Home » Author »tony bekkal
ఆపరేషన్ కావేరి అనేది సుడాన్ సైన్యం, పారామిలిటరీ బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్.
బాదల్ గౌరవ సూచకంగా భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సంతాప దినాలలో, జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని, ఈ రెండు రోజులలో
కాలేజీ నుంచి డ్రాపౌట్ అయిన ఆనంద్ మోహన్.. జైలు నుంచి పలు పుస్తకాలు రాశారు. ఆయన జైలు నుంచే ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు, మాఫియాను నడిపిస్తున్నారు. ఏప్రిల్ 24న జరిగిన ఆనంద్ మోహన్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజ�
బైడెన్ పనితీరు పట్ల కేవలం 41 శాతం మంది మాత్రమే సముఖత వ్యక్తం చేశారు. జనవరి 2021లో ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి అధిక ద్రవ్యోల్బణం, ఇతర కారణాలు అమెరికాను ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ అమెరికన్లు ట్రంప్ లేదంటే బైడెన్.. ఇద్దరిలో ఎవరికో ఒకరిక�
గతంలో ఉన్న మూడు కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపాలిటీగా మార్చిన అనంతరం డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మొత్తం 272గా ఉన్న స్థానాలను 250కి కుదించారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని తమ గుప్పిట్లో పెట్టుకున్న కమలం పార్టీ ఈ ఎన్నికల్లో �
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీల మధ్య వైరాన్ని ప్రజా రవాణా మీద చూపించవద్దంటూ ఇతర విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇక ఈ పోస్టర్లను గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫ�
కర్ణాటక శాసన సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 24న బొమ్మై ప్రభుత్వం చేసిన ప్రకటనలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. వారికి ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లలో రెండు శాతాన్ని వొక్కళిగ�
పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా, సిక్కు మతపరమైన వ్యవహారాల్లో సుదీర్ఘ కాలం ఆధిపత్యం చెలాయించారు. 2015లో మోదీ ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమై పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైత
డీకే శివకుమార్ ఆలస్యంగా వచ్చారు. అందుకే ఆయనను మీడియా బాయ్కాట్ చేసింది. అందుకు బహిరంగంగానే మీడియాపై బెదిరింపు చేస్తున్నారు. ఆసలస్యంగా రావడం ఆయనకు ఇది కొత్త కాదు. ముందు ఆయన తీరు మార్చుకోవాలి
Maharashtra Politics: మహారాష్ట్ర విపక్ష నేత అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న అజిత్ పవార్.. ఆ కుర్చీని దక్క�
గతంలో బ్రాహ్మణ వర్గాన్ని కూడా సిద్ధరామయ్య అవమానించారని బొమ్మై మండిపడ్డారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగాయత్లను, వీరశైవులను విడదీసే ప్రయత్నం చేశారని సిద్దును విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన�
మైనారిటీలలో 136 కులాలున్నాయని, వీటిలో అనేక మంది కూలీ పని చేసుకుంటూ గడుపుతున్నారని అన్నారు. అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దేశాన్ని రక్షించాల్సిన హోం మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం, వాణిజ్య స్థలాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాలు మొదలైన ప్రదేశాల్లో మద్యం సరఫరాకు ఛార్జీలు ఇలా ఉన్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,000 రూపాయలు, మునిసిపాలిటీ పరి�
‘‘ప్రజల్లోకి వెళ్లి నిలబడదాం. ఎవరి బలాలు ఏంటో తెలుస్తుంది. అసలైన శివసేన ఎవరిదంటే పాకిస్తాన్ అయినా చెప్తుంది’’ అని అన్నారు. వాస్తవానికి నిజమైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు చెప్పలేకపోతోందని, మోదీ-షాల ఒత్తిడి వల్ల అలా జరుగుతోందని ఉద్ధవ్ థాకర
రష్యా, ఉక్రెయిన్ మధ్య 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా మొదటిసారి దాడి చేసింది. చూస్తుండగానే ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైంది. యుద్ధ విమానాలు, పెద్ద బాంబులు జారవిడుచుకునేంత వరకు వెళ్లాయి.
ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చిన మహిళల్లో ఒకరు పెళ్లికి ముందే కాబోయే భర్తతో కలిసి జీవించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ "నా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చింది. అందుకే వివాహాల తుది జాబితా నుంచి నా పేరు తొలగించి ఉంటారు. అయితే, అధికా�
అజిత్ పవార్ ఆశయం అంటూ శరద్ పవార్ వెనకేసుకు రావడం చూస్తుంటే.. ఇదంతా ఆయన డైరెక్షన్లోనే జరుగుతోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వం కూడా శరద్ పవార్ సూచన మేరకే ఏర్పడిందని స్వయంగా దే�
నేను పారిపోయేవాడిని కాదు, తిరుగుబాటు దారుడిని. అరెస్టుకు నేను భయపడను. నా గురువు అయిన జర్నైల్ బింద్రన్వాలే ఆశీస్సులు తీసుకున్న అనంతరం అరెస్ట్ అవుతాను. నా మద్దతుదారులను హింసిస్తుంటే నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు
2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్ఎస్ఎఫ్తో ఆర్మీకి విభేదాలు తలెత్తాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సులను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన ఆర్మీ-పా
ఇక 2014-15 కాలంలో రోజు 12.1 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగేదని, అయితే ప్రస్తుతం అది 28.6 కిలోమీటర్లకు చేరిందని అన్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధి కూ�