Home » Author »Narender Thiru
శ్రీవారి అభిషేకం టిక్కెట్లు ఇస్తానని చెప్పి, భక్తుల దగ్గరి నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు శరవణ అనే దళారి. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన భక్తులకు అభిషేకం టిక్కెట్లు ఇస్తానని శరవణ నమ్మించాడు.
అత్యవసర సర్వీసు కోసం వెళ్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ)లో చేరారు. కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్ప�
ఎండలతో అట్టుడుకుతున్న దేశానికి చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. రానున్న ఐదు రోజుల్లో భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.
పెట్రో ధరల తగ్గింపు విషయంలో ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని తమిళనాడులోని డీఎమ్కే ప్రభుత్వాన్ని హెచ్చరించింది బీజేపీ. ఇందుకు 72 గంటల గడువిచ్చింది.
సినిమా హీరోల్లా స్టంట్లు చేద్దామంటే రియల్ లైఫ్లో కుదరదు. రిస్క్ తీసుకుని కొన్నిసార్లు ట్రై చేసినా ప్రమాదాల బారిన పడొచ్చు. లేదా పోలీసు కేసు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తాజాగా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్లా స్టంట్లు చేసేందుకు ప్రయత్నించిన ఒక య
ఆరేళ్ల బాలుడు మూడు వందల అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డ ఘటన పంజాబ్లో ఆదివారం జరిగింది. హోషియార్పూర్ పరిధిలోని గద్రివాలా గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలోని కుతుబ్ మినార్పై కూడా కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుతుబ్ మినార్ దగ్గర తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో శనివారం ఈ ఘటన జరిగింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇటలీ కళ్లద్దాలు తీసి, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని రాహుల్కు చురకలంటించారు. అరుణాచల్ ప్రదేశ్లో ఆదివాంర జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.
ఒక కేసులో నిందితుడి కస్టోడియల్ డెత్కు నిరసనగా పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు అతడి వర్గీయులు. దీంతో ఆగ్రహించిన పోలీసులు నిప్పు పెట్టిన వాళ్లందరి ఇళ్లను కూల్చివేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది.
జమ్మూ-కాశ్మీర్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో మొత్తం పది మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. రాంబన్ జిల్లాలోని ఒక నాలా వద్ద సొరంగ నిర్మాణం జరుగతుండగా, గురువారం రాత్రి టన్నెల్ కూలిపోయింది.
దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీ నీటి కొరతతో అల్లాడుతోంది. ఢిల్లీలోని ఉత్తర, వాయువ్య, పడమర, దక్షిణ ప్రాంతాలకు నీటి సరఫరా భారీగా తగ్గిపోయింది. వజిరాబాద్ సరస్సులో నీటి మట్టం భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
హనీట్రాప్లో చిక్కుకున్న భారత సైనికుడు పాకిస్తాన్ ఏజెంట్ అయిన యువతికి సైనిక రహస్య సమాచారం చేరవేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు సైనికుడిని అరెస్టు చేశారు.
తాజాగా ఒక పెళ్లి వేడుకలో తుపాకీ కాల్చిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. పెళ్లి వేడుక పూర్తైన తర్వాత మొదటిసారిగా అత్తారింటికి అడుగుపెట్టింది వధువు. ఈ సందర్భంగా గృహ ప్రవేశం చేసే సమయంలో వధూవరులకు బంధువుల్లో ఒకరు తుపాకీ ఇచ్చారు.
సొంత చెల్లెలిని హత్య చేసిన సోదరులకు మరణ శిక్ష విధిస్తూ హరిద్వార్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ నిందితులకు మరణ శిక్ష విధించడమే సరైన చర్య అని కోర్టు అభిప్రాయపడింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ్నుంచి వ�
ఇంట్లో అవసరాల కోసం దాచిన డబ్బులను తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ పిల్లలు కాజేసిన ఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ శంకర్ అనే వ్యక్తి ఇటీవల నాలుగు లక్షల రూపాయలను ఇంట్లోని ఒక బ్యాగులో దాచాడు.
హైదరాబాద్, షాహినాజ్ గంజ్లో శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పరువు హత్యపై, అతడి భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. సంజన వదిన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యతో తమకేం సంబంధం లేదన్నారు.