Home » Author »tony bekkal
మంగళవారం హాంకాంగ్లోని గ్రూప్ బాండ్ హోల్డర్లకు అదానీ మేనేజ్మెంట్ ఆ ప్లాన్లను అందించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నాటి నివేదిక నుంచి ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే హిండెన్�
మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్లతో ముడిపడి ఉందన్నది రహస్యమేమీ కాదు. ఈ సంస్థ యొక్క ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ ఒకరు. అనంతరం కాలంలో టెస్లా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ను జూలై 2003లో మార�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాధాన్యం సముచితంగానే ఉన్నందున సీడబ్లూసీలో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందట. రాష్ట్రంలోని ఒక కీలక నేత సైతం వీహెచ్, సీతక్క కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే కిన్ గాంగ్ మార్చి 2న హాజరు కానున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాంగ్ హాజరు గురించి చైనాకు చెందిన ఒక అధ
ఈ తతంగాన్ని చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ‘ఎలోన్ కస్తూరి పూజ’ పేరుతో విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ సభ్యులు సుప్రీంకోర్టులో వైవాహిక అత్యాచారంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల�
దీనికి ముందు రాష్ట్రంలోని పునియాలో చేపట్టిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ ‘‘మేమంతా కలిస్తే బీజేపీని 100 సీట్ల కిందకు తోసివేస్తాం’’ అని అన్నారు. అయితే రాష్ట్రంలో మహా కూటమి నుంచి జీతన్ రాం మాంఝీని తమవైపుకు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని న�
హిందుస్థాన్ సమాచార్నను 1948లో శివరామ్ శంకర్ ఆప్టే అలియాస్ దాదాసాహెబ్ ఆప్టే స్థాపించారు. గుజరాత్లోని బరోడాలో జన్మించిన జర్నలిస్టు ఆప్టే, ఆర్ఎస్ఎస్తో జీవితా చరమాంకం వరకు అనుబంధం కలిగి ఉన్నారు. 1964లో విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక ప్రధాన కార్య
నూతనంగా అభివృద్ధి చేసిన బెలగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సుమారు 190 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే స్టేషన్ను తిరిగి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అంతే కాక�
ఉస్మానియా ఆసుపత్రి కోసం నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఇప్పటికీ తమకు ఎలాంటి అధికార స్పష్టత రాలేదని, ప్రస్తుతం ఉన్న భవనంలో అరకొర సౌకర్యాల నడుమ రోగులకు వైద్యం చేయాల్సి వస్తోందని డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహ�
తాజా ఎయిర్పోర్ట్తో కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది ఎయిర్పోర్ట్లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఎయిర్పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రా�
ఉమేష్ పాల్ హత్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రస్తుతం అహ్మదాబాద్లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ కుట్ర పన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నందున అతడి�
అప్పుడప్పుడూ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి వెళ్లి వాటి అర్థాలు చూస్తుంటారు. కాబట్టి, శశిథరూర్ పాల�
అరుణాచల్ ప్రదేశ్లోని లుమ్లా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 9,169 మంది మాత్రమే. ఇందులో 4,712 మంది ఓటర్లు మహిళలు. 33 పోలింగ్ బూత్లలో మొత్తం 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీనేత జంబే తాషి మరణం తర్వాత ఏర్పడ్డ ఉప ఎన్నిక కోసం బీజే�
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చిక�
విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగ
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
నాగాలాండ్ అసెంబ్లీకి సోమవారం (ఫిబ్రవరి 27) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60 �
ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవా�
మిశ్రా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరేలీలోని బిత్రి చైన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ నుంచి టికెట్ రాలేదు. దీంతో ఆయన పోటీ చేయలేదు. రాజకీయాలు చురుగ్గా సాగిస్తూనే చదు�