Home » Author »Narender Thiru
కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాల్ని బీజేపీ భయపెట్టాలనుకుంటోందని, హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024లో దేశంలో చోటులేదని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ఫాస్టాగ్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, అన్నింటికంటే ఈజీ ఆప్షన్ ‘మిస్డ్ కాల్’. టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సింపుల్గా ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
కరోలినా ర్యాపర్.. ఏంటీ ఇది అనుకుంటున్నారా? ఇదో మిరపకాయ రకం. ప్రపంచంలోనే అత్యంత కారం, ఘాటు కలిగిన మిరప కాయ ఇదే. దీన్ని తినాలంటే చాలా కష్టం. నోట్లో పెట్టుకోగానే ఘాటు నషాలానికి అంటుతుంది.
ఇప్పటివరకు ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న చైనాను దాటి మొదటి స్థానంలో నిలిచింది అమెరికా. గత ఏడాది భారత్తో అత్యధిక వ్యాపారం చేసిన దేశంగా అమెరికా నిలిచినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది.
కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం విడుదల కానున్నాయి. మే 30న ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభిస్తారని కేంద్రం ప్రకటించింది.
ఛార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్లో చెత్త పేరుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన యాత్రా స్థలంలో అలాంటి చెత్త ఉండటం సరికాదన్నారు. ఈ నెల ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ రేడియోలో ప్రసంగించారు.
నేపాల్లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం నేపాల్లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అనేక సందర్భాల్లో చాలా మందికి, సంస్థలకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఇలా ఆధార్ కార్డు ఇచ్చేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైంది మాస్క్డ్ ఆధార్ కార్డ్.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా వచ్చే నెలలో ఆంధ్ర ప్రదేశ్లో పర్యటించనున్నారు. జూన్ 6, 7 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. జూన్ 6న ఉదయం విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇంఛార్జ్లతో సమావేశమవుతారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2828 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం చెప్పింది.
కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి ‘మంకీ పాక్స్’. ఇప్పటికే ఇరవైకి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేష�
సొంతపార్టీ నిర్ణయాలపైన కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మొత్తం 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు.
నైజీరియాలోని చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ సిటీలో ఉన్న కింగ్స్ అసెంబ్లీ అనే చర్చిలో శనివారం ఉదయం ఆహారంతోపాటు, బహమతులు ప�
రాష్ట్రంలో బంగారం తవ్వకాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. దీని ప్రకారం దేశంలోనే అతిపెద్ద బంగారు నిల్వలున్న ప్రదేశంగా భావిస్తున్న జముయ్ జిల్లాలో తవ్వకాలు జరుగుతాయి.
టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీలోని ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మహానాడు సభలో శనివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు.
మహానాడు వేదికగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు అన్నారు. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని క
రాజస్థాన్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో లభించాయి. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు.
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం బైకులు, కార్లపై ప్రాణాపాయ స్టంట్లు చేయడం ఈ మధ్య చాలామందికి ట్రెండుగా మారింది. అలా స్టంట్లు చేసిన వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇంకొన్నిసార్లు జైలు పాలవ్వాల్సి వస్తుంది కూడా.
సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే ఎన్నో గొప్ప పనులు జరుగుతాయి. తాజగా జరిగిన ఒక సంఘటన దీనికి మరో ఉదాహరణ. ఇటీవల స్కూల్ బ్యాగ్ ధరించి, ఒంటికాలితో నడుస్తున్న బిహార్ బాలికకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఆరోగ్యాన్నిచ్చే యోగాను, ఆయుర్వేదాన్ని ఒక మతం, వర్గానికి పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ‘వన్ నేషన్-వన్ హెల్త్ సిస్టమ్’ పేరుతో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన �