Home » Author »tony bekkal
మొత్తం 3,419 పోలింగ్ స్టేషన్లలో 120 పోలింగ్ స్టేషన్లు పూర్తిగా మహిళల నిర్వహణలో ఉండగా, 60 మోడల్ పోలింగ్ స్టేషన్లు, మరో 60 పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక 119 పారామెడికల్ కంపెనీలను ఎన్నికల కమిషన్ మోహరించింది. మార్చి 2వ తేదీ వరకూ (ఎన్నికల ఫలితాల�
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ�
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. శివారు ప్రాంతాలను 12 కారిడార్లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నాం. ఇబ్రహీంపట్నం క్లస్టర్లో విద్యార్థుల రద్�
దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు �
ఇందుకు సంస్థాగత మార్పులు అవసరమని సీజేఐ సూచించారు. సానుభూతిని పెంపొందించడం విద్యాసంస్థలు తీసుకోవాల్సిన మొదటి అడుగు అని, సానుభూతిని పెంపొందించడం వల్ల శ్రేష్ఠత మరియు బహిష్కరణ సంస్కృతిని అంతం చేయవచ్చని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుం�
బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై హోంశాఖకు మంత్రి నిసిత్ సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి ముందు టీఎంసీ జాతీయ ప్రధాని కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం నిసిత్ ప్రామాణిక్ మీ�
అఖిలేష్ ఆరోపణలపై సీఎం యోగి స్పందిస్తూ, ప్రయాగ్రాజ్ సంఘటనల వంటి దుశ్చర్యలను తన ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని తెలిపారు. ఏమాత్రం పక్షపాతం లేని పాలసీతో ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థుడు సమాజ్వ�
రోడ్డు ప్రమాదాల నివారణకు సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలోనూ ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. ప్రతి ప్రమాదాన్ని లోతుగా అధ్యయనం చేసి, దానికి �
2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశం
భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు విభిన్న విభాగాలలో వినూత్నమైన, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు తీసుకురావడంపై హైసెన్స్ ఇండియా దృష్టిసారిస్తుంది. ఇంటెల్లి ప్రో, కూలింగ్ఎక
తన కారు ఎవరో ఎత్తుకెళ్లారని బుధవారం పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. కొంతమంది వారం రోజులుగా తన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెక్కీ నిర్వహించిన వారే ఈనెల 20న తెల్లవారుజామున తన కారును ద�
కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ వివాదం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటి వల్ల ప్రతికూలంగా ప్రభావానికి లోనయ్యాయి. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని జర్మనీ-ఇండియా అంగీకరిస్తున్నాయ�
ఫిబ్రవరి 16న భివానీలో జునైద్, నసీర్ అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు పూర్తిగా కాలిపోయి మృతదేహాలుగా కనిపించారు. ఇద్దరు బాధితులను గోసంరక్షకులు అపహరించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. బజరంగ్ దళ్తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులకు అరెస్ట్ �
2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఖర్గే అన్నారు. ఢిల్లీలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వమని, అది ఆ పార
ఈయేడు మహారాష్ట్రలో ఉల్లి విపరీతంగా పండిందట. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మండి అయిన నాసిక్ ఏపీఎంసీలో ఉల్లి ధరలు 70 శాతం పడిపోయాయి. దీనికి తోడు ఈ ఖరీఫ్ సీజన్ షెల్ఫ్-లైఫ్ ఒక నెల మాత్రమే ఉన్నందున తాము పండించిన ఉల్లిని అమ్మకానికి పెట్టడం తప్ప రైతులకు �
1940లో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తానీ ఉద్యమం ప్రారంభమైంది. ఖలిస్తాన్ అంటే ‘పవిత్రమైన భూమి’ అని పంజాబీలో అర్థం. తమకంటూ ఒక ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండుతో ఇది లేచింది. అనేక సిక్కు సంఘాలు దీని కోసం పోరాటాలు చేశాయి. చాలా సార్లు హిం�
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. �
ఆ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కుమార్తె పాఠశాలకు వెళ్లి బస్సులో వెళ్లినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నలుగురు అన్నదమ్ముల్లో అమ్మాయి ఒక్కతే చెల్లి అని, ఇంట�
కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకలు ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేసే
మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్కు రాయితీ కల్పిస్తు�