Home » Author »tony bekkal
పార్టీ నిర్ణయాత్మక విజయానికి కారణమైన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు జోరును కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలిచారు
డిజైన్,నాణ్యత పట్ల అమిత శ్రద్ధ చూపే ఏంజెల్ & రాకెట్, తమ వినియోగదారులకు రాజీలేనటువంటి రీతిలోవస్త్రాలు అందిస్తుంది. ‘బై బెటర్, వియర్ లాంగర్.హ్యాండ్ డౌన్’ అనే దానిపై నడుస్తూనే ట్రెండ్స్కు అనుగుణంగా తమ వస్త్రాలను రూపొందిస్తుంటుంది
వాస్తవానికి తాము ప్రదర్శన నిర్వహించిన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్పూర్లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దాని తర్వాతనే హింస చెలరేగిందని తెలిపారు. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంఫాల్ తద
బీజేపీ దాడితో కాంగ్రెస్ కొంత మెత్తబడి యూటర్న్ తీసుకుంది. తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం వివరణ ఇ�
పలు కేసుల్లో హాజరుకాకపోవడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. బాదల్పూర్ కోర్టు దుజానాకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, అనిల్ దుజానాపై మొదటి కేసు 2002లో నమోదైంది. తర్వాత, అతను నరేష్ భాటి గ్యాంగ్లో చేరాడు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. బజరంగ్ భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చే�
ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప�
కౌమార దశలో పెరుగుతున్న వ్యసనాలు, వాటికి సూచనీయ పరిష్కారాలు నేపథ్యంలో దీనిని చేశారు. ఐడియాస్ ఫర్ యాన్ ఎడిక్షన్ ఫ్రీ ఇండియా శీర్షికన విడుదల చేసిన ఈ అధ్యయనంలో విధాన నిర్ణేతలు, సైకాలజీ, సోషల్ సైన్సెస్, వైద్య రంగం నుంచి నిపుణుల అభిప్రాయాలన
ఈ యువ చాంఫియన్స్ ట్రినిటీ పరీక్షల సర్టిఫికెట్లను మా విద్యార్ధులకు అందజేయడం ఆనందంగా ఉందని ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ యేలూరి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీతాభిమానులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజర�
దక్షిణాది నుంచి ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న రెండవ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. కాగా, ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన డీఎంకేకు మాత్రమే ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంది. పార్టీ కార్యాలయ నిర్మాణానికి 20 నెలల సమయం పట్టింది
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉంద�
అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నరు. ఒకరు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కాగా, మరొకరు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్. ఇక వీరిద్దరే కాకుండా ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సైతం రేసులో కనిపిస్తున్నారు
ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సైతం చర్చలు జరిగాయి. ఈ విషయమై సంకీర్ణ ప్రభుత్వం, పీటీఐ మధ్య మూడో కీలక రౌండ్ టేబుల్ చర్చలు మంగళవారం రాత్రి చర్చించాయి. అయితే ఈ విషయంలో సైతం ఇరు పక్షాలు ఏకాభిప్ర�
శరద్ పవార్, సుప్రియా సూలే ముంబైలోని ఎన్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఎన్సీపీ కమిటీ సమావేశం ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు అజిత్ పవార్ ఇంటి వద్ద ఎన్సీపీ నేతలు గుమిగూడారు
పాకిస్థాన్కు చెందినవి భారత్కు చెందినవని చెబుతారని, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎద్దేవా చేశారు. అయోధ్య తాళాలను రాజీవ్ గాంధీ తెరిచారని మోదీయే అంటరని, మళ్లీ దానికి విరుద్ధంగా మాట్లాడతారని అన్నారు.
నూతనంగా ప్రారంభించిన ఔట్లెట్లతో యమహా ప్రస్తుతం హైదరాబాద్లో ఎనిమిది బ్లూ స్క్వేర్ ఔట్లెట్లకు చేరుకుంది. మొత్తం మ్మీద భారతదేశంలో 180 బ్లూ స్క్వేర్ షోరూమ్లు అయ్యాయి.
నూతన ఇన్నోవా క్రిస్టల్ డీజిల్ టాప్ టూ గ్రేడ్ ధరలను వెల్లడించేందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ వాహనాన్ని వినియోగదారులు అన్ని నూతన వేరియంట్లలోనూ ఆదరిస్తున్నారు. దీని యొక్క కఠినమైన, ధృడమైన ముందు భాగం, శైలి, సౌకర్యం, పనితీరు యొక్క ఖచ్చితమైన స
గ్రామీణ నేపథ్యం నుంచి రావడం, గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం మీద పట్టు ఉండడంతో ఈ శాఖ ఆయనకు బాగా సహాయపడింది. ఆ సమయంలో భారతదేశం ఆహారధాన్యాలలో మిగులును సాధించడంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత శరద్ పవార్దే
ఒకప్పుడు బాలాసాహేబ్ థాకరే సైతం రాజీనామా నిర్ణయం తీసుకున్న విషయాన్ని శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) సీనియర్ నేత సంజయ్ రౌత్ గుర్తు చేశారు. ప్రస్తుతం శరద్ పవార్ సైతం అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. అయితే అప్పట్లో శి�
కర్ణాటకలో కూడా రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ బొమ్మై ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇన్నేళ్లకు హిందూ సంస్థను రద్దు చేస్తామ�