Home » Author »Naresh Mannam
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
ఇలా సినిమా స్టార్ట్ చేసిన అక్షరాలా వెయ్యి రోజులు. ఏదో సంవత్సరంలో సినిమా చేసేద్దామనుకున్న రాజమౌళి మొత్తానికి రెండున్నర సంవత్సరాలు టైమ్ తీసుకుని ట్రిపుల్ ఆర్ ని చెక్కి చెక్కి..
సోషల్ ఎలిమెంట్స్ ను పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేలో జోడించి ప్రేక్షకులకు కిక్కిచ్చేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే.
మూడేళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ సినిమా స్టార్ట్ అయ్యింది. అంతకన్నా ఓ సంవత్సరం ముందే తారక్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి క్రేజీ గా ఓ ఫోటో పోస్ట్ చేసి.. ట్రిపుల్ ఆర్ సినిమా అనౌన్స్ చేశారు.
నిర్మాత, డిస్టిబ్యూటర్ దిల్ రాజు కుటుంబం నుండి హీరో రాబోతున్నాడు. ఆయన శ్రీ వెంకటేశ్వరా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ఆయన సోదరుడు శిరీష్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంటాడనే సంగతి తెలి
జనవరి 7న నేషనల్ వైడ్ అన్ని థియేటర్స్ లో ట్రిపుల్ ఆర్ బొమ్మ మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. అటు ఓవర్సీస్ లోనూ ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్స్ లో జక్కన్న సినిమా దిగేలా చూశారు
00 కోట్ల బడ్జెట్ ..4 సంవత్సరాల విజన్.. 3 సంవత్సరాల షూటింగ్ ..2 స్టార్ హీరోల స్టామినా, ఒక్క టాప్ డైరెక్టర్ కలిస్తే .. ట్రిపుల్ఆర్ సినిమా. ఇప్పటికే మూడు సార్లు కోవిడ్ కి బలైన..
బాలీవుడ్ లో స్వీట్ కపుల్స్ మాత్రమే కాదు హాట్ కపుల్స్ కూడా చాలానే ఉన్నాయ్. ఆ రెండో బ్యాచ్ లోకే వస్తారు మలైకా అరోరా-అర్జున్ కపూర్. సల్మాన్ ఖాన్ సోదరుడితో దాదాపు రెండు దశాబ్దాల..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశాగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో..
చిరూ, ప్రభాస్, చరణ్, రవితేజ ఐదారు సినిమాలతో జోరుమీదుంటే మూడు, నాలుగు సినిమాలతో రచ్చ చేస్తోన్న బ్యాచ్ వేరే ఉంది. కొవిడ్ తో పొగొట్టుకున్నది రాబట్టుకోవడమే కాదు.. ఇదే టైమ్ లో పెరిగిన..
పావలా కోడికి.. ముప్పావలా మసాలా అనే పాత సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆ సామెత కాస్త మార్చుకోవాలేమో.. 10 రూపాయల కోడిపిల్లకు 50 రూపాయల టికెట్ అనే సామెతగా మార్చుకోవాలి.
సైన్ చేసిన సినిమా షూటింగ్స్ చకచకా పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. 2022 లక్ష్యంగా మల్టీ టాస్కింగ్ లో తోపు అనిపించుకుంటున్నారు. నాలుగైదు ప్రాజెక్టుల్లో ఒకేసారి..
సంక్రాంతికి అనుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట.. సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ ఫస్ట్ ఉగాది రోజు.. త్రివిక్రమ్ -పరశురామ్ కాంబినేషన్లో గ్రాండ్ గా తెరకెక్కబోతున్న సర్కారు వారి
ఆర్ఆర్ఆర్ తో రామ్ - చరణ్.. ఇచ్చిన హీట్ టాలీవుడ్ ని బాగానే వేడెక్కిస్తోంది. అవును ఒకే టికెట్ పై డబుల్ బోనాంజా ఎంజాయ్ చేయాలంటే క్రేజీ మల్టీస్టారర్ రావాల్సిందే. స్టార్ హీరోలు చేతులు..
స్టార్టింగ్ లో ఎంతలా ఊపిందో.. వెళ్తూ వెళ్తూ టాలీవుడ్ కి అంతకుమించిన బంపర్ హిట్స్ ఇచ్చి బైబై చెప్పేసింది 2021. ఇక ప్రెజెంట్ అందరి కళ్లు 2022 మీదే. అన్నీ ఆలోచనలు టాలీవుడ్ గురించే.
ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదం ఇప్పటికే ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అఖండ, పుష్ప 100 కోట్లను సింపుల్ గా క్రాస్ చేసి అదిరిపోయే సక్సెస్ ఇచ్చాయి. ఆ జోష్ ని మరిపించేలా సంక్రాంతి వరకు ట్రిపుల్ ఆర్ రచ్చ చేస్తుందనుకుంటే మధ్యలోనే..
గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..
అదితి బుధతోకి.. ఈమె నేపాలీ భామ. క్వీన్ ఆఫ్ ఇన్ స్టా గ్రామ్ అంటుంటారు కూడా. ఖాట్మండుకి చెందిని ఈ నటి ‘క్రి’ అనే సినిమాతో నేపాలీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
ఆడియెన్స్ మోస్ట్ అవైటైడ్ మూవీ.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇద్దరు స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా.. 450 కోట్ల రిచ్ కంటెంట్ ఫిల్మ్.. అన్నీ ఉన్నా శని ఎక్కడో ఉందన్నట్టు..