Home » Author »Narender Thiru
స్వాతంత్ర్యోద్యమ సమయంలో, 1938లో జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను స్థాపించారు. అప్పట్లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో 1942లో దీనిపై బ్రిటీష్ ప్రభుత్�
మా దంపతుల నిజ జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకే ‘కొండా’ సినిమా తీశాం. నక్సల్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాం. నేటి రాజకీయాల్లో విలువలు లేవు.
అక్కడ వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దాదాపు ఇరవై వేల మందికిపైగా విద్యార్థులు దేశం తిరిగొచ్చారు. అయితే, వీళ్లంతా తిరిగి ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే దేశంలోనూ వీళ్ల చదువు గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి న�
కొన్నేళ్లలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. రాజకీయ నేతలు, క్రీడాకారులు, నటులు, సీఈవోలు.. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు యోగా చేస్తున్నారు. యోగా వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడిందో చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిని ధనేశ్వర్ దళపతి (24), జీతూ హరిజన్ (5), సునెన్ హరిజన్ (2) దామోదర్ (45) మహి (4)గా గుర్తించారు.
వారంలోనే దాదాపు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 65 శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గతవారం 17,380 కేసులు నమోదుకాగా, కేరళళో 14,500 కేసులు నమో�
శనివారం తన తల్లి పుట్టిన రోజు ఉండటంతో తనకు విషెస్ చెప్పాలని భావించాడు. తన తల్లితో ఫోన్లో మాట్లాడి విషెస్ చెప్పాలని, దీనికోసం తనకు ఫోన్ ఇవ్వాలని పూవరాజ్.. హాస్టల్ వార్డెన్ను అడిగాడు. అయితే, దీనికి వార్డెన్ నిరాకరించాడు.
జూన్ 19న జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం, అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతోపాటు రాష్ట్రాల ప్రతినిధుల�
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా సాగని యాత్ర ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. గత నెల 3న ఛార్ధామ్ యాత్ర మొదలైంది. యాత్ర సందర్భంగా 91 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి ఛార్ధ
‘‘దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Chemical Blast: అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడ గోల్ మసీదు వెనుక గల మొగరం బస్తీలో ఆదివారం కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాన్హోల్లో కెమికల్ వేసి నీళ్లు పో�
ఛత్తీస్ఘఢ్లోని జంజ్గిర్ జిల్లా పిహ్రిద్ గ్రామంలో బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడిని బయటకు తీసేందుకు దాదాపు 40 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ ఆఫీసుల ఎదుట నిరనసలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతిపక్షాలను అదుపులో ఉంచుకునే లక్ష్యంతో ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్తోపాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం సైన్యం, పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తీవ్రవాదులు ఎటువైపు నుంచి పారిపోకుండా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా తీవ్రవాదులు
మొహమ్మద్ జావెద్ అనే వ్యక్తి హింసకు ప్రధాన కారకుడిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) ఆధ్వర్యంలో జావెద్ ఇంటికి అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఇప్పటివరకు మొత్తం దేశంలో 43,222,017 కరోనా కేసులు నమోదుకాగా, 524,761 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 195 కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తైంది.
వేలంలో ప్రధానంగా రిలయన్స్కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్వర్క్ పోటీ పడుతున్నాయి. వేలంలో తప్పనిసరిగా పాల్గొంటుందని భావించిన అమెజాన్ మాత్రం పోటీ నుంచి తప్పుకొంది. ఐపీఎల్ ఐదు సీజన్లకు సంబంధించి, ప్రతి సీజన్�
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఐదుగురు నిందితులతోపాటు, మరో మేజర్ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారణాధికారిగా కొనసాగుతున్నారు.