Home » Author »tony bekkal
ఈ సెమినార్లో నిపుణులు ఆరోగ్య, సంక్షేమ పరంగా గోధుములు, గోధుమ ఉత్పత్తుల ప్రాధాన్యతను చర్చించారు. పెద్ద వయసు వ్యక్తులు నాణ్యమైన ఆహార పదార్ధాలపై ఆధారపడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు శక్తి, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్, మినరల్స్
Nothing యొక్క మొదటి తరపు ఆడియో ఉత్పత్తితో పోలిస్తే మరింత మెరుగ్గా Ear(2)ను సృష్టించారు. ఇది వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన, సౌకర్యవంతమైన వినికిడి అనుభవాలను అందిస్తుంది. ఇది ప్రతిరోజూ అవసరాలను తీర్చనుంది. దీనిలో డ్యూయల్ కనెక్షన్, వ్యక్తి
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మాజీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ స్వయానా నాయనమ్మ అయిన ఇందిరా గాంధీ సైతం అనర్హత వేటు ఎదుర్కొన్నారు. 1975లో ఆమె తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం చెల్లదని జూన్ 12, 1975న, అలహాబాద్ హైకోర్టు న్�
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అనర్హత వేటు నుం�
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి.
సోమవారం చేసిన చేతన్ ట్వీట్లో హిందుత్వ అనేది అబద్ధాల పునాదుల మీద నిర్మించబడిందని రాసుకొచ్చారు. రానణుడిని రాముడు చంపడం అనంతరం భారతదేశం ప్రారంభమైందని సావర్కర్ చెప్పిన మాటలు అబద్ధమని, బాబ్రి మసీదు కింద రామాలయం ఉందనేది అబద్ధమని, అలాగే ఈ మధ్య �
దొంగలు, దోపిడీదారులు బాగానే ఉన్నారు. కానీ వారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్షంగా జరిగిన హత్య. అన్ని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నియంతృత్వం అంతం అవ్వడానికి ఇదొక ప్ర
మోదీలంతా దొంగలే అంటూ 2019 నాటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు గురువారం ప్రకటించిం�
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ�
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
తమ నూతన సదుపాయం కోసం శంఖుస్థాపన కార్యక్రమాలను బుధవారం నిర్వహించింది. సుళ్లూరుపేట ఎంఎల్ఏ, టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య; పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్ కరికాల్ వెలవన్, ఐఏఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథ�
ఇందులో కేసీఆర్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) కాకుండా దేశంలోని విపక్షాలతోనే ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్, బీజేపీలను పక్కన పెట్టేశారు. కేజ్రీవాల్ సైతం ఆ రెండు పార్టీ�
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఉన్నట్టుండి కాస్త ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ఉల్లసంగా సంభాషించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కనిపించిన దృశ్యం ఇది. మరాఠీ భాష�
ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చని వారు చెప్పారు. సర్వీస్ ప్రారంభమయ్యే గంట ముందు వరకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రయాణికులను ఆకర్శించ
మోదీకి వ్యతిరేకంగా వేసిన పోస్టర్ల గురించి ఆప్ పెదవి విప్పలేదు కానీ, కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లు మాత్రం బీజేపీ నేత మంజిందర్ సింగ్ పేరిట వెలిశాయి. ఇక మోదీ హఠావో అంటూ వేసిన పోస్టర్లపై అనుమానిత వ్యక్తులపై 130 కేసులు నమోదు అయ్యాయి. క
ఫ్రాన్స్(France)లో 35 మిలియన్ యూరోలతో రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయడంతో పాటు తన కంపెనీల్లో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుంచి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా.. 2016ల�
గర్ల్ ఫ్రెండ్గా ఉండేందుకు ఒక రోజుకు ఒక్కో యువతి 145 డాలర్లు (చైనాలో 1,000 యువాన్లు) వసూలు చేస్తున్నారట. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే దీన్ని పార్ట్ టైం జాబ్గా యువతులు ఎంచుకుంటున్నారని స్టింగ్ ఆపరేషన్లో తేలింది. యువకులే కాదు, యువతులు సైతం దీని పట్ల ఆ�
ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధ
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి�
అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక ఊరట కలిగించే అంశం ఉంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్టు (Surat Court) తీర్పును కొట్టివేస్తే పదవీ గండం నుంచి రాహుల్ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ (Co