Home » Author »tony bekkal
సీనియర్లెవరికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చోటు లభించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశి థరూర్, కొద్ది రోజుల క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వంటి నేతలకు ఇందులో చోటు లభ�
లీడర్లు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన అది ఓటర్ల మీద ప్రభావం చూపిందని, లింగాయత్ ఓటర్లు 101 శాతం తమ పార్టీతోనే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా రోజుల క్రితమే ఎలక్టోరల్ రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. పార్టీలో మాత్రం కీలకంగానే ఉన�
అయినప్పటికీ ఏక్నాథ్ షిండే ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే ఈ కుర్చీ తనకు ఎంతో కాలం ఉండదని షిండే ముందు నుంచి ఆందోళనలో ఉన్నారట. అందుకే ప్రస్తుతం అజిత్ పవార్ మీద వస�
కల్లు తాగిన ఇతరులను ధార్, బోరి పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 45 ఏళ్ల మహిళ, 55 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారి తెలిపారు. కల్లు సేవించిన మరో 13 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన
పీజీ మెడికల్ విద్యార్థుల జీవితం అత్యంత సవాల్తో కూడుకున్నది. అస్సలు ఖాళీ లేని రీతిలో ఉండే వారి ఇంటెర్న్షిప్ షెడ్యూల్ను బ్యాలెన్స్ చేయడంతో పాటుగా పరీక్షలకు సిద్ధం కావడం చాలా కష్టమైన అంశం. అయితే ALLEN NExT యాప్ విడుదలతో పాటుగా సమగ్రమైన కోర్�
ఈ కొత్త ప్రయోగం #DARK శ్రేణి యొక్క ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో భాగంగా సిగ్నేచర్ మిడ్నైట్ బ్లాక్ కలర్ బాడీ స్టైలిష్ చార్కోల్ గ్రే అల్లాయ్ వీల్స్, శాటిన్ బ్లాక్ హ్యుమానిటీ లైన్, ట్రై-యారో DRLలతో ప్రొజెక్టర్ హెడ�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీల�
గుడ్డు ముస్లిం నాటు బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నావాడు. ఇతడికి బుల్లెట్లు కాల్చడం కంటే బాంబులు విసరడం మహా సరదానట. అతడు చేసే నేరాలు కూడా అలాగే ఉంటాయి.గుడ్డు ధనంజయ్ సింగ్, అభయ్ సింగ్, ముఖ్తార్ అన్సారీ సహా అనేక మంది డాన్ల వద్ద పనిచేశాడు.
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్ను పంచుకున్నందుకు �
కాల్పులు జరిపిన ఆ జవాన్ పేరు మోహన్ దేశాయ్. అయితే విచారణకు ముందు నలుగురు జవాన్ల హత్యకు సంబంధించి మోహన్ దేశాయ్ ఇచ్చిన వాంగ్మూలం కేసును తప్పుదోవ పట్టింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తెల్ల కుర్తా పైజమా ధరించి రైఫిల్, గొడ్డలి పట్టుకొని కాల్
ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది
డీఎంకై ఫైల్స్ విడుదల చేసిన అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం 200 కోట్ల రూపాయల మేరకు
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
ఢిల్లీ లిక్కర్ స్కాంను అన్నా హజారే వ్యతిరేకించినట్లుగా ఉంది. ‘‘ఈడీ, సీబీఐలకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా? ఒకవేళ కోర్టులో కూడా మీకు వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు కూడా కోర్టుకు వెళ్తారా?’’ అని ఒక ట్వీట్ చేశారు
భారత సంస్కృతీ, సంప్రదాయాలు చాలా గొప్పవని, హోళీ వేడుకలో పాల్గొనేందుకే తాను భారత పర్యటనకు ఒకరోజు ముందుగా వచ్చినట్లు గినా పేర్కొన్నారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమిచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి మోదీతో గంటన్నరసేపు మాట్లాడేందు
ఈ ముగ్గురు ముష్కరులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అరుణ్ ఒక హత్య కేసులో ప్రమేయం ఉన్నాడు. గత 5-6 సంవత్సరాలుగా తన కుటుంబంతో నివసించడం లేదని ఆరోపించారు. సన్నీపై సుమారు 14-15 కేసులు నమోదయ్యాయి. ఇక లవ్లేష్ మీద నాలుగు కేసు�
ముందస్తుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిన అత్యంత కిరాతకమైన హత్య ఇది. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జరిగింది. దర్యాప్తు సంస్థలు కనుక దీనిపై నిక్కచ్చి విచారణ చేస్తే ముసుగులో ఉన్న అనేక మంది బయటికి వస్తారు
ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జగదీష్ షెట్టర్ ప్రకటించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు
పోలీసు జీపు దిగి ముందుకు వచ్చిన అతీక్ అహ్మద్ను మీడియా ప్రశ్నిస్తూ మీ స్టేట్మెంట్ ఏంటని ప్రశ్నించింది. ‘‘దేని మీద స్టేట్మెంట్?’’ అని ప్రశ్నించారు. దానికి కొనసాగింపుగా ఆయన మాట్లాడుతూ "నహీ లే గయే తో నహీ లే గయే" అని అన్నారు. అనంతరం గుడ్డు ముస్లి�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�