Home » Author »tony bekkal
ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు. అనంతరం మోదీ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రియాంక్ ఖర్గే ఆదివ�
అందరికి, ప్రతి ప్రాంతానికీ విద్యుత్వాహనాలను చేరువ చేయాలనేది లక్ష్యం. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, ఈ కామర్స్ అందిస్తున్న అవకాశాలు లభిస్తోన్న యుగంలో, ఫ్ల్లిప్కార్ట్తో మా భాగస్వామ్యం తో విస్తృతశ్రేణిలో వినియోగదారులను చేరుకోవడంతో పాటుగ�
ఉడాన్ ప్లాట్ఫారమ్లో ప్రారంభించబడిన మూడు కొత్త కాంపా రుచులు - కోలా, ఆరెంజ్, క్లియర్ లైమ్. వివిధ వినియోగ శ్రేణులు, ధరల క్రింద అందుబాటులో ఉంటాయి. వీటిలో తక్షణ వినియోగం కోసం 200 ml ప్యాక్, 500 ml ఆన్-ది-గో షేరింగ్ ప్యాక్లు, గృహ వినియోగం కోసం 2,000 ml ఫ్యామిలీ �
మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేదిస్తున్నాడని అగ్రశ్రేని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భూషణ్ శరణ్పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున
ఇందిరా గాంధీ మరణం అనంతరం, సిక్కుల ఊచకోత జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన హస్తమనే ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అనంతరం ఎల్టీటీ అంశంలో రాజీవ్ గాంధీ కలుగజేసుకున్నారు. అనంతరం ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల
మాన్యుఫ్యాక్చరింగ్ మందగించడం, ఐటీ సెక్టర్ బలహీనపడటం ఈ సమస్యకు కారణాలని చెప్తున్నారు. కమ్యూనిస్ట్ యూత్ లీగ్ గత నెలలో యువ గ్రాడ్యుయేట్లను హెచ్చరించింది. ఫ్యాక్టరీలలో స్క్రూలను బిగించడానికి నిరాకరించేవారిపై మండిపడింది. సూట్లు విప్పేసి, చొక
1980లో బీజేపీ రాయ్గఢ్ జిల్లా విభాగానికి చీఫ్గా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1998లో తప్కారా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1997 నుంచి 2000 వరకు మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్గా.. 2003 నుంచి 2005 వరకు ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో వింత ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పుట్టిన రోజు కోసం వేసిన హోర్డింగ్ ఎవరో చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. తీవ్ర స్థాయిలో గాలింపు చేసి 24 గంటల్లోపు దొంగను పట్టుకున్నారు. దొంగన�
రెజ్లర్ల నిరసనపై మౌనంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురించి బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ ‘‘అఖిలేష్ యాదవ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నేనేంటో అతడికి బాగా తెలుసు. అందుకే నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు ఇవ్వలేదు’’ అని బ్రిజ్ భూషణ్ �
నందిని పాల వ్యవహారం, ప్రభుత్వ పనుల్లో ప్రజాప్రతినిధులు 40 శాతం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఈ రెండు అంశాలను విపక్షాలు ఆయుధంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఎన్ఆర్సీ ద్వారా విపక్షాలని ఇరుకున పెట్టేంద
"హర్యానాలోని 90% మంది అథ్లెట్లు, సంరక్షకులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను విశ్వసిస్తున్నారని, తనపై ఆరోపణలు చేసే కొన్ని కుటుంబాలు ఒకే 'అఖాడా'కి చెందినవారని అన్నారు. ఆ 'అఖాడా' పోషకుడు దీపేందర్ హుడా అంటూ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.
రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, జేడీయూ పార్టీలపై ప్రధాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ రెండూ కుటుంబ పార్టీలేనని మోదీ విమర్శించారు. భారతదేశానికి గ్రోత్ ఇంజన్ కర్ణాటక రాష్ట్రమని, అస్థిర ప్రభుత్వం ఏర్పడట�
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో ఆయన భార్య గీతా రాజ్కుమార్ పార్టీలో చేరారు. దీంతో ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప�
సేవ చేస్తున్న వారి గురించి చెప్పి.. ప్రధాని మోదీ వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి సైతం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మణిపూర్ లో ఓ అమ్మాయి గురించి ప్రధాని చెప్పడంతో ఆమె వ్యాపారం పెరిగింది. మరికొందరికి ఉద్�
కర్ణాటకలో ఏ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో మహిళా నాయకులు లేరు. పార్టీ అధినేతలంతా పురుషులే. అయితే టికెట్ల పంపిణీలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. మహిళా అభ్యర్థుల్ని పోటీలో దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయ�
పుల్వామా దాడిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిపై వాస్తవాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవా
224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2,427 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 184 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు ఇతరులు ఉన్నారని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక గుర్తింపు పొందిన అధికార
రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరపున ఆజం ఖాన్ ప్రచారం చేశారు. తన వ్యంగ్య ప్రకటనలకు ప్రసిద్ధి చెందిన ఆజం ఖాన్.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను ఉద్దేశించి "రాజ
శుక్రవారం సాయంత్రం సంగ్లి జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న అథవాలె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త నిర్ణయాలు వచ్చాయి. అనేక మార్పులు జరిగాయి. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉ�
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ను కూడా దుర్భాషలాడిన పార్టీ కాంగ్రెస్. నన్ను కాంగ్రెస్ దుర్భాషలాడుతుందని బాబాసాహెబ్ స్వయంగా చెప్పారు. బాబాసాహెబ్ను రాక్షసుడు, దేశ వ్యతిరేకి, ద్రోహి అని కాంగ్రెస్ నేతలు పిలిచేవారు. ఇవాళ మళ్లీ వీర్ సావర్కర్న�