Home » Author »tony bekkal
నటుడు చేతన్ కుమార్ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ కస్టడీకి తరలించారు. అతడిని తొందరలోనే కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కి�
అమృతపాల్ సింగ్ అనుచరుల్లో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి అమృతపాల్ సింగ్కు సంబంధించిన ఎలాంటి సమాచారం రావడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురు అస్సాంలోని డిబ్రూఘర్లో పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, అందులో ఒకరిని పంజాబ్ రప్పించి �
"పార్లమెంటరీ ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. కాబట్టి దాడులు పెరగొచ్చు. కానీ ఇది కాషాయ పార్టీకి సహాయం చేయదు” అని అన్నారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి అఖిలేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో యూపీల�
అట్టడుగు స్థాయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే సహజ రబ్బరు ధరల పతనం, పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ, రక్షిత అటవీ ప్రాంతాలకు బఫర్ జోన్ల సరిహద్దులను నిర్ణయించడం వంటి ఆందోళనల నేపథ్యంలో బీజేపీయే ఒక మెట్టు దిగివచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర�
నితీశ్ మీద ఓవైసీ ఈ ఆరోపణలు చేయడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేశారు. బీజేపీ నుంచి నితీశ్ విడిపోయిన అనంతరం.. తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీశ్ చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. కానీ అలా జరగలేదు. జేడీ�
వేర్పాటువాద నాయకుడు అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్న తరుణంలో మత గురువు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఖలిస్తానీ నాయకుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అయితే అతని మద్దతుదారులలో 78 మందిని పోలీసులు ఇప్పటికే అర�
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ
అమృత్పాల్ సింగ్కు మద్దతుగా పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. మొహాలి సరిహద్దులో శనివారం కువామి ఇన్సాఫ్ మోర్చా కార్యకర్తలు నిరసన చేశారు. బర్నాలా, ధనోలా, ఆనందపూర్ సాహిబ్ నంగార్, మన్సా వంటి ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఎస్�
ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్ళిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ, రాహుల్
తొలి జాబితాలో సిట్టింగులందరి పేర్లు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న సిద్దరామయ్య ఎక్కడ పోటీ చేస్తారనే అంశం జాబితాలో తేలిపోనుందట. వాస్తవానికి కోలారు ను�
వారికి సంబంధించిన లేగేజీలు పొందే విషయంలో గందరగోళం ఏర్పడింది. టర్మినల్లో పర్యవేక్షించి సీఐఎస్ఎఫ్, ఇమ్మిగ్రేషన్ అధికారులు కాసేపటికి ఇది గమనించారు. వెంటనే వారిని ఇంటర్నేషనల్ ఎగ్జిట్ వైపు తరలించారు. అక్కడే వారి లగేజీని పొందేలా చర్యలు �
2014 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 1606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. సంస్థలో కానిస్టేబుల్స్ బాధ్యత ఎంతో కీలకం అనే విషయం మీకు తెలియంది కాదని, చిత్తశుద్ధితో పని చేస్తూ సంస్థ అభ్యున్నతికై మీవంతుగా తోడ్పాటునందించాల
అమృతపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ హోం మంత్రి అమిత్ షాను బెదిరించారు. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారు. ఇందిరాగాంధీ కూడా అదే చేశారు. మీరన్నట్లే చేస్తే అవే పరిణామాల్న
ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్లోని కోర్టులో ఆమె దావా వేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా ల�
పరీక్షకు ఒక గంట ముందు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పేపర్ను షేర్ చేసినట్లు దర్యాప్తు అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంలో తొలుత అహ్మద్నగర్లోని మాతోశ్రీ భాగూబాయ్ భంబ్రే అగ్రికల్చర్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ సిబ్బందిని అరెస్టు చ�
స్పీకర్ ముందు ఇరువైపులా కూర్చుని చర్చించుకోవాలి. వాళ్లు (విపక్షాలు) రెండడుగులు ముందుకు రావాలి. అలాగే మేము (అధికార పక్షం) రెండడుగులు ముందుకెళ్తాం. అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. కానీ పార్లమెంటులో మాట్లాడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్�
అండర్బ్రిడ్జిలో నీరు నిలవడం ప్రారంభం కాగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొదటిది నాది.. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు వెళ్లిపోవడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే 10 నిమిషాల్లో ఈ �
అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. నెల రోజుల వ్యవధిలో అదానీ సగానికి పైగా ఆస్తులు �
తమిళనాడులో ఉన్న బిహార్ వలస కార్మికుల మీద తీవ్ర దాడులు జరుగుతున్నాయని కశ్యప్ వీడియో చేసి తన యూట్యూబ్ చానప్లో అప్లోడ్ చేశాడు. ఇది అటు బిహార్ రాష్ట్రాన్ని ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద దర్యాప
ప్రైవేటు ఆపరేటర్లకు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ట్రక్కు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ కారు మీద 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మాదే. పర్యావరణం మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది