Home » Author »tony bekkal
సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ అన్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వెలెన్స్లో ఉన్
రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్ పేరుతో శిక్షణ ఇస్తున్నా�
మస్క్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ బ్లూటిక్ (Twitter BlueTick)ను చాలా మంది కోల్పోయారు. చాలా మంది రాజకీయ నాయకులు, సినీనటులు, క్రీడాకారులు ట్విట్టర్ చర్యతో షాక్ అయ్యారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే ప్రముఖులు.. ట్విట్టర్ ఇలా చేస్తుం�
ఎస్బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్లు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్హోల్డింగ్ బ్రాంచ్లు కలిపి మొత్తం 1400 లకు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది, మరొక 1000కి పైగా కేంద్రాల్లో ఈ సే�
భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తాం. కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తాం. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందాజేస్తాం
స్పోర్ట్స్ ఫుట్వేర్లో ప్రతి జత తేలిగ్గా, సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్ను కలిగి ఉన్నాయి. వీటిలో బ్రీతబల్ మెష్ ఉండటం చేత గరిష్ట సౌకర్యం, మద్దతును వేసవిలో అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగులు, శైలిలో లభ్యమయ్
భారతదేశంలో ప్రపంచజనాభాలో 17.7% మంది ఉన్నారు. కానీ 4% మాత్రమే తాజా నీటి వనరులు ఉన్నాయి. అంతేకాదు భూగర్భ జలాలను అధికంగా వాడే దేశం కూడా మనది. అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్లంబెక్స్ ఇండియా తరపున తాము కూడా ఆ ది
విజయవంతంగా నింగిలోకి ఎగసిన స్టార్షిప్ క్యాప్సూల్ మొదటి దశలో రాకెట్ బూస్టర్ నుంచి వేరయ్యే క్రమంలో సెపరేషన్ విఫలమైంది. టెస్ట్ ఫ్లైట్లో భాగంగా ఈ రాకెట్ కు చెందిన రెండు సెక్షన్లు నిర్ణీత సమయం ప్రకారం మూడు నిమిషాల్లో విడిపోవాలి. కానీ, అంతకు మ�
గత ఏడాది నవంబర్లో గుజరాత్ ఎన్నికలకు ముందు బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా తేలిన 11 మందికి ఉపశమనం లభించిన తర్వాత తాజా నిర్దోషిగా ప్రకటించడం పెద్ద రాజకీయ తుఫానును లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.
జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక నాగంను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుంది. నాగంకు నచ్చజెప్పి దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈలోగా తనను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించాలంటూ ఈపీఎస్ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. తన పార్టీ పదవికి ఎన్నికల సంఘం అంగీకారం లభిస్తే కర్ణాటకలో పోటీ చేయనున్న అభ్యర్థికి బీఫారం జారీ చేయడంలో ఎలాంటి అడ్డ
అతీక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ లను పోలీసులు తీసుకుని రావడం, వారితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించడం, ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడం, వారిని పోలీసులు పట్టుకోవడం, తదితరాలను రీ క్రియేట్ చేశారు.
పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్దీప్ కౌర్ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో, అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా
ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైలోని ఖర్గర్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సామాకి కార్యకర్త అప్పాసాహెబ్ ధర్మాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత�
ప్రజాస్వామ్యంలో తమకు సేవ చేసేవారిని ప్రజలే ఎన్నుకుంటారని, ఆశిస్సులు ఇవ్వడానికి నరేంద్రమోదీ ఏమీ దేవుడు కాదని సిద్ధూ అన్నారు. ఈ విషయమై గురువారం ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని నడ్డాకు సిద్ధరామయ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో పాటు కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, కొవిడ ప్రభావం, శారీరక, మానసిక ఆరోగ్యం అనే ఆరు అంశాలపై పరిశోధన చేశారు. ఈ అన్ని విషయాల్లో మిజోరాం రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది
కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి తామె ఓట్లను ఆశిస్తామన్నారు. కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో ఈసారి కచ్చితంగా తమకే
రెస్టారెంట్ పేరు ‘ఆర్గానిక్ ఒయాసిస్’. ఈ రెస్టారెంటులో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇక చర్చంతా ఆవు ముఖ్యఅతిథిగా రెస్టారెంటును ప్రారంభించడం మీదే కొనసాగుతోంది.
తన ట్వీటులో పుల్వామా దాడి అనే హ్యాష్ట్యాగ్ జతచేశారు. వాస్తవానికి పుల్వామా దాడిని మోదీ తన రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే ఆ విషయాన్ని విపక్షాలు, విమర్శకులు మర్చిపోయి చాలా రోజులైంది. అయితే సత్యపాల్ మాలిక్ మళ్లీ దాన్ని పైకి తోడ