Home » Author »Naresh Mannam
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించని డార్లింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రోజులు దగ్గర పడుతుంటే.. శర్వా అండ్ బ్యాచ్ క్రేజీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. భీమ్లానాయక్ తో పోటీ వద్దనుకుని వారం లేట్ గా థియేటర్స్ కొస్తున్న ఆడవాళ్లు.. సినిమాలో విషయం అదిరిందని..
మ్యాచోస్టార్ గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికీ..
ఇటీవల దిల్ రాజు సినీ వారసుడితో కలిసి రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోగా ఈసారి బటర్ ఫ్లైగా..
మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లల సినిమా చూసిన అమీర్ చిన్న పిల్లాడిలానే ఏడుస్తూ టీషర్ట్ తో తుడుచుకుంటూ ఎమోషన్ ను ఆపుకోలేకపోయాడు.
లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ 'పొన్నియన్ సెల్వన్'. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా..
హైదరాబాద్ పాత బస్తీలో అరబ్ షేక్ లకు బాలికలతో వివాహాలు చేస్తారని.. ఒకవిధంగా బాల్య వివాహాల ద్వారా అరబ్ షేక్ లు బాలికలతో వ్యాపారం చేస్తారని మనం చాలా సార్లు విన్నాం. అప్పుడప్పుడు..
నాన్ స్టాప్ బిగ్ బాస్ మొదలై ఐదు రోజులు గడుస్తుంది. ఫిబ్రవరి 26న మొదలైన ఈ షోలో ఇంట్లోకి 17 మంది కంటెస్టెంట్లను పంపిన బిగ్ బాస్ అందులో 9 మంది లేడీ కంటస్టెంట్లు ఉండగా.. అందులో..
రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది.. ఇక ఏమాత్రం సైలెన్స్ గా ఉన్నా ఫాన్స్ నుంచి వచ్చే కామెంట్స్ తట్టుకోలేం అనుకున్నారు రాధేశ్యామ్ టీమ్. వరసగా అప్ డేట్స్ ఇస్తూ, ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు.
టాలీవుడ్ లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాలా ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. పల్లకిలో పెళ్లికూతురుతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఆ తర్వాత బసంతి, మను లాంటి సినిమాలతో..
శర్వానంద్.. వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఒకే ఒక్కహిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్ని కొత్త స్టోరీలు..
వర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లానాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్ప్లే..
ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
కోవిడ్ ప్రభావం మాగ్జిమమ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు, సినిమా రంగం కూడా స్పీడప్ అయ్యింది. వరసగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ కలెక్షన్స్..
'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల అమైరా దస్తూర్.. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
హఠాన్మరణంతో కన్నడ ప్రజలకు శోకాన్ని మిగిల్చిన పునీత్ రాజ్ కుమార్.. తన చివరి సినిమా జేమ్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే జేమ్స్ తో పునీత్ కు ఘనమైన నివాళి అందించాలను..
గతంలో విడుదల చేసిన ట్రైలర్ కాకుండా మరో షార్ట్ యాక్షన్ ట్రైలర్ వీడియోతో మరోసారి అట్రాక్ట్ చేశాడు రాధేశ్యామ్. మార్చ్ 11నే రిలీజ్.. ఎక్కువ టైమ్ లేదు.. అటు భీమ్లానాయక్ తర్వాత..
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వ..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా..