Home » Author »Narender Thiru
కన్నడ పాటలకు డాన్స్ చేసినందుకు పెళ్లి బృందంపై మరాఠీ ఉద్యమకారులు దాడి చేసిన ఘటన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో జరిగింది. బెలగావి తాలూకా, దమానే గ్రామంలో సిద్ధూ సైబన్నవర్కు, రేష్మకు వివాహం జరిగింది.
దేశంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందని, భవిష్యత్తులో ఇండియా.. గ్లోబల్ డ్రోన్ హబ్గా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూ ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ను ఆయన ప్రారంభించారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉందన్నారు నిఖత్ జరీన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని విమర్శించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లా�
గతేడాది సంచలనం సృష్టించిన ముంబై క్రుయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ లభించింది. ‘ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్సీబీ)’ ఆర్యన్ ఖాన్కు వ్యతిరేకంగా దాఖలు చేసిన చార్జ�
అక్రమాస్తులు కలిగి ఉన్నారనే కారణంతో హర్యాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. దీంతోపాటు యాభై లక్షల జరిమానా విధిస్తూ, నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.
ఈ కామర్స్ సైట్లలో అనేక ఉత్పత్తులకు ఫేక్ రివ్యూలు ఎక్కువ అవుతుండటంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై ఇ-కామర్స్ సైట్ల నిర్వాహకులతో మీటింగ్ జరుపబోతుంది. ఫేక్ రివ్యూలు ఎలా వస్తున్నాయి.. వాటిని అడ్డుకోవడంపై రోడ్ మ్యాప్ వంటి విషయాలపై కేంద్రం ఆయా స
ఢిల్లీలో 2020లో జరిగిన ఘర్షణల్లో నిందితుడు పెరోల్పై విడుదలకాగా, అతడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తాజాగా మీడియాకు విడుదల చేశారు.
ఏడు సంవత్సరాల వయస్సున్న చిరుత పులిని గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఈ ఘటన అటవీ అధికారుల సమక్షంలోనే జరగడం విశేషం. దీంతో అధికారులు దీనికి బాధ్యులైన 150 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.
యూనివర్సిటీ ప్రాంగణంలో తల, ముఖం కనిపించకుండా ముసుగు ధరించడంపై నిషేధం విధించింది మంగళూరు యూనివర్సిటీ పాలకవర్గం. క్లాస్ రూమ్లలో, యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కడా ముసుగు ధరించి కనిపించకూడదని సూచించింది.
దేశంలో ఎన్ని మోడల్ కార్లు అందుబాటులోకి వచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచేది అంబాసిడర్ కార్ మాత్రమే. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది.
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో గురువారం పర్యటించారు. డీఎమ్కే అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశంలో సామాజిక న్యాయంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నారన్నారు బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ నామినేటెడ్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టులో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరుకాకుండా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగిపోయిందని, బుల్డోజర్స్తో ఎత్తితే కానీ అవినీతి పోదని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు. రాబోయే రోజుల్లో బీజేపీ రోడ్మ్యాప్పై, రాష్ట్ర రాజకీయాలపై పార్టీలో చర్చించామని చెప్పారు
తన ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఐఎస్బీ కీలక మైలురాయిని చేరిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్బీ ఆసియాలోనే నెంబర్ వన్గా నిలిచిందని ప్రశంసించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని �
కృష్ణా జిల్లాలో వివాహ వేడుక సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కాసానగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు మతిలేక మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని, కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి జరిగిందన్నారు.