Home » Author »Narender Thiru
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చుట్టూ ఇటీవల అనేక వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓలా స్కూటర్ కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓలా స్కూటర్ మరో ఘటనకు కారణమైంది.
దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడైన కేబీ.హెడ్గేవార్ స్పీచ్ను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే విద్యార్థి సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస
ఇంటింటికీ ఎప్పట్నుంచో పోస్టల్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సేవల్లో ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరతీసింది బెంగాల్. ఇకపై యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు అందనున్నాయి.
భారత సంతతికి చెందిన మహిళ ఒకరు లండన్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. మొహిందర్ కె.మిదా అనే మహిళా కౌన్సిలర్ను వెస్ట్ లండన్లోని, ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నుకున్నారు. ఆమె బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు.
ఇప్పటికే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం త్వరలో చక్కెర ఎగుమతులను కూడా నిలిపివేయనుంది. వచ్చే నెల 1 నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం క్లర్కుగా మారాడు. ఆయనకున్న భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ఇతర ఖైదీలు పని చేసే ఫ్యాక్టరీలు వంటి చోటుకన్నా, సురక్షితమైన పనిని ఆయనకు అప్పగించారు. జైలు బ్యారక్లో ఆయన క్లర్కుగా పని చేస్తారు.
మలయాళీ నటి, టీవీ యాంకర్తో ఒక పోలీసు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేరళకు చెందిన ప్రముఖ నటి అర్చనా కవి, ఇటీవల కోచి పట్టణంలో తన స్నేహితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్�
ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆన్లైన్ గేమ్స్ విషయంలో అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలు, వీటిని నియంత్రించేందుకు అవసరమైన వ్యవస్థ రూపకల్పన వంటివి ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందనే ప్రచారం జరగడంతో కర్ణాటకలోని మంగళూరులో వివాదం మొదలైంది. స్థానిక బజ్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని, మలాలిలో గత నెల 21న ఒక పాత మసీదు కూల్చివేతల సమయంలో, మసీదు లోపల దేవాలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు.
ఒక పక్క దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, మరోపక్క ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని జాతీయ స్థాయి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జరిగింది. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడు కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు టాస్క్ఫోర్స్-2024ను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం రోజు దేశవ్యాప్తంగా 1,675 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు 2,022 కేసులు నమోదయ్యాయి.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్యాబినెట్ మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్. పంజాబ్లో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరిన సంగతి తెలిసిందే.
వినియోగదారుల నుంచి సర్వీసు ఛార్జీల పేరిట రెస్టారెంట్లు అక్రమంగా బిల్లులు వసూలు చేస్తుండటంపై కేంద్రం సీరియస్ అయింది. సర్వీసు ఛార్జీలు బలవంతంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్ర�
పురాతత్వ శాఖ రక్షణలో ఉన్న కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చడం కుదరదని స్పష్టం చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ). కుతుబ్ మినార్ను దేవాలయంగా పునురుద్దరించాలి అంటూ ఢిల్లీ కోర్టులో దాఖలైన పిటిషన్కు సమాధానం ఇచ్చింది ఏఎస్ఐ.
దాదాపు రెండు వారాల క్రితం కనిపించకుండా పోయిన హర్యాణీ సింగర్ హత్యకు గురైంది. సోమవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్నేహితులే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాను హిందువునే అయినప్పటికీ అవసరమైతే బీఫ్ (గోమాంసం) తింటానని వ్యాఖ్యానించారు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో బీఫ్ తినడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.