Home » Author »tony bekkal
జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతను తిరస్కరించాను. ఈ కారణం చేతనే భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేక పోయాను. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం కోసం పనిచేయడానికి నన్ను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం ఏమాత్రం కనిపించడం లేదు
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1,680 రూపాయలు,. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3,080 రూపాయలు. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది.
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా 26,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నై విమానాశ్రయం, సెంట్రల్ స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో కఠిన తనిఖీలు చేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్లుగా పలువురు కన్నడ నటులను సంప్రదించింది. వారిలో కిచ్చా సుదీప్ ప్రముఖుడు. అయితే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించిన సుదీప్.. తాను బీజేపీ�
వినియోగదారులు తాజా BG C-12 విద్యుత్ స్కూటర్లను కంపెనీ వెబ్సైట్ లేదా దగ్గరలోని డీలర్షిప్ వద్ద బుక్ చేసుకోవచ్చు. BG C-12 ప్రారంభ ధర 97,999 రూపాయలు (పరిమిత స్టాక్ వరకూ). BG C-12 రెగ్యులర్ ధర ఫేమ్ 2 (రాయితీ 48వేల రూపాయలు మినహాయించి) 1,04,999 రూపాయలు ఉంటుందని కంప
ఈక రాష్ట్ర గవర్నర్ రవికి సైతం నిరసన సెగ తప్పలేదు. ఆయన పేరుతో ‘గోబ్యాక్రవి’ (GobackRavi) అనే నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. తిరునల్వేలి జిల్లా కూడన్కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతి�
ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ నగరాల్లో దాదాపు 20,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేను విడుదల చేశారు. ఈ విషయమై టైమ్స్ ఔట్ ప్రతినిధులు మాట్లాడుతూ "ప్రజా రవాణా ద్వారా మీ నగరం చుట్టూ తిరగడం సులభమా? అని మేము ప్రజలను సూటిగా ప్రశ్నించాము". ఐదుగ
ఇతర దేశాల అధినేతలు ప్రధానిని కౌగిలించుకుంటే ఒక్కో కౌగిలికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఎన్ని పేపర్లలో సంతకాలు చేస్తారో తెలియదు. కారణం, ప్రధానికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన తక్కువ చదువుకున్నారు. నేడు దేశ యువత ఆకాంక్షలు వేరేలా ఉన్నాయి. వా
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చినప్పటికీ సీట్ల విషయంలో బీజేపీ ముందుంది. సీట్ల విషయంలో తక్కువ స్థాయిలో జేడీఎస్ ఉన్నప్పటికీ దాదాపుగా 20 శాతం ఓట�
పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వ్యాఖ్యలను డీకే ఖండించారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఇతర పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్నామని, పార్టీ కోసమే ప
బిహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. బీహార్షరీఫ్, నలంద, ససారం ప్రాంతాల్లో మతపరమైన హింస చెలరేగింది. దీంతో ఆయన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బీహార్ గవర్నర్కు హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి విషయం ఆర�
అపార్ట్మెంట్ బిల్డింగ్ 16వ అంతస్తులోని బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న నవఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
జూనియర్ లీడర్లకు అటువంటి అవకాశం దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా అసాధ్యమేనని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం అనేది గత చరిత్ర అని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ తనన�
‘టూటేగా ఫాయిదే కా రికార్డ్’ అనే ట్యాగ్లైన్తో, డిస్కవరీ జోన్, వ్యాపారి దివాస్ స్పెషల్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్, ఫ్లాష్ డీల్స్ తదితర అనేక ఆకర్షణీయమైన ఆఫర్లతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు
ఎరా ఫౌండేషన్ సీఈవొ పీ.మురళీధర్ మాట్లాడుతూ ‘‘మెరిట్, ఆప్టిట్యూడ్ మాత్రమే విద్యార్ధులు తమ విద్యను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి కీలకమని భావిస్తున్నాము. యుని–గేజ్ ఒక టెస్టింగ్ ప్లాట్ఫామ్గా అత్యున్నత ప్రమాణాలతో ఈ పరీక్షలను నిర్వ�
పశువులను రవాణా చేస్తున్న ఇంద్రీస్ పాషా అనే వ్యాపారి మీద అనుచిత ఆరోపణలు మోపి.. పునీత్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం అతడు, అతని బృందం పరారీ అయ్యారు. వీరి మధ్య హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు..
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా మద్దతు ఇచ్చినట్టేనా అని ప్రశ్నించగా.. ‘‘ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నాకు సానుకూల అభిప్రాయం ఉంది. అయితే నేనిక్కిడ (బీజేపీకి మద్దతుగా) కూర్చోవడానికి దానికి సంబంధం లేదు’’ అని సుదీప్ క్లారిటీ ఇ�
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని పిటిషన్లో విపక్షాలు ఆరోపించాయి. రాజకీయ వ్యతిరేకతను అణిచివేసేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని, ప్రతిపక్ష నేతలను ఎక్కువ కాలం జైలుకు పంపేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని పిటిష
సీఎం బొమ్మై కోసం ఏదైనా చేస్తాను. ఆయనకు మద్దతు ఇచ్చానంటే.. ఆయన సూచించిన వారందరికీ కూడా మద్దతు ఇచ్చినట్టే. ఆయన చెప్పినవారందరికీ ప్రచారం చేస్తాను.