Home » Author »tony bekkal
1996లో ఏర్పడ్డ శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’, జెండా షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని శివసేనలో తిరుగుబాటు జరిగిన ఎనిమిది నెలల హైడ్రామా అనంతరం
ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఈ కంపెనీ షేర్లు శుక్రవారం 50 శాతం పతనమయ్యాయి. బావో ఫాన్ 1990వ దశకంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కెరీర్ను ప్రారంభించారు. మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూసీలలో ఆయన కెరీర్ సాగింది. అనంతరం షాంఘై, షెంజెన్లలోన
అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. ఇక పోతే, అదే తాలిబన్ తొందరలో పాకిస్తాన్ను సైతం హస్తగతం చేసుకుంటుందని బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఏదో ఒక రోజు తాలిబన్ల చేతిలో పాకిస్తాన్ వెళ్తుందంటూ ఆమె చ�
ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించి 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2023ని ఆవిష్కరించింది. ఇందులో
120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీతి లేదా చట్ట�
రాబోయే లోక్సభ ఎన్నికలపై పార్టీ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎంపీలు క్రీడాపోటీలను మెరుగైన రీతిలో నిర్వహించాలన్నారు. సాధారణ బడ్జెట్తో అన్ని వర్గాలు లబ్ధి పొందాయని, ఈ విజయాలతో
బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొందరలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ను కూర్చోబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న న�
NOTA Banner: తొందరలో జరగనున్న పూణె ఉపఎన్నికల్లో నోటాను ఎంచుకోవాలని బ్రాహ్మణ ఓటర్లను కోరుతూ వెలిసన బ్యానర్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్రాంబాగ్ పోలీసుల�
గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వ
ఉద్ధవ్, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పా
బొమ్మై బడ్జెటును మోసపూరితమైందిగా కాంగ్రెస్ విమర్శించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత బడ్జెట్లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సగం పనులు కూడా పూర్తికాక ముందే 3లక�
ఈ భాగస్వామ్యంలో భాగంగా, అంతిమ లక్ష్యాలను చేరుకోవడాన్ని బలోపేతం చేయడం ద్వారా శిక్షణ పొందిన జీవిత భీమా సలహాదారులు జొప్పించడంలో హెచ్డీఎఫ్సీ లైఫ్కు ఎన్ఎస్డీసీ మద్దతు అందిస్తుంది. అదనంగా, ఈ భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డ
63 రైళ్ల రూట్లను మార్చారు, మరో 58 రైళ్లను కుదించారు, 16 రైళ్లను రీషెడ్యూల్ చేశారు, మరో 51 రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లిన రైళ్ల వివరాలను రైల్వే వెబ్ సైట్లో చూడాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. దర్భంగా, సీల్ధా, హౌర
60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపుర అసెబ్లీకి వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అయితే పోలింగుకు ముందే త్రిముఖ పోటీగా కనిపించిన ఈ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంతో వల్�
ఇండియా ఇంటర్నెట్ రంగంలో ఇప్పటికీ మెటా, గూగుల్ వంటి సంస్థలే ముందంజలో ఉన్నాయి. కొద్ది కాలం క్రితం నుంచే భారత జనస్వామ్యంలో ప్రభావవంతమైన పబ్లిక్ ఫ్లాట్ ఫాంలలో ఒకటిగా ట్విట్టర్ ఆదరణ పొందింది. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు 86.5 మి�
ఇద్దరు సజీవ దహనమయ్యారా లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిడ్నాప్కు గురైన ఇద్దరు వ్యక్తుల కుటుంబీకులు వాహనాన్ని గుర్తించి కారు యజమాని నసీర్ సహా జునైద్లని చెప్పారు. ఈ మరణ�
కోట్లాది ప్రజలు చదువుతున్న ఈ పుస్తకం (రామచరితమానస్) పూర్తి అబద్ధాలు, విధ్వేషంతో కూడుకొని ఉన్నది. తులసీదాస్ తన వ్యక్తిగత ప్రశంసల కోసం దీన్ని రాశారు. ఒకవేళ అలా కాదనుకుంటే మతం పేరుతో విధ్వేషం ఎందుకు రెచ్చగొట్టారు? దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబ�
నీల్ మోహన్ ఇండియన్-అమెరికన్. సీఈవోగా బాధ్యతలు చేపట్టే వరకు యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా పని చేశారు. నీల్ మోహన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఆయన గూగుల్ సంస్థలో చేరారు. భారతీయులకు టాప్ కంపెనీల్లో అత్య�
బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలతో ముడిపడి ఉన్న సమస్యలను సర్వే పరిశోధించిందని సమాచారం. కొంతమంది ప్రతీకార చర్యలు అని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు, సలహాదారులు ప్రకారం ఇది బదిలీ ధర నిబంధనలకు సంబంధించినదని, లా�
వేగంగా వస్తూ ఢీకొనడం వల్ల రెండు రైళ్ల వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు కొంత మేరకు డ్యామేజీ అయ్యాయి. ఆ సైట్లో క్లియరెన్స్ పనులు కొనసాగున్నట్లు సమాచారం. ఇక ఈ �