Home » Author »Naresh Mannam
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి రానుంది. తారక్ కొత్త సినిమా అఫీషియల్ గా సెట్స్ మీదకి వెళ్లనుంది.
ఎన్ని ప్రయోగాలు చేశినా.. ఎంత వెరైటీ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకున్నా సరే.. రూట్స్ ని అస్సలు మర్చిపోవద్దు. కాని ప్రెజెంట్ బాలివుడ్ హీరోలు, డైరెక్టర్లంతా ఆ విషయాన్నే మర్చిపోతున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గుండెపోటుతో మరణించిన డ్రైవర్ కు భావోద్వేగపు నివాళి అర్పించారు. తాజాగా వరుణ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. ఇది చూసిన వరుణ్..
బాలీవుడ్ అంటే ఒకప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి బాద్షా.. కాని ఇప్పుడు ఆ బాద్షాకే ఎర్త్ పెడుతోంది టాలివుడ్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ తో.. తెలుగు హీరోలు హిందీ ఫిల్మ్..
వెయిట్ చేసే అవసరం లేకుండా.. పెద్ద హీరోల సినిమాలన్ని బ్యాక్ టూ బ్యాక్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు కానీ.. పెద్ద సినిమాల దండయాత్రతో చిన్న సినిమాలకు భయం..
అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు బాలీవుడ్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓం శాంతి ఓం అనే చిత్రంతో బాలీవుడ్లో కెరీర్ను ప్రారంభించిన దీపికా హాలీవుడ్లోను తన నటనతో మెప్పించింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సెన్సేషనే, ఒక పక్క సినిమా హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరో పక్క పొలిటికల్ లీడర్ గా సేవ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో, నాన్ స్టాప్ గా..
వచ్చీరానట్టుగా అనిపించే తెలుగు.. అందులో కనిపించే యాస.. ఆమె యాంకరింగుకి ప్రత్యేక ఆకర్షణ కాగా.. చామంతికి చమ్కీలు అద్దినట్టు కనిపిస్తుంది రష్మీ.
రాక్ స్టార్ డిఎస్పి మళ్లీ రఫ్పాడిస్తున్నాడు.. మధ్యలో కాస్త ఢల్ అయినా, పుష్పతో అందరి ఫ్యూజ్ లు ఎగిరిపోయేటట్టు చేశాడు. ఆ వుడ్ ఈ వుడ్ అని కాదు, అన్ని భాషల్లో డిఎస్పి మ్యాజిక్...
మెగాస్టార్.. పవర్ స్టార్.. సూపర్ స్టార్.. రెబల్ స్టార్.. ఇలా స్టార్లంతా సమ్మర్ బరిలోనే తొడ గొడుతున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ తో రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్న పెద్ద హీరోల సినిమాలన్ని..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో లేదో కానీ.. రయ్య్ మని నాన్ స్టాప్ గా దూసుకుపోతూనే ఉంది. నైట్ కర్ఫ్యూలు పెట్టినా.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ..
కరోనా లాక్ డౌన్ లో బాగా వినిపించిన వెబ్ సిరీస్ పేరు స్క్విడ్ గేమ్. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ పేరు మార్మ్రోగిపోయింది. దక్షణ కొరియా దర్శకుడు..
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే.
కోవిడ్ టైమ్ ను చాలా ప్లాన్డ్ గా వాడుకున్న టాలీవుడ్ హీరో రవితేజనే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపులో కొచ్చిన రవితేజ.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న కీర్తి సురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. స్టార్ హీరోలతో ఆడిపాడుతూనే..
దివంగత లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామరారావుకు ఇప్పటి రెండు తెలుగు..
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నాడు. రెండేళ్ల క్రితం వరకు వరస ప్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు వరస సినిమాలను
ఈ ఏడాది సంక్రాంతికి భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా అనూహ్యంగా..
ఒక్క సినిమా హీరో గ్రాఫ్ ని మార్చేస్తుంది. పుష్ప కూడా అలానే అల్లు అర్జున్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లి కూర్చో బెట్టింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాలో.. ఆ స్థాయి, క్రేజ్..
'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్గా అదరగొట్టిన అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.