Home » Author »Naresh Mannam
హీరోకి డైరెక్టర్.. డైరెక్టర్ కి హీరో.. ఇద్దరికిద్దరు నచ్చితే వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు. వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ బట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు, గల్లా అశోక్ హీరో సినిమాలలో నటిస్తున్న నిధి అగర్వాల్ ప్రేమలో పడిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.
ఇప్పుడు తెలుగు సినిమా జస్ట్ రీజనల్ సినిమా కాదు.. పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. అయితే మొన్నటి వరకూ సౌత్ మీదే కంప్లీట్ గా కాన్సన్ ట్రేట్ చెయ్యని టాలీవుడ్ ఇప్పుడు..
శుద్ దేశీ రొమాన్స్తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
హీరోయిన్లు ఈ మధ్య మారుతున్నారు. స్క్రీన్ మీద తమ ప్రజెన్స్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. ఏదో డైరెక్టర్ చెప్పినట్టు యాక్ట్ చెయ్యడమే కాకుండా.. ఆ క్యారెక్టర్ కోసం రీసెర్చ్ లు..
విజయ్ దేవరకొండ చిల్ అవుతున్నాడు.. మొన్నటి వరకూ దెబ్బలు తిని ఒళ్లు హూనం చేసుకున్న ఈ రౌడీ హీరో ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. సెకండ్ వేవ్ తర్వాత లేట్ గా షూటింగ్ మొదలుపెట్టిన లైగర్..
హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా, రిజల్ట్ ని ఏమాత్రం పట్టించుకోకుండా ఓటీటీలు నాని సినిమా అంటే జై అంటున్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాకి రెండు సినిమాలు ఓటీటీలో విడుదలై ప్లాప్ టాక్..
చూస్తుండగానే వందలలో వచ్చే కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఇక్కడ అక్కడ అని లేకుండా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా..
టాలీవుడ్ లో తమిళ్ స్టార్ హీరోల దండయాత్ర మొదలైంది. ఇక్కడి యంగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ హౌజెస్ ను సెట్ చేసుకుని గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లకి అక్కడ డైరెక్టర్స్ కనిపించడం..
కొవిడ్ లాంగ్ ఎఫెక్ట్ తో సతమతమవుతున్నాయి కొన్ని సినిమాలు. కరోనా ఆంక్షలతో సినిమా షూటింగ్స్ నే చాలా కష్టం మీద పూర్తి చేసిన మేకర్స్.. సినిమా రిలీజ్ చేయాలంటే పురిటి కష్టాలు పడుతున్నారు.
నిన్నమొన్నటివరకు అందరి గోల్ బాలీవుడ్. కానీ ఇప్పుడు.. టార్గెట్ టాలీవుడ్. ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే చాలు అన్నట్టు అన్నీ ఇండస్ట్రీల నుంచి హీరోలొచ్చేస్తున్నారు.
టాలీవుడ్ సినిమాలు ఈ మధ్య సక్సెస్ తోనే కాదు.. కాంట్రవర్సీలతో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఎక్కడో ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుని న్యూస్ లో..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
రీజనల్, పాన్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్ మధ్య బౌండరీస్ చెరిగిపోతున్నాయి. ఇప్పటికే సౌత్ నుంచి చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం టాప్ రీజనల్ స్టార్స్ బాలీవుడ్ కి..
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మేజర్. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
తండ్రీ కొడుకులు సందడి చెయ్యడానికి రెడీ అయ్యారు. పెద్ద పండక్కి ధియేటర్లో పెద్ద హీరోల సందడి లేదనుకుంటున్న వాళ్లకి.. సోగ్గాళ్లు సంక్రాంతికి వస్తున్నారంటూ అనౌన్స్ చేశారు.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
సినిమాకి మళ్లీ మంచిరోజులొచ్చాయని ఆనందపడినంత సేపు పట్టలేదు. ధియేటర్లు మళ్లీ నిండుతున్నాయన్న సంతోషం 4 నెలలు కూడా నిండలేదు. అంతలోనే రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ జోరు ఇటీవల తగ్గింది. కానీ, ఒకప్పుడు ఆమె నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.