Home » Author »Narender Thiru
కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో బుధవారం జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను తాజాగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని సముద్రంలోపల ఈ మొక్క పెరుగుతోందని తెలిపారు. పెర్త్ పట్టణానికి 800 కిలోమీటర్ల దూరంలోని షార్క్ బే దగ్గర ఈ మొక్క ఉంది.
టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదిలిపెట్టి, ఆఫీసుకు వచ్చి పని చేయాలని.. లేదంటే కంపెనీని విడిచిపెట్టాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఈ మేరకు ఉద్యోగులకు స్వయంగా మెయిల్స్ పంపినట్లు సమాచారం.
ఒడిశా రాష్ట్రంలో హోం గార్డులకు నెలకు తొమ్మిది వేల రూపాయలే జీతంగా ఇస్తుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ జీతం ఇవ్వడమంటే దోపిడీతో సమానమే అని అభిప్రాయం వ్యక్తం చేసింది.
దేశంలో జనాభా నియంత్రణకు త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఛత్తీస్ఘడ్లోని రాయ్పూర్లో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడ
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.
తమపై జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాశ్మీరీ పండిట్లను వాళ్ల కాలనీల్లోనే బంధించడం న్యాయమా అని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జమ్ము-కాశ్మీర్ లోయలో ఇటీవల కాశ్మీరీ పండిట్లపై తీవ్రవాదులు వరుసగా కాల్పులు �
రామ మందిరం పరిసరాల్లోని మద్యం షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నితిన్ అగర్వాల్ బుధవారం వెల్లడించారు. పలువురు సాధువులు, సన్యాసులు ఎప్పట్నుంచో దీనిపై డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, బంజారాహిల్స్లోని ఎల్బీ నగర్లో ఉంటున్న ఒక బాలిక గత ఏడాది సెప్టెంబర్లో ఇంటి నుంచి కనిపించకుండా పోయింది.
తెలంగాణకు సంబంధించి న్యాయవ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఈ నెల 2 నుంచి 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటైన కోర్టుల్లో సేవలు ప్రారంభమవుతాయి. ఒకేసారి 23 కోర్టుల సేవలు ప్రారంభం కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి.
తన భర్త శ్రీధర్ రెడ్డికి పెళ్లికి ముందు నుంచే మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో సంబంధం ఉందని, ఆమె విషయంలో తనను భర్త తరచూ కొట్టేవాడని ఆరోపించింది టీవీ నటి మైథిలీ రెడ్డి. తనను మోసం చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
లెస్బియన్ జంటను కుటుంబ సభ్యులు విడదీస్తే, వాళ్లను కలిపింది కేరళ హైకోర్టు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్లో జరిగింది. కేరళకు చెందిన అదిల్లా నస్రీన్, ఫాతిమా నూరా అనే ఇద్దరు యువతులకు సౌదీ అరేబియాలో పరిచయం ఏర్పడింది.
కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన కార్మిక ధర్మ యుద్దం సభలో కవిత మాట్లాడారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేదని చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). బిహార్లోని వైశాలిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.
అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ విషయంలో రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు మన దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు.
ఇండియాలో ఉన్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిందో 22 ఏళ్ల యువతి. బంగ్లాదేశ్కు చెందిన క్రిష్ణా మండల్ అనే యువతికి ఫేస్బుక్లో కోల్కతాకు చెందిన అభిక్ మండల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
పంజాబ్ సింగర్ మన్కీర్త్ ఔలక్, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దవిందర్ బంబిహా గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే భద్రత పెంచాలని మన్కీర్త్ పంజాబ్ పోలీసులను కోరాడు.
దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను, జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ’ వేసిన అంచనాల కంటే తక్కువ.
విద్యావ్యవస్థ ఈ దేశంలో ఒక పెద్ద పరిశ్రమగా మారిందని, చాలా మంది విద్యార్థులు మెడిసిన్ లాంటి కోర్సులకు ఫీజులు చెల్లించేలేకే ఉక్రెయిన్ వంటి విదేశాలకు వెళ్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ రోజుల్లో ఆకలేసినప్పుడు ఈజీగా చేసుకుని తినగలిగేది ఇన్స్టంట్ నూడిల్స్ మాత్రమే. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకుని తినేయొచ్చు. అప్పుడప్పుడూ అయితే ఒకే.. కానీ, రోజూ నూడిల్సే తినాలి అంటే ఎవరికైనా కష్టమే