Home » Author »tony bekkal
మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. ఒకరిపై చర్యలు తీసుకుంటే ఇతరులు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయరని ఆయన అన్నారు.
భూమి కబ్జా కేసులో కొన్ని రోజుల క్రితం ఖాన్ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్ట్ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది చనిపోయారు. సుమారు 2,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితుల్ని అదుపులోక�
ఏ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకైనా నర్సులు వెన్నెముకగా వుంటారు. అవసరమైన సేవలను అందించడం, రోగుల సంరక్షణ, భద్రతను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్య సంరక్షణను మానవీకరించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు. AI సాంకేతికత రాకతో, భారతదేశంలో నర్సింగ్ వేగంగా రూపాంతరం
మేము మాక్సివిజన్ ఐ హాస్పిటల్ను మా ప్లాట్ఫామ్లోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. ఈ భాగస్వామ్యం ఆసుపత్రి HR విధానాలను మెరుగుపరుస్తుందని, ఉత్పాదకతను మెరుగుపరచడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, మొత్తం ఉద్యోగుల సంతృప్తిని పెంపొందించగలదని భావ�
మూడుసార్లు (2003, 2008, 2018) భారతీయ జనతా పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ ముందు ఢీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన రెండుసార్లు �
ఆ సమాచారంలో తనను, తన కుటుంబాన్ని సూసైడ్ బాంబు ద్వారా చంపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందని ఆరోపించారు. తెలంగాణ నిఘవర్గాలు ఎలాంటి క్రిటికల్ సమాచారం తనకు చెప్పడం లేదని రాజాసింగ్ విమర్శించారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, వీలై�
అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ను పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అరెస్టును సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పార్టీ పీటీఐ సవాలు చేసింది
బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి..
రాష్ట్రంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో 72.67 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు 13వ (శనివారం) తేదీన విడుదల కానున్నాయి
కమలం పార్టీకి చెయ్యిచ్చి, కాంగ్రెస్ పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే బీజేపీ ఏ కారణాల మీద షెట్టర్కు టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే మిగిలేలా కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న�
చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి.
అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తొలుత ఏక్నాథ్ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షిండేతో ప్రమాణ స్వీకారం, బల నిరూపణకు ఆదేశిస్తూ గవర్నర్ చేపట్టిన చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే సైతం సుప్రీంను ఆశ్రయించారు. 2022 ఆగస్టులో రాజ్యాంగ ధర్మా�
రాష్ట్రంలోని ఆరు ప్రధాన ప్రాంతాలైన.. పాత మైసూర్ (64 స్థానాలు), బాంబే కర్ణాటక (50 స్థానాలు), హైదరాబాద్ కర్ణాటక (40 స్థానాలు), బెంగళూరు (28 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక (23 స్థానాలు), కోస్టల్ కర్ణాటక (19 సీట్లు)లలో అతి చిన్న ప్రాంతమైన కోస్టల్ కర్ణాటకలో మాత్రమే బ�
విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరించిన విలేజ్ బస్ ఆఫీసర్లను సంస్థ గుర్తించి సత్కరిస్తుందని, ఈ ప్రోత్సహకాలను మోటివేషన్ గా తీసుకుని మంచిగా పనిచేసి.. సంస్థ వృద్దికి కృషి చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రక్రియలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చాలా ప్రధానమైనవి. సాధారణంగా ప్రిపోల్ను ఎన్నికల ముందు నిర్వహిస్తారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ని ఎన్నికలు జరిగే రోజే నిర్వహించడం గమనార్హం. పోలింగ్ బూత్లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు �
కొంతమందిపై దాడి చేసినందున తాను నిరసనకు దిగానని, అయితే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని రాకేష్ ప్రతాప్ సింగ్ అన్నారు. నిరసన మధ్యే గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్కు దీపక్ సింగ్ చేరుకున్నారు. సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యుడిని, అతని మద్దతుదా
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బావ ఇటీవల జేడీఎస్లోకి చేరారు. ఆయనకు ఉత్తర మంగళూరు నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. అయితే పోలింగ్ నేపథ్యంలో బావ మద్దతుదారులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు కారులో డబ్బులు తీసుకొచ్చారని ఆరోపిస్తూ కాంగ్రె
మంగళవారం ఇమ్రాన్ అరెస్ట్ అయిన అనంతరమే పీటీఐ వైస్ చైర్మెన్ షా మహ్మూద్ ఖురేషి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పీటీఐ సీనియర్ నేతలు సైఫుల్లా ఖాన్, అజాం స్వాతి, ఎజాజ్ చైదరి సహా మురాద్ సయీద్, అలీ అమీన్ ఖాన్, హసన్ నైజీ నేతలు పాల్గొన్నారు.
ఇమ్రాన్ అరెస్టు అయిన కొద్ది సమయానికే దేశ వ్యాప్తంగా నిరసనలు చెరేగాయి. ఇమ్రాన్ అరెస్టును కిడ్నాప్ కింద వర్ణించింది ఆయన పార్టీ పీటీఐ. కోర్టు ప్రాంగణంలో మాజీ ప్రధానమంత్రిని అపహరించారంటూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది
రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స అనేది సంప్రదాయిక పద్ధతులతో సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ కచ్చితత్వం, సరళత్వం, నియంత్రణతో సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సర్జన్లకు వీలు కల్పిస్తుంది. సర్జికల్ రోబోలు చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, అనేక కార�