Home » Author »tony bekkal
కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం షెట్టార్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరో బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్
వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా, హయర్ తన తయారీ సామర్థ్యాలను నిలకడగా పెంచుకుంటోంది. ఇదే సమయంలో.. అమ్మకాల తర్వాత అందించే సేవలను కూడా క్రమం తప్పకుండా అందిస్తుంది. ఇందుకోసం నెట్వర్క్ ను బలోపేతం చేస్తూ..
ఈ కంపెనీ అధికంగా సాంకేతికతపై ఆధారపడుతుందని, 25వేలకు పైగా ఏజెంట్లు సంస్ధకు ఉన్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నామన్న ఆయన వడ్డీరేట్లు తగ్గుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. గృహ కొనుగోలుదారుల నుంచి ఇప్పటికీ తాము పెద్ద �
ఇద్దరు నేతల గొడవను రాష్ట్ర గొడవగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని, పెద్ద ఎత్తున అవినీతిలోకి రాష్ట్రాన్ని నెట్టారని అమిత్ షా విమర్శించారు. రాజస్థాన్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, కాంగ్రెస్ పార్టీ డ్రామాలను, వంచనను ప్రజలు గమని�
ఆయన నేషనల్ కార్బెట్ పార్క్లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను
బెంగళూరు సిటీ కమిషనర్గా పని చేసిన భాస్కర్ రావు ఉదంతం ఇది. నిన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో కర్ణాటక ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఈ మధ్యే భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈయన పోటీ చేయనున్న చమరాజ్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటికే పాతుకు పోయి
ఇప్పటి వరకు ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. తాజా నిర్ణయంతో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో నిర్వహించనున్నారు.
భారతీయ జనతా పార్టీలో మాజీ సీఎం షెట్టర్ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. తనకు టికెట్ రావడంపై ఆయనకే పెద్ద అనుమానం కలుగుతోంది. దీంతో సొంత పార్�
మూడవ జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) వేళ 61 మంది నేతలతో పరిశీలకులను నియమించింది కాంగ్రెస్.
ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెళ్లకపోవడంపై యడియూరప్ప స్పందిస్తూ ‘‘నేను క్రైస్తవ, ముస్లిం కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. ఇతర సమాజ ప్రజలతో కూడా మమేకం కావాలి. నిజానికి బొమ్మై కూడా వెళ్ళేవారు. అటువంటి కార్యక్రమాలకు మేము ఎక్కువ �
కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్నాయంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న ఆయన.. తాజాగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నవారు తప్పుడు ఆధారాలు రూపొంది కోర్టుకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు దర్యాప్తు సంస్థలపై తాను తొందరలోనే క�
పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గాయపడిన ఆవులలో చాలా వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వాటి�
ముస్లింలు 100 సంవత్సరాలకు పైగా వెనుకబడ్డారని, వారిని వెనుకబడిన తరగతులుగా పరిగణించి ఓబీసీ కోటాలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే రాష్ట్రంలో లింగాయత్లు, వొక్కలిగాల ఆధిపత్య వర్గంగానే పరిగణించబడతారు. రాజకీయంగా వీరికి అత్యంత బలం ఉంటుంది.
ఇసుజు హై–ల్యాండర్ మోడల్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్తో క్లైమెట్ కంట్రోల్ ఏసీ, రియర్ డీఫాగ్గర్ ఉన్నాయి. ఇసుజు డీ–మ్యాక్స్ వీ –క్రాస్ లో కూడా ఇవి ఉంటాయి. వీటిని అదనపు సౌకర్యం, సౌలభ్యం కోసం జోడించారు. పర్సనల్ పికప్ విభాగంలో ప్రవేశిం�
1946లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత కొత్త రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్కు నాయకత్వం వహించినప్పుడు ఆజాద్ కీలక పాత్ర పోషించారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రిటిష్ క్యాబినెట్ మిషన్తో చర్చలు జరపడానికి ఒక ప్రతినిధి బృందానికి కూడ�
ఢిల్లీ చేరుకోవడానికి ముందు కాన్పూర్.. అటు నుంచి మీరట్కు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్కు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఝాన్సీకి చేరుకుని బైక్పై రాష్ట్ర సరిహద్దుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అసద్ మారువేషంలో ఉన్న
స్థానికీకరణ అర్హతను పాటించలేకపోయిన కంపెనీలకు FAME2 సబ్సిడీలను నిలిపివేయడంపై ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. సబ్సిడీని నిలిపివేయడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు
గురువారం సాయంత్రం బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండడంతో ప్రచారంలో స్పీడు పెంచారు. ఇటు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన �
తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, అంతుకు ముందు అతిక్ అహ్మద్ ఆవేదన వ్యాక్యం చేశారు. జైలుకు తీసుకెళ్తున్న ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో తన కుటుంబాన్ని హతమార్చే కుట్ర జరుగుతోందని, వాస్తవానికి తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండడ�
విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయా�