Home » Author »tony bekkal
ఈ మట్టి నమూనాల పరీక్షల కార్యక్రమంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే దీనిని ముఖాముఖి కార్యక్రమంగా చేయడం. డబ్ల్యుఎఫ్కు చెందిన క్షేత్ర స్ధాయి సిబ్బంది పొలాలకు, రైతులతో సహా వెళ్లడంతో పాటుగా మట్టి నమూనా సేకరిస్తారు. ఈ మట్టి పరీక్షలతో పాటుగా డబ్ల్�
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అనంతరం పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఖాన�
వీడియో సందేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ‘‘నిజమైన స్వేచ్ఛ కోసం బయటకు రావాలని నా మద్దతుదారులను కోరుతున్నాను. నా అరెస్టుతో ఈ దేశం నిద్రపోతుందని వారు (అధికారంలో ఉన్నవారు) భావిస్తున్నారు. అది తప్పని మీరు నిరూపించాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను మ�
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సందర్భం లేదా కంటెంట్ గురించి కోర్టుకు చెప్పలేదని పేర్కొన్నారు. "ఎవరైనా తాము ప్రధానంగా మతం ఆధారిత రిజర్వేషన్కు వ్యతిరేకమని చెబితే,
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. 13వ తేదీన ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
స్వతంత్ర ఎంపీ అయిన అమ్రేష్ కుమార్ సింగ్.. పార్లమెంటులో తన గొంతు వినిపించడానికి అనేకసార్లు చాలా ప్రయత్నించారు. కానీ తనకు అవకాశం దొరకడం లేదు. తాజాగా సోమవారం కూడా మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అవకాశం ఇవ్వలేదు.
గతేడాది అవిశ్వాస పరీక్ష ద్వారా ఇమ్రాన్ ఖాన్ తన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన వందల కేసుల్లో చిక్కుకున్నారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్లతో పాక్ స్నేహాన్ని చేయడం, తమ స్వతంత్ర విదేశాంగ విధానాలను పాటించడం అమెరికాకు నచ్చలేదని, అందుక�
దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు తగ్గాయి. అయితే అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించిన ప్రభుత్వం.. బీర్ల ధరలు మాత్రం తగ్గించలేదు. అక్రమ మద్యం కట్టడిలో భాగంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని, వ్యాపార వృద్ధికి, రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంటర్న్లకు అద్భుతమైన అవకాశం, వారు ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను
విద్యార్థులకు తమ స్థానిక భాషలలో వృత్తిపరమైన సైకోమెట్రిక్ అంచనాలను అందించవలసిన ఆవశ్యకతను CollegeDekho గుర్తించింది. తత్ఫలితంగా, ఆ ప్రాంతములో విద్యార్థుల సౌకర్యార్థం, అంచనాలను తెలుగులో అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది.
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేయడాన్ని ఆపివేస్తే తప్ప పాకిస్థాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపబోమన్న భారత్ వైఖరిపై బిలావల్ భుట్టో స్పందిస్తూ ‘‘భారతదేశం ఆందోళనలను మేము అర్థం చేసుకుంటాం. అదే సమయంలో మా ఆందోళనలను కూడా భారత్ అర్థం చేసుకోవాలి. వాటి�
రాష్ట్ర ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. ఇక ఫలితాలు 13వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ సహా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వన�
ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం స్వయంగా శరద్ పవార్ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సైతం పవార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం గమనార్హం. ఆయన స్థాపించిన పార్టీకి ఆయనే నాయకత్వం వహించాలని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుతూ ఓ తీర్
వాస్తవానికి ఇది శాసనసభలో ఇచ్చిన ప్రసంగంలోనే చెప్పాలని, కానీ ఆ సమయంలో ఈ పదాన్ని మినహాయించానంటూ గవర్నర్ వెల్లడించారు. రాష్ట్రంలో ద్రావిడ తరహా పాలన అందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతి సభలో చెప్తున్నారు. కాగా, స్టాలిన్ చేస్తున�
పవార్ నిర్ణయంపై పార్టీ కేడర్ చాలా విచారంగా ఉన్నారని, వారి మనసు గాయపడిందని, తలక్రిందులయ్యారని ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఈ విషయాలను మనం పట్టించుకోకుండా ఉండకూడదన్నారు. తమను విశ్వాసంలోకి తీసుకోకుండా పవార్ నిర్ణయం తీసుకున్నారన్నారన్నారు
కుటుంబలవారు గొడవపడుతున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు తుపాకులు తీసి కాల్పులు జరిపారు. ముగ్గురు మహిళలు సహా ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ వివాదంలో తొలుత కర్రలతో దాడి చేసుకున్నారని, అనంతరం ఒక వర్గం వారు తుపాకులు తీసి కాల్పులు జరిపి�
నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మే 6న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ షెడ్యూల్ మార్చారు. రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నరు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షోలో ముఖ్య అతిధిగా హాజరు అవుతారు.
"మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్ను కర్ణాటక ప్రభుత్వం నిషేధి�
తన రెండవ పుస్తకం ప్రారంభం రోజే రాజీనామాను ప్రకటించారు పవార్. అయితే అక్కడికి పార్టీ అధ్యక్ష హోదాలో తన చిట్టచివరి ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని వచ్చారని సామ్నా తెలిపింది. అయినప్పటికీ ఇది అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది.
మతం లేకుండా రాజకీయం చేయదని అన్నారు. కన్నడ ప్రజలకు కావాల్సిన వసతులు, ఇన్నేళ్ల బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉద్ధవ్ సూచించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.