Home » Author »tony bekkal
నగరంలోని అంబర్పేటలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గం
ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించలేదన్నది అవాస్తవమని అన్నారు. ప్రీతి తండ్రికి పోలీసులతో ఉన్న పరిచయాల వల్ల ముందుగా వ్యక్తిగత సహాయం తీసుకున్నారని, ఆ వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. ఈ కేసుపై ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని, మరింత మంది విద్�
ఈయూ తీసుకున్న ఈ నిర్ణయంపై టిక్టాక్ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ నిర్ణయంతో తాము నిరాశ చెందామని పేర్కొంది. కొన్ని అపోహల ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, దీనిపై ఈయూ మరోసారి ఆలోచించాలని కోరింది. ‘‘మా రికార్డులను సమ�
గుంటూరులోని కొందరు వ్యక్తులకు కళ్యాణి అనే మహిళ బినామీగా ఉంటుందని అనుమానం ఉందని, మారుమూల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంట్లో డబ్బులు, నగలు ఎందుకు ఉన్నాయో ఆరా తీస్తున్నామని సీతారామయ్య అన్నారు. ఇంట్లో డబ్బు ఉందని తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంట�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాద�
అమృతపాల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే వందలాది మంది కత్తులతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక ఖలిస్తాన్ ఉద్యమంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశా�
“ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారని, ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను చెప్పాను, మీరు అదే చేస్తే మీరు ఆ పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 'హిందూ రాష్ట్రం' డిమాండ్ చేస్తున్న వారికి ఇదే మాట చెబితే ఆయన హోం మంత్రిగా కొనసా
MCD House: ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య కొనసాగుతున్న హైడ్రామా వేరే లెవల్కు వెళ్లింది. తాజాగా ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. బుధవారం ఇరు పార్టీల కార్యకర్�
ఇప్పటికే ఉన్న బలమైన డిజైన్ను మరింత మెరుగుపరుస్తూ, ఈ SUVలు కొత్తగా జోడించిన కార్నెలియన్ రెడ్ హైలైట్ల ద్వారా, కస్టమర్లకు బోల్డ్ లుక్తో కూడిన ప్రీమియం-నెస్ యొక్క ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. ఇది ఆకర్షణీయమైన ధర వద్ద (ఆల్-ఇండియా, ఎక్స్-షోరూమ�
చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 25 ఏళ్ల జైళ్ల శిక్ష ఖరారు కావడంపై టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ సంతోషం వ్యక్తం చేశారు. తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. తన�
Haryana Budget 2023: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఆయన గురువారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా 1,83,950 కోట్ల
ఖేడా విమానం దిగే సమయంలో అనుమానంతో ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం విమానం దిగారు. ఖేడా అరెస్ట్ కాగానే విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు. విమానం అక్కడి నుంచి బయల్దేరకుండా అడ్డుకున్నారు. ఇక ఖేడా అరెస్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక�
దౌసాకి (రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లారు. టోంక్కి (రాజస్థాన్) ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగేళ్ల నుంచి ఈ నాయకులు ఎందుకు రాజస్థాన్కు రాలేదు? ఎన్నికలు రాగానే వారిద్దరు వరుస పర్యటనలు �
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు పార్టీ తనకు చెందుతుందని ఎలాంటి క్లెయిమ్ చేయలేదని పవార్ గుర్తు చేశారు. కానీ తాజా పరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్ల
ఫిబ్రవరి 16న, స్వరా భాస్కర్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎస్పీ నేత ఫహద్ జిరార్ అహ్మద్తో తన వివాహాం జరిగినట్లు ప్రకటించారు. అనంతరం ఆమె స్పందిస్తూ ‘‘కొన్నిసార్లు మన పక్కనే చాలా అవకాశాలు పెట్టుకుని ఎక్క
గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ మా ప్రయాణంలో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యవంతులైన ఐటీ ప్రొఫెషనల్స్కి నిలయంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. మన యువత అత్యంత ప్రతిభావంతులు. వారికి కావాల్సింది సరైన శిక�
భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత వేగవంతం చేస్తూ, కంపెనీ తన ‘లవ్ ఆన్ 2 వీల్స్’ ప్రచారంతో ఓలా ఎస్1 ప్రోపై రూ.12,000 తగ్గింపు, దాని హైపర్చార్జర్ నెట్వర్క్కు ఒక ఏడాది పాటు ఉచిత యాక్సెస్తో సహా ప్రత్యేకమైన ఆఫర్లను విడుదల చేసింది. అదనంగా, �
టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్ కుమ
వ్యవసాయానికి సంబంధించి బిహార్ రాజధాని పాట్నాలో ఉన్న బాపు సబాగార్ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్మ్యాప్’ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం నీతీశ్ను ప్రశంసిస్తూ వ్యవసాయ-పారిశ్రామికవేత్త అమిత్కుమార్ తన ఉపన్యాసా�
UP Budget 2023: ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. యోగి 2.0 ప్రభుత్వానికి ఇది రెండవ బడ్జెట్. కాగా, తాజా బడ్జెట్లో మౌలిక రంగానికి యోగి ప్రభుత్వం ఎక్కువ ప్