Home » Author »tony bekkal
ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల తొమ్మిదో తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగాల్సి ఉంది. కానీ, నిధుల కొరత వల్ల దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. గతేడాది ఫిబ్రవరి 21-24 మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రించడానికి శ�
చక్కటి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలి. దీనికి చేయాల్సింది ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు పాటించడం, బాదములు లాంటి ఆహారం తీసుకోవడం. బాదములతో బరువు నియంత్రించడం సాధ్యం కావడంతో పాటుగా దీర్ఘకాలిక జీవనశైలి సమస్యలు అయిన టైప్ 2 మ
గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు, తనతో తిరుగుబాటుకు సహకరించిన వారు కూడా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్లో ఒక ఆస్తికి సంబంధించిన రెవెన్యూ బకాయిలపై వివాదం నెలకొనడంపై సమాజ్వాదీ పార్టీ నేత యూసుఫ్ మాలిక్పై గత ఏడాది ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ ప్రయోగించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎ�
బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలోనే కలుసుకున్నారు. తన టికెట్ గురించే నడ్డాతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే హైకమాండ్ దీనిపై ఏమైనా హామీ ఇచ్చిందా అనే విషయాన్ని మాత్రం షెట్టర్ వెల్లడించలేదు
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
కాంగ్రెస్ పార్టీలో తనను గుర్తిస్తారని చాలా ఎదురుచూశానని, అయితే తనను బీజేపీ గుర్తించిందని, అందుకే కమలదళంలో చేరానని రాజనందిని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు
సోమవారం ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘భారత భూభాగంలోకి ఎవరైనా అతిక్రమించగలిగే కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఎవరూ దాని సరిహద్దు వైపు చూసే సాహసం చేయలేరు’’ అని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు గ్రామమైన కిబిథూలో వైబ్రంట్ విలేజెస్ క�
2023లో అత్యంత విలువైన, పటిష్టమైన ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్, టైర్లు, మొబిలిటీలకు సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ వార్షిక నివేదిక ఈ బ్రాండ్ల విలువను విశ్లేషిస్తుంది. బహిరంగ మార్కెట్లో బ్రాండ్ లైసెన్సింగ్ ద్వారా ఒక బ్రాండ్ యజమాని సాధించే నిరక ఆర్థిక
ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. హోమ్ చెఫ్స్ తమ అంతర్గత ప్రతిభను చాటే అవకాశం దీని ద్వారా కల్పించడంతో పాటుగా తమ కమ్యూనిటీతో మరింతగా బంధం ఏర్పరుచుకునే అవకాశమూ అందిస్తున్నాము
2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పా
ఆయుర్వేదంలో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి చెప్పారని, ఇది అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆవు మూత్రంలో కుకురిన్ ఉంటుందని, ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్నారు
దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.
రాహుల్ గాంధీ ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానాలు లేవు. అందుకే రాహుల్ మీద అనర్హత వేటు వేశారు. గౌతమ్ అదానీని కాపాడేందుకే రాహుల్ ను బయటకు పంపారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోంది. ప్రధాని రోజూ బట్టలు మారుస్తారు. కానీ దేశంలో ఎలాంటి మార్పు �
ఇంగ్లాండులో భారత రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. విదేశీ గడ్డపై స్వదేశాన్ని అవమానించడం దారుణమైన సంస్కృతని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే యావలో దేశాన్ని కించపరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి పట
రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది
2014కి ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో లేచిన లోక్పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ ఒకరు. అనంతరం, ఆయనకు రాజకీయంగా వచ్చిన సవాల్ను స్వీకరించి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆప్ స్థాపించిన అనంతరం ఎన్నికల గుర్తుక�
పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్లో చేరాలని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం, ఆయన మూలాలు ఆ పార్టీలో ఉండడం. దీంతో ఆయన కాంగ్రెస్లో చ
మా తొలి గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడితో భారతదేశం పట్ల మా దీర్ఘకాలిక నిబద్ధతను మరింత బలోపేతం చేయడం పట్ల మేం గర్విస్తున్నాం. మహారాష్ట్రలోని ప్లాంట్ అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటి. ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణం కారణంగా మా లూబ్రికెంట్ ప్లాంట్�
అబద్ధాల రాజభవనం కూలిపోతుందని చక్రవర్తి భయపడుతున్నారంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులతోపాటు సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం కొత�