Home » Author »tony bekkal
మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై 'ఐ లవ్ మనీష్ సిసోడియా' అని పోస్ట�
ఇందులో భాగంగానే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. లతీఫ్ ఖాన్ పఠాన్ - బెలగావి నార్త్, దుర్గప్ప బిజావాడ్ - హుబ్ల�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పునరుజ్జీవనం పోసుకుంటుందని, "తుక్డే-తుక్డే గ్యాంగ్" సభ్యులు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. చైనాను ‘అగ్రరాజ్యం’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తనకు కొంత కాలం విచారణల నుంచి ఉపశమనం కావాలని గతంలో సీబీఐని మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ సైతం అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకున్న వారం రోజులకే ఉన్నట్లుండి సిసోడియాను అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే మనీలాండ�
అప్పుడెప్పుడో డిగ్రీ పూర్తి చేసి వచ్చి, ఇక ఇటే ఉన్నారట. అనంతరం రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయి.. ఇంకేదీ పట్టించుకోలేనంతగా పరిస్థితులు మారిపోయాయట. వాస్తవానికి తనకు ఇన్నేళ్లు ఈ విషయం గుర్తుకు కూడా లేదని ఆయన అంటున్నారు.
మేము త్రిపుర మూలవాసులం. మా హక్కులను విస్మరించి మీరు త్రిపురను పాలించగలరని మీరు అనుకుంటే, మీరు సమస్యను ఎదుర్కొంటారు. త్రిపురలోని మూలవాసుల రాజ్యాంగ హక్కుల కోసం తిప్రా మోత ఏర్పడింది. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న మట్టి కుమారులం మేము. త్రిప�
బ్రాండ్ మరిన్ని బ్రిక్ అండ్ మోర్టార్ టచ్పాయింట్లను ప్రారంభించడం ద్వారా సమగ్రమైన అనుభవాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా చేసుకుంది. అసుస్ 2021లో తమ అసుస్ ఈ–షాప్ ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 200 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు ఉ�
తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన.. అన్నామలైని '420 మలై' అంటూ విమర్శించారు. ‘‘420 మలై ద్రవిడ్ మాల్ మంత్రులను మించిన వాడు. బీజేపీకే కాదు తమిళనాడుకు కూడా చాలా ప్రమాదకరం
యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూస�
గత ఏడాది వీసీ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారని, హోలీపై నిషేధం విధించి ఇఫ్తార్ పార్టీ ఎలా నిర్వహించారని కొంత మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బీహెచ్యూ హాస్టల్లో హోలీకి ముందు కలకలం నెలకొంది. రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ, �
ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని, ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్నామ్యాయమని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం ఉంటుందని, దీనితో పోల్చుకుంటే ఉక్కు బారియర్ల �
ప్రపంచీకరణ ద్వారా వాతావరణంలో, ప్రజా జీవనంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారి ఆదాయ అసమానతల్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కొన్ని వాదాలు తరిగిపోవడం, కొన్ని పెరిగిపోవడం లాంటివి నెలకొన్నాయని అన్నారు. సోషల్ మీడియా
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017ల�
డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. వ్యక్తి మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. తరువాతి దశలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా దారితీయవచ్చు. నాలుగు దగ్గు �
ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇ�
కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్�
బీజేపీ, ఆర్ఎస్ఎస్ల మీద సిబాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ శాఖలు తమ సిద్ధాంతాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున అన్యాయాలు జరుగుతున్నాయని సిబాల్ అన్నారు. ఇలాంటి సమస్యలపై కూడా తమ వేదిక పోరాటం �
3.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 41 ప్రతిపాదనలను పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ఆకర్షించింది. వీటి వల్ల 1.79 లక్షల మందికి ఉపాధి లభిస్తుందట. ఐటీ శాఖ 64,815 మందికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 32,944 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాష�
నాగాలాండ్ నుంచి గతంలో ఒకే ఒక్క మహిళ ఎన్నికల్లో గెలిచారు. అది కూడా లోక్సభ ఎన్నికల్లో. 1977లో జరిగిన ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క లోక్సభ స్థానంలో యూనైటెడ్ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మెసె షజియా అనే మహిళ గెలిచారు. అంతే, �
పోటీకి దిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా ఓట్లను సాధించడమే కాకుండా అంతే స్థాయిలో సీట్లను కూడా సాధించింది. 20.1 శాతం ఓట్లతో ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో 11 సీట్లు బీజేపీ నుంచే లాక్కుంది. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు గెలుచుకోగా ఈస