Home » Author »tony bekkal
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెం
డిగ్జాన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బీ లాల్ మాట్లాడుతూ ‘‘ అర్జూ గ్రూప్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మా విప్లవాత్మక సాంకేతికత, ఓడీఎం నైపుణ్యంను వినియోగదార�
అజ్ణాత సంస్థ పరిశోధకులు 506 నమోదిత, అమెరికా ఆధారిత డేటా బ్రోకర్లను విశ్లేషించారు. గత 20 సంవత్సరాలలో, ఈ కంపెనీలలో 23 (4.5 శాతం) డేటా ఉల్లంఘనలకు గురయ్యాయని, ఇప్పటి వరకు కనీసం 10 డేటా బ్రోకర్ ఉల్లంఘనల ఫలితంగా కనీసం పది లక్షల మంది వినియోగదారులు ఉన్నారని క
ఢిల్లీ వుమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హోలీ రోజున విదేశీ మహిళపై లైంగిక దాడి జరిగింది. ఇది చాలా దారుణం. వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఈ వీడియో ఆధారంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని నేను ఢిల్లీ పోలీసులను
ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి పుట్టణ్ణ రాజీనామా చేసిన వెంటనే బెంగళూరు కేపీసీసీ కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్షనేత సిద్దరామయ్యలత
గతేడాది జరిగిన కేన్స్, వేనిస్ ఫిలిం ఫెస్టివల్స్లో వర్చువల్ ద్వారా జెలెన్స్కీ ప్రసంగించారు. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో కూడా ప్రసంగించారు. ఇటీవల ముగిసిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభోత్సవ వేడుకలో జ�
వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ చూస్తుండగానే దారుణ రీతిలో దాడికి దిగారు. ఫిరోజ్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే నసీం ఆ మూకకు పూర్తిగా చిక్కిపోయారు. కర్రలతో నసీంను విపరీతంగా కొట్టారు. అనంతరం అదే మూక నసీంను పోలీసులకు అప్పగించారు
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దీని కోసం వారసత్వ రాజకీయాలకు కూడా తలొంచినట్లే కనిపిస్తోంది. సీనియర్ నేతల సేవలను దృష్టిలో ఉంచుకుని వారసత్వ రాజకీయాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు
ఒక ముసలావిడ తన ఇద్దరు మనవరాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి ఆమె దగ్గర ఆగి ఏదో అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తుండగా, గబుక్కున ఆమె మెడలో ఉన్న చైన్ అందుకోబోయాడు. ఆమె ఒక్కసారిగా అప్రమత్తమై తప్పించుకునే �
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మర�
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, 10వ వార్డు కౌన్సిలర్ మనీష్ సింగ్ సోదరుడు లాల్ సింగ్ను నవ్గాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతి కుమారి భర్త డబ్ల్యూ యాదవ్, ఆమె సోదరుడు పప్పు యాదవ్ సహా పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారు. దీంతో ఇరు వర�
వీక్షకులను, ‘మీ చుట్టుపక్కల ఫ్రెండ్లీగా ఉండే జిరాఫీని చూశారా?’ అని అడిగితే, ఆ జిరాఫీ పిల్లలతో కలిసి ఆడుకుంటుండటం తాము చూశామని, వారిని ఆశ్చర్యచకితులను చేసే చేష్టలతో చంద్రునిపైకి వెళ్తున్నట్లుగా కనిపించిందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�
తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు గెలిచాయి. వాస్తవానికి 60 స్థానాలున్న నాగాల�
విద్యార్థులకు స్కాలర్షిప్: మహారాష్ట్ర ప్రభుత్వం 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ. 1,000 నుండి రూ. 5,000, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,500 నుండి రూ. 7,500 వరకు స్కాలర్షిప్ను ప్రకటించింది. అంతేకాకుండా, విద్యార్థులకు యూనిఫారాలు ఉచితంగా అందజేయన�
నరేంద్రమోదీ ఫొటోతో తయారు చేసిన ఒక ఫొటో ఫ్రేంని మోదీకి ఇచ్చారు జయ్ షా. అది కూడా నరేంద్రమోదీ స్టేడియంలో నరేంద్రమోదీకి ఆయన ప్రతిమతోనే బహుమతి ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ఫొటో మీద విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఫొటోను షేర్ చే
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పయిన అనంతరం, రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల మీద పెద్ద చర్చ లేసింది. అయితే కుక్కలే కాదు, జంతువులేవైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే ప్రమాదమే. దాదాపు చాలా నగరాల్లో వీధుల వెంట ఆ�
యూరప్ ఖండంలో అతిపెద్ద పవర్ ప్లాంటులో పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి సుమారు ఆరు సార్లు ఇది అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుతం డీజిల్ జనరేటర్లతో పనులు కొనసాగుతున్నాయని, అయితే ఆ డీజిల్ సైత
గ్రేటర్ హైదరాబాద్లో తీసుకువచ్చిన టి-24 టికెట్కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 55.50 లక్షల
ఎకోడ్రిఫ్ట్ మోటర్సైకిల్ను 99,999 రూపాయలలో ప్రారంభోత్సవ ధరగా (ఢిల్లీ ఎక్స్ షోరూం) గత నెల ప్యూర్ విడుదల చేసింది. ప్యూర్ వెల్లడించే దాని ప్రకారం, గరిష్ట వేగం గంటకు 75కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే మూడు డ్రైవింగ్ మోడ�