడా వ్యతిరేకత తెలపలేదని సమాచారం. మరోవైపు ఈ రోజు జరిగే సమావేశంలో ఆయన పేరుపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకు�
హెచ్ఐవీని అదుపు చేసేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఏవీ సత్ఫలితాల్ని ఇవ్వలేవు. కానీ, ఇప్పుడు హెచ్ఐవీకి చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్ఐవీ నివారణకు ఉపయోగపడే ఔషధాన్ని రూపొం�
యాంటీబాడీ రెస్పాన్స్, వైరల్ లోడ్, క్లినికల్ అబ్జర్వేషన్స్, ఊపిరితిత్తులపై ప్రభావం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయన నివేదిక రూపొందించారు. రెండో డోసు, మూడో డోసు తీసుకున్న వాళ్లలో వైరల్ లోడ్ చాలా వరకు తగ్గింది.
20 సంవత్సరాల వ్యాలిడిటీతో 5జీ వేం నిర్వహిస్తారు. జూలై చివరికల్లా ఈ వేలం పూర్తవుతుంది. కేంద్ర నిర్ణయం ప్రకారం బిడ్డింగ్ గెలుచుకున్న సంస్థలు 20 వాయిదాల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లో, మిడ్, హై అనే మూడు విభాగాల్లో వేలం జరుగుతుంది.
మంగళవారం దేశవ్యాప్తంగా 8,892 కరోనా కేసులు నమోదుకాగా, 15 మంది మరణించారు. ఒక్క రోజులోనే కరోనా కేసులు 3,089 పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.
ముషారఫ్ ఒకప్పుడు పాక్ సైన్యాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సైన్యం సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1999-2008 వరకు పాక్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ సమయంలో పాలన మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. అయితే, ఆయనకు 2019లో పాక్ కోర్టు మరణశిక్ష విధించ�
‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపి�
దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని ‘కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ’ కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది.
ఛత్తీస్ఘడ్లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు అనే బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యుల సమాచారంతో అధికార యంత్రాంగం రక్షణ చ్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు అధికారులు నిరంతరం బాలుడిని �
కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్న వేణు గోపాల్ అనే వ్యక్తికి తన అక్క కూతురుతో వివాహం జరిగింది. అయితే, మ్యాట్రిమొని సైట్లో తనకు పెళ్లి కాలేదని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్ చూసి నమ్మిన రూప అనే మహిళ, వేణు గోపాల్ను పెళ్లి చేసుకుంది.
ఆన్లైన్ గేమ్స్ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులూ కొల్లగొడుతున్నాయి. గేమ్స్ ఆడుతూ కొందరు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటుంటే, ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులోనూ ఆన్లైన్ రమ్మీ గేమ్కు అలవాటైతే బోలెడంత డబ్బు పోగొట్టుకోవాల్�
ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన నజ్మా దంపతులు అది తమ బాబు కాదని, వేరే వాళ్ల బాబు అయి ఉంటారని చెప్పారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, ఆసుపత్రి ఒత్తిడి వల్ల చివరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.