Home » Author »tony bekkal
మహమ్మారి ప్రారంభం నుంచి ఈ సేవలను ఎక్కువ మంది కోరుతున్నారు. ప్రీమియం ఆప్షనల్ సేవలు అయినటువంటి వీసా ఎట్ డోర్ స్టెప్ (వీఏటీడీ) వంటివి యాత్రికులు తమ వీసా అనుభవాలను తాము కోరుకునే ప్రాంతాలలో పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలకు 2022లో రెండు రెట్ల
తన్నాడు, చెంపలపై కొట్టాడు, బూతులు తిట్టాడు. ఆటోలు ఆగిన ప్రదేశం కావడంతో ఆటో డ్రైవర్ల అండ చూసుకుని రెచ్చిపోయాడు. నిస్సహాయుడైన ఆ ప్రయాణికుడు తెబ్బల నుంచి తప్పించుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ�
పంజాబ్ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతుండగా.. దేశంతో పాటు విదేశాల్లోని సిక్కుల ట్విట్టర్ ఖాతాలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబీ గాయకుడు బబ్బు మాన్ ట్విట్టర్ ఖాతాను ఈరోజు ఉదయమే నిలిపివేశారు. అమృతపాల్ సింగ్ప�
ఇక రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అధికార పక్ష నేతలకు ఎంత బలం ఉంటుందో, విపక్ష నేతలకు కూడా అంతే బలం ఉంటుంది. అదే కర్ణాటక ప్రత్యేకత. విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అదే విధంగా తీర్పు చెబుతుంటారు. ఎప్పుడూ ఒకే పక్షానికి పూర్తి అధిక�
అందుకే, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య తత్వాన్ని తీసుకుని 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అంటే 'సమిష్టి వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం' అనే నినాదాన్ని ఎంచుకుంది అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో ప్రధాని మోదీ �
దేశంలోని అవినీతిపరులు, దొంగలు, చట్టవ్యతిరేకులు అందరూ ఒకే పార్టీలో ఉంటారు. మిగతా పార్టీల్లో ఉన్న అలాంటి వారు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్తున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్
శివ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధరాయమ్యతో కలిసి ఆయన సీఎం పదవి కోసం పాటుపడుతున్నారు. కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. �
2019లో కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరు
ఏడాదిన్నరగా గిరిష్ బాపట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 72వ ఏట బుధవారం తుదిశ్వాస విడిచారు. పూణె నగరంలోని కస్బా పేట్ నియోజకవర్గం నుంచి గిరిష్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 సార్వత్ర�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే దశలో ఎన్నికల పూర్తకానున్న ఈ ప్రకియకు.. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నేటి నుంచి కోడ్ అమల్లోకి రానుంది. కర్ణాట�
పాక్షిక, తీవ్ర కరువు ప్రాంతాలున్నటి వంటి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి వద్దనున్న ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ (ఏపీసీడబ్ల్యు), అయ్యవారిపల్లి (అనంతపూర్ జిల్లా) పెట్నికోట (నం
కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతిస్తామని అతీక్ సోదరి ఆయేషా నూరీ అన్నారు. కేవలం ఆయన ప్రాణలమీదే తమకు ఆందోళనా ఉందని వెల్లడించారు. అతీక్ను తీసుకెళ్తున్న వాహణ శ్రేణిని ఆమె గుజరాత్ నుంచి అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసు బృందంతో కాన్వాయ్ అతీ
తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి త్రిదండి చిన్న జీయర్ స్వామి వెళ్లారు. అనంతరం తిరుమల చేరుకున్న చినజీయర్ స్వామి.. తిరుమల కొండపై మై హోమ్ గ్రూపు నిర్మించిన అతిథి గృహాన్ని సందర్శించి, దానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు.
దేశ జనాభాలో 5 శాతం మంది ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు నిరసనకారులు చెబుతున్నారు. మాజీ ప్రధాన మంత్రులు, మిలిటరీ ప్రముఖులతోపాటు టెక్ కంపెనీలు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తుండడం విశేషం. కాగా, న్యాయ విధానంలో వివాదాస్పదమైన సంస్కరణలను వ్యతిరేకిస్తూ మ�
ఎఫ్ఆర్సీఏ నిభందనలకు విరుద్దంగా విదేశాల నుండి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ జరిమానాను కట్టేశామని తెలిపారు. త్వరలో విదేశాల నుండి ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకో�
రాఫేల్ యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి ‘కమాండర్ ఇన్ తీఫ్’ అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రసం
భట్ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్సిన్హ్ భభోర్కి దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్ చిమన్లాల్ (shailesh chimanlal) సోదరుడు. లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్�
అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.
రాహుల్ ‘సావర్కర్’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రంగా స్పందించారు. వినాయక్ సావర్కర్ ను అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి హెచ్చరికలు చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాను, తన ఆరాధ్�
మా నిరసనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందుకే నిన్న కూడా కృతజ్ణతలు తెలిపాను, ఈరోజు కూడా చెబుతున్నాను. ప్రజా సంక్షేమం, భద్రత మా ధ్యేయం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు వచ్చినా మేము స్వాగతిస్తాం. అలాగే