Home » Author »Narender Thiru
బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బిల్డింగ్పై నుంచి పడి డాక్టర్ మరణించిన ఘటన అసోంలో జరిగింది. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కోసం బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్మీట్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న మిథాలీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ అనౌ�
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మతోపాటు భారత్కు మద్దతు ప్రకటించాడో డచ్ ఎంపీ. ఆమెకు మద్దతుగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. నెదర్లాండ్స్కు చెందిన గీర్ట్ వైల్డర్స్ అనే ఎంపీ తాజా వివాదంపై స్పందిస్త�
అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు.
కోచ్పై ఆరోపణలు రావడంతో విదేశంలో ఉన్న భారత సైక్లిస్టుల బృందాన్ని వెనక్కు రప్పించాలని నిర్ణయించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్). ఇటీవల ఒక మహిళా సైక్లిస్టు కోచ్పై ఆరోపణలు చేసింది.
ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 20 కోట్ల ఫాలోవర్లతో దేశంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా నిలిచాడు. వీటితోపాటు మరో రెండు రికార్డులు కూడా కోహ్లీ సొంతమయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపాడో కొడుకు. లక్నోకు చెందిన పదహారేళ్ల బాలుడు పబ్జీ గేమ్కు బాగా అలవాటు పడిపోయాడు. మొబైల్ ఫోన్లో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతుండేవాడు.
మూడు రోజులవరకు ఈ నౌకలో ప్రయాణించవచ్చు. పుదుచ్చేరి మీదుగా చెన్నై నుంచి విశాఖ.. విశాఖ నుంచి చెన్నై ప్రయాణించే వీలుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు నౌకలో గడపవచ్చు. 11 అంతస్థులు కలిగిన ఈ నౌకలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
దేశంలో ఇటీవలి కాలంలో మళ్లీ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,233 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆఫ్రికా నుంచి ఈ చిరుతలు మన దేశం రాబోతున్నాయి ఇప్పటికే మన దేశంలో చిరుత (లెపర్డ్స్)లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇదే జాతికి చెందిన చీతాలు మాత్రం 70 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. వీటిని ఇండియా తెచ్చేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
మెక్సికోలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులపై ఆయుధాలు కలిగిన కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట�
మూడు దశాబ్దాలుగా దాదాపు 150 శాతం మధుమేహులు పెరిగారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) తెలిపింది. కోవిడ్ ప్రభావం మధుమేహులపై ఎక్కువగా ఉన్నట్లు కూడా ఐసీఎమ్ఆర్ చెబుతోంది.
మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్లో ఉంటున్న మైనర్ బాలికను, బాలాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకుని వెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేష
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మకు తాజాగా ముంబ్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో మహారాష్ట్రలోని థానె జిల్లా ముంబ్రా పోలీసులు శర్మకు సమన్లు ఇచ్చారు.
యాపిల్ ప్రియులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కొత్త మ్యాక్బుక్స్ త్వరలో విడుదల కానున్నాయి. వచ్చే నెలలో మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రొను రిలీజ్ చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది. జూలై నుంచే ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
కాశ్మీర్ లోయలో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్, కుప్వారా జిల్లాలోని కండి ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చింగ్ నిర్వహించారు.
జాతీయ సైక్లింగ్ టీమ్ కోచ్గా ఉన్న ఆర్కే శర్మ తనపై అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది ఒక మహిళా సైక్లిస్ట్. ఈ అంశంపై ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.