Home » Author »tony bekkal
ఇరాన్లో నిరసనకారులను దారుణంగా హింసిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులు, పిల్లలతో పాటు 17 మంది యువ ఖైదీలతో సహా మైనర్ నిరసనకారులను హింసించడాన్ని చాలా మంది చూశారు. దేశంలోని యువతలో స్ఫూర్తిని అణిచివేసేందుకు.. స్వేచ్ఛ, మానవ హక్కులను డిమాండ్ చేయకుండా
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి శనివారం పోలీసులు చొచ్చుకుని వచ్చి హడావుడి చేశారు. ఇట్లో ఉన్న కొంత మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఒక పని నిమిత్తం దేశ రాజధాని ఇస్లామాబాద్ ప్రయాణం అయిన కొద్ది సమయానికే �
ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించాం. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తివ్రవాదాన్ని అణచివేసి చాలా ప్రాంతాల్లో కేంద్రం పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేశాం. ఇక బిహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తీవ్ర వామపక్ష వాదం నశించింది. ఇప్పుడు
రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలం ఇదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. గర్భగుడి గోడలు చాలా మట్టుకు లేపారు. అయితే పై భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక ఈ గర్భగుడిలో కొలువు దీరే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి పవిత్రమైన రాళ్లను తెప�
ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు బాదేశ్. అతడు కేరళ వెళ్లి అంత ఎక్కువ కాలం ఏం కాలేదు. పైగా మలయాళం కూడా తెలియదు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతిక�
సుశాంత్ కోశి అనే ఒక వ్యక్తి, గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నా ఊబర్ డ్రైవర్ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యేక నిష్ణాతుడు’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అనేక రకాల అంశాలపై విశ
జమ్మూ కశ్మీర్ యంత్రాంగాన్ని కిరణ్ ఎంతలా నమ్మించాడంటే.. అతడికి ప్రత్యేకంగా వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నాడంటే అధికారులు ఎంతలా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. దేశ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతాలను కూడా అధికారిక హోదాలో సందర్శించాడు. నియంత్
ఈయన కూడా తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్ రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని అన్నారు. ఆ రెండింటినీ తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతా మాట్లాడిన ఆయన.. ప్రజల్లో రాముడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉందని, అం�
కొద్ది రోజుల క్రితం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేక�
కాంగ్రెస్కు అధికారాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఆర్థిక పరిస్థితి ముఖ్యమైందని, పైగా కఠినమైందని సీఎం సుఖు అన్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన రుణభారం, బకాయిలు తమ ప్రభుత్వానికి వచ్చాయని.. ఇద�
దండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తా�
2014 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాలున్న యూపీలో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది. కాగా ఎస్పీ ఐదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 20 శాతం ఓట్ బ్యాంక్ సాధిం�
రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘మోదీ పాలనలో చట్టబద్ధత, ప్రజాస్వామ్యం లేదు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీ రాజ్యాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, మైకులు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సభలో గంద�
కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సం
2010 అక్టోబరు 25న మకరంద్ పట్వర్దన్ (38) ఇద్దరితో పుణె నుంచి ముంబయికి కారులో బయల్దేరారు. ఆ కారు ఆయన సహచరునిదే. ఆ సహచరుడే డ్రైవింగ్ చేశాడు. అయితే వెనుక టైరు పేలడంతో కారు లోయలో పడి పట్వర్దన్ మరణించాడు
భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘బసవేశ్వరుని విగ్రహం లండన్లో ఉంది. కానీ అదే లండన్లో భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం. మన శతాబ్దాల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య �
యూపీలో ఐపీఎస్ అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. మరి ఆ అవినీతి అధికారి ఇంటి మీదకు బుల్డోజర్ వెళ్తుందా?లేదంటే పరారీలో ఉన్న ఐపీఎస్ అధికారుల జాబితాలో మరొకరి పేరు చేరుతుందా? బీజేపీ కూడా ఈ విషయం నుంచి బయటపడుతుందా? నేరాల పట్ల �
రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు.
నేపథ్యంలో శనివారం ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో మీన వేడి నూనె తీసి కార్తీపై చల్లింది. చేతులు, ముఖం కాలిపోయి కార్తీ కిందపడిపోయాడు. తీవ్రంగా గాయాలైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మీనాను
సభ్యత్వ రుసుము, పార్టీ నిధులు, ఎన్నికల నిధుల ద్వారా వచ్చిన విరాళాలను సీపీఐ ప్రకటించింది. ఈ విశ్లేషణ కోసం ఎనిమిది జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకున్నామని, అయితే తమకు ఏ వైపు నుంచి నిధులు రాలేదని బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించిందని ఏడీఆర్ తెలిప