Home » Author »Narender Thiru
జీహెచ్ఎంసీకి బీజేపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కోల్కతాలో పది నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు ఒక స్టార్టప్ ముందుకొచ్చింది. హైదరాబాద్కు చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్కతా నగరంలో మద్యం డెలివరీ సేవలు ప్రారంభించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీకి జనసేన నేతలు అల్టిమేటమ్ జారీ చేశారు. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
2020 లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో చాలా మంది కాలి నడకన, సైకిళ్ల మీద సొంతూళ్లకు తరలి వెళ్లారు.
‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైం
ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రాత్రిపూట స్మార్ట్ఫోన్లతో డాక్టర్లు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది బిహార్లో. రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా కేంద్రమైన ససారమ్లో సదర్ అనే ప్రభుత్వాసుపత్రి ఉంది.
కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందని అభిప్రాయపడ్డారు సునీల్ జకార్. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇటీవల మరణించిన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు.
బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. అమ్నేషియా పబ్లో హైదరాబాద్కు చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు.
ఉత్తర ప్రదేశ్లోని హాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది కూలీలు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అధికార పార్టీ నేతల వారసులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేశారు.
మన దేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన చెట్లలో వేప ప్రధానమైంది. ఈ చెట్టు నుంచి వచ్చే ఆకులు, కాయలను యాంటీ బ్యాక్టీరియల్గా వాడుతారు. కృత్రిమ ఎరువుల తయారీలోనూ వినియోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలున్నాయని భావించే వేప చెట్లే ఇప్పుడు ప్రమాదపుటంచున ఉన్న�
గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమా బిందు అనే యువతి తనను తాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ‘సోలోగామి’గా పిలిచే ఈ పెళ్లి ఈ నెల 11న జరగనుంది. గోత్రిలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకోవాలని క్షమా బిందు నిర్ణయించుకుంది.
డాక్టర్ దగ్గరికి వెళ్లే పేషెంట్లు తమకున్న సమస్యల్ని చెప్పుకోవడం మామూలే. డాక్టర్లు వాటికి తగిన మందులు ఇస్తుంటారు. అయితే, ఈమధ్య పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు లేనిపోని డౌట్స్తో టైమ్ వేస్ట్ చేస్తున్నారు.
విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డీజీసీఏ (డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది.
తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.