Home » Author »tony bekkal
దక్షిణ కర్ణాటకలో రాజకీయంగా అత్యంత పట్టున్న వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. ఇక మధ్య కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో విస్తృతంగా ఉన్న వునుకబడిన సామాజికవర్గమైన కురుబ వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య.
మలబద్ధకం కోసం ఇప్పటికే ఉన్న పరిష్కారాలతో పోలిస్తే రిసోర్స్ ఫైబర్ ఛాయిస్ ఉన్నతమైన ఇంద్రియ పారామితులను అందిస్తుంది. ఉత్పత్తి తటస్థ వాసన, తటస్థ రుచి, బహుముఖమైనది. ఇది నీరు, ఏదైనా పానీయం, ఆహారంతో పాటు రుచి, వాసనను మార్చకుండా ఉపయోగించవచ్చు.
బ్రిజ్ భూషణ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి వారం రోజుల �
దీంతో భర్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించాడు. తన భార్య మద్యానికి బానిసని, ఆమె ప్రవర్తనతో కుటుంబానికి అగౌరవం తెచ్చిందని భర్త పేర్కొన్నాడు. మద్యం మత్తులో వ్యవహారిస్తున్న భార్య తనను తరిమికొట్టిన వీడియోను భర్త కౌన్సెలర్కు చూపించాడ
మనది సనాతన ధర్మం. హిందుత్వను ధర్మంగా మనం పరిగణించము. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో.. అనేవి సనాతన ధర్మ నినాదాలు. అయితే హిందుత్వ విషయంలో అలా కాదు. హిందుత్వ అంటే..
గెహ్లాట్, పైలట్ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరకే సచిన్ పైలట్ తిరుగుబాటుకు దిగారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. కానీ ప్రభుత్వం బలపరీ�
ఈ రేసు మాజీ సీఎం సిద్ధారమయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించనున్నారు.
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను డీకే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 135 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సీఎంను నియమించే విషయం పార్టీ హైకమాండ్కి ఇచ్చారని అన్న ఆయన కర్ణాటకను కాంగ్రెస్కి అందించడమే తన లక్ష్యమని, తాను ఆ పని పూర్తి చేశానని, తనకంటూ ప్రత్యేక �
ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశానికి సంబంధించిన నివేదికను ముగ్గురు సభ్యుల పరిశీలకుల బృందం సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వనున్నట్లు సమాచారం. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మ
ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పి�
12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జిం�
ఫలితాలు వెల్లవడ్డ మరుసటి రోజే.. రాష్ట్రంలో విపక్ష కూటమైన మహా వికాస్ అగాఢీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన-యూబీటీ) నేతలు శరద్ పవార్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షతన ఈ సమావేశం
ఈ యజ్ఞాన్ని ప్రజల శ్రేయస్సు కొరకు, లోకకళ్యాణార్ధం నిర్వహిస్తున్నాం. ప్రధాన దేవాలయాలకు సంబంధించిన ఉత్సవమూర్తులకు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. పూర్ణాహుతి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాజ శ్యామలాదేవికి చేసిన కుంకుమ పూజలోన
224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది
రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడ�
రెవెన్యూశాఖ మంత్రి అశోక్ అయితే దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేతిలో కనకపురలో చిత్తుగా ఓటమి చెందారు. కనకపురలో డీకే శివకుమార్ 1,22,391 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మంత్రి అశోక్, తన సొంత ని�
అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, కేవలం ఒకే ఒక రోజు తన నియోజకవర్గంలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. డీకేకు కూడా అధిష్టానం ఆశీస్సులు దొరికే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు
విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్ను వేశారు. ఇక డీకే శివకుమార్కు మద్దతుదారులు సైతం బెంగళూరులోని ఆ�
2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది.