Home » Author »tony bekkal
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో జరిగిన “త్రిబేణి కుంభ మహోత్సవ్”లో ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. "దురదృష్టవశాత్తు బెంగాల్లోని త్రిబేనిలో జరిగే ఈ పండుగ 700 సంవత్సరాల క్రితం నిలిపివేయబడింది. ఇది స్వాతంత్�
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘననీయమైన స్థానాలు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలు ఉండగా.. బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. దీన్ని పీకే ప్రస్తావిస్తూ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాట
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది. సిద్ధరామయ్య పేరునే పరిశీలకులు కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకుల
పర్వీందర్ కౌర్ 30 ఏళ్ళ మహిళ ఆదివారం సాయంత్రం దుఖ్నివారన్ సాహిబ్ గురుద్వారాలోని 'సరోవర్' (పవిత్ర చెరువు) దగ్గర మద్యం సేవిస్తోంది. గురుద్వారాకు నిత్య సందర్శకుడైన సైనీ ఈ ఘటన చూసి తన లైసెన్స్ రివాల్వర్ని ఉపయోగించి పర్వీందర్ కౌర్పై పలుసార్లు కా�
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కార్ 2019లో కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేల ఫిరాయింపులను సిద్ధరామయ్య ఆపలేకపోయారనేది డీకే వాదన. సిద్ధరామయ్య కాకుండా తన రాజకీయ గురువైన ఖర్గేకు సీఎం పదవి ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అధిష్ఠానం ముందు ఆ�
సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా, MATTER AERA మొబిలిటీ మార్చడానికి, కొత్త అనుభవాలను అందించడానికి, రైడింగ్ యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించటానికి సెట్ చేయబడింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ముందుగా స్వీకరించేవారు, ఆవిష్కర్తలు AERAని ముందస్తుగా బుక్ చేసుకోగల
పంచవ్యాప్తంగా టయోటా SUVల శక్తివంతమైన శ్రేణికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో కూడా శక్తివంతమైన, బహుముఖ 4x4 ఆఫర్ను కలిగి ఉంది. Hilux, Fortuner 4X4, LC 300, అర్బన్ క్రూయిజర్ హైరైడర్లు తమ ఉనికిని కలిగి ఉండటంతో భారీ సంఖ్య లో అభిమానులను సంపాదించుకున్నాయి
E20, OBD-II అనుగుణ్యమైన XPulse 200 4V ని ప్రవేశపెట్టడం అనేది సుస్థిరమైన పద్ధతిలో ప్రీమియం సెగ్మెంట్పై మా దృష్టిని బలంగా పునరుద్ఘాటిస్తుంది. XPulse భారతదేశంలో, మా గ్లోబల్ మార్కెట్లలో కస్టమర్లలో మా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం మోటార్సైకిళ్లలో ఒకటిగా వ
సెంట్రల్ బెల్గ్రేడ్లోని ప్రాథమిక పాఠశాలలో మొదటగా కాల్పులు జరిగాయి. 13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీని తీసుకొని కాల్పులు జరిపాడు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం, బెల్గ్రేడ్కు దక్షిణంగా ఉన్న రెండు గ్రామాలలో 20 ఏళ్ల యువకుడు ఆటోమేటిక్ వెపన్తో ప్రజ
స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఏర్పడిన రాజ్యాంగం అందరికీ ఆమోదయోగ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఇలా చెబుతున్న వాళ్లంతా స్వాతంత్య్ర పోరాటంలో పుట్టారా? ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ మతమైనా కావొచ్చు. కానీ పేర్లు మార్చే ప్రతిపాదనలే ఆశ్చర్
ఈరోజు ఉదయం నుంచే సిద్ధరామయ్య ఎంపిక ఖాయమైందంటూ దేశ మీడియా కోడై కూసింది. అంతే కాదు, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా �
ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధూ వ్యాఖ్యానించడం ఇది తొలిసారి కాదు. గత అసెంబ్లీ (2018) ఎన్నికల్లో కూడా ఆయన ఈ వ్యాఖ్యలే చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలే కాదు 2013 నాటి ఎన్నికల్లో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే 2013లో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవడాని�
మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటీషన్ విచారించిన జస్టిస్ పుష్స సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్.. ఆవులపల్లి, ముదివీడు, నే�
తన 6.78 ఇంచ్ ఎఫ్హెచ్డి + 120 Hz రిఫ్రెష్ రేట్ తో స్క్రీన్ తో అగ్ని 2 అతిపెద్ద ఈ విభాగములో ఉత్తమమైన కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందిస్తుంది. ఈ డిస్ప్లేకు 1.07 బిలియన్ కలర్ డెప్త్ ఉంది, ఇది నిజమైన సెగ్మెంట్ డిఫరెన్సియేటర్, హెచ్డిఆర్, హెచ్డిఆర్ 10, హెచ్డ�
ప్రైవేట్ రవాణా సేవలకు ధీటుగా టి.ఎస్.ఆర్టీసీ మెరుగైన సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రతి ఏటా ప్రభుత్వం రూ.1500 కోట్లు టి.ఎస్.ఆర్టీసీకి కేటాయిస్తూ ఆదుకుంటోందన్నారు. గత సంవత్సరన్నర కాలంగా సంస్థలో ఎన్నో �
సీనియర్ నేత సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మధ్య కొనసాగిన ముఖ్యమంత్రి కుర్చీ వార్కు ముగింపు చెప్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందని పార్టీ వర్గాల నుంచి సమాచారం..
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించా
నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో మహారాష్ట్రలోని ఆయన నివాసానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్�
చుట్టుపక్కల ఉన్న చెరువుతో సహా శరీర భాగాలు, శిధిలమయమైన ఇల్లు.. పేలుడు సంభవించిన ప్రాంతం మొత్తం "యుద్ధ ప్రాంతం"లా మారిందని గ్రామస్థులు తెలిపారు. “పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుకు సమీపంలోని ఒక గ్రామంలోని ఇంట్లో అక్రమ బాణసంచా కేంద్రం పని చేస్తోం
ఛత్తీస్గఢ్లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదా ఏర్పడింది. తొతుల.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది. కానీ బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు.